మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శనివారం (సెప్టెంబర్ 10) ఉదయం చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఉన్న శ్రీ జైనమ్ మానస్ భవన్లో ఆరంభమయ్యాయ... Read more
క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ నెల 11న జాతీయ సంతాప దినంగాపాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న క్వీన్ స్కాట్లాండ్లోని బల్మోరా కేజిల్లో చనిపోయిన సంగతితెలి... Read more
నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆమెను అరెస్ట్ చేసి స్వతంత్రదర్యాప్తు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను స్వీకరించేందుకు సీజేఐ జస్టిస్ యు. యు లలిత్ నేత... Read more
1993 ముంబై పేలుళ్లలో దోషిగా తేలి ఉరిశిక్ష అనుభవించిన యాకూబ్ మెమన్ సమాధిని అలంకరించిన ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే విచారణకు ఆదేశించారు. యాకుబ్ సమాధి సుందరీకరణ పనులు జరుగుతున్నాయ... Read more
]2024 పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జులను నియమించింది. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ సీనియర్లకు ఈ బాధ్యతలు అప్పగించ... Read more
కేంద్ర సాంస్కృతికశాఖ ఢిల్లీ ఇండియాగేట్ దగ్గర ఏర్పాటు చేసిన డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఘనతను ప్రతిబింబించేలా ఈ షో సాగింది. 250 డ్రోన్లు చేసిన విన్యాసాలు హస్తినవాసుల... Read more
కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖ్ కప్పన్ కు బెయిల్.. పాస్ పోర్ట్ అప్పగించాలని…ప్రతిసోమవారం పీఎస్ లో రిపోర్ట్ చేయాలని షరతు.. హథ్రస్ దళిత యువతి అత్యాచారం, హత్య నేపథ్యంలో ఘటన కవరేజీకి వెళ్తుండగా అ... Read more