జమ్ముకశ్మీర్ నిషేధిత ఉగ్రసంస్థ జమాత్ ఏ ఇస్లామీ పై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. సంస్థకు చెందిన వందల కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది .షోపియాన్ జిల్లాలో సంస్థకు చెందిన రెండు పాఠశాల భవనాలు సహా తొమ్... Read more
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖ వచ్చారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన ఆయనకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ... Read more
విశాఖ పర్యటన కోసం వచ్చిన మోదీతో భేటీ అయ్యారు జనసేన చీఫ్ వపన్ కల్యాణ్. ఐఎన్ఎస్ చోళ గెస్ట్హౌస్లో మోదీతో ఇద్దరూ అరగంటపాటు చర్చలు జరిపారు. బీజేపీ కోర్ కమిటీ భేటీ కంటే ముందే ప్రధానితో సమావేశమైన... Read more
T-ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్లో టీమిండియా… ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్ను ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లకే ఛేదించింది. ఆదివ... Read more
ప్రధానిమోదీని, అమిత్ షాను కూడా కలుస్తా – రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలు బాగున్నై: సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
బెయిల్ మీద విడుదలైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన బు... Read more
హిందు అనే పదానికి అర్థం అసహ్యమట – కర్నాటక పీసీసీ చీఫ్ సతీష్ వ్యాఖ్యలు-భగ్గుమన్న హిందూసంస్థలు
హిందూ అంటే అసహ్యమట. అది కూడా పర్షియన్ భాషలో. ఈ మాటన్నదెవరో కాదు కర్నాటక కాంగ్రెస్ చీప్ సతీష్ జార్కి హోళే. ఆయన వ్యాఖ్యలపై మండిపడింది బీజేపీ. హిందుసంస్థలు సైతం సతీష్ పై భగ్గుమన్నాయి. కర్నాటక బ... Read more
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. బెయిలు దరఖాస్తుపై రౌత్, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనల... Read more
భారత మేధావులు ఉనికి కోల్పోతున్నారు, కారణం మోదీనే : ఆస్ట్రేలియన్ సామాజికవేత్త బాబోన్స్
ఆస్ట్రేలియన్ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ సాల్వటోర్ బాబోన్స్ మంగళవారం భారతదేశంలోని ‘మేధావి’ వర్గాన్ని గట్టిగా విమర్శించారు. వారు బహుశా సమాజంలో తమ స్థానాన్ని కోల్పోతున్నారని అయన అ... Read more
అయోధ్యలో రామాలయం పనులు 2023 చివరికల్లా పూర్తవుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఇప్పటికి సగం పనులు పూర్తయ్యాయన్నారు.ఆలయ నిర్మాణానికి సంబంధించి పాలంపూర్లోనే బీజేపీ తొలి... Read more
ఈజిప్టులో జరుగుతున్న పర్యావరణ సదస్సు కాప్ -27 నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హడావుడిగా బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. అసలేంజరిగిందా అంటూ అక్కడున్నవాళ్లు కాసేపు అయోమయానికి గురయ్యారు. ఆ... Read more
దేశంకోసం ఎంతో చేశారు, దీర్ఘాయుష్షుతో జీవించాలి – ఆద్వానీకి మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా ఆయనింటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. దేశం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని ఆయన దూరదృష్టి, మేథస్సు అపూర్వమన... Read more
పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని హత్యచేసిన దుండగులు ! R.N. కులకర్ణి అనే 83 ఏళ్ల వయసుకల పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో గుద్ది చంపిన హంతకులు. నవంబర్... Read more
రోజులు గడిచేకొద్దీ ట్విట్టర్ లోని రహస్యాలు బయటపడుతున్నాయి ! బాబిలోన్ బీ [Bobylon Bee] అనే పేరుతో ఒక అకౌంటు ఉంది ట్విట్టర్ లో. ఈ అకౌంటు ఒక గ్రూపు కి సంబంధించినది అంటే కన్సర్వేటివ్ వ్యక్తుల సమ... Read more
జ్ఞానవాపి మసీదులో శివలింగ ఆరాధనపై తీర్పును వారణాశి కోర్టు వాయిదావేసింది. జ్ఞాన్వాపి మసీదులో ‘శివలింగ ఆరాధన’కు అనుమతి ఇవ్వాలంటూ వారణాసి పాస్ట్ ట్రాక్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జ... Read more
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. నాందేడ్ జిల్లా దెగ్లూర్లోని మద్నూర్ నాకాలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆం... Read more
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల... Read more
ఉగ్రవాదులుగా మారిన 32 వేల మంది యువతులు – ‘ది కేరళ స్టోరీ’ టీజర్ రిలీజ్- దేశవ్యాప్త చర్చ
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ది కేరళ స్టోరీ టీజర్ విడుదలైంది. కేరళ నుంచి లవ్ జిహాద్ కు గురైన 32 వేల మంది యువతులు ఉగ్రవాదులుగా మారిన హృదయవిదారక గాథను తెరకెక్కించారు నిర్మాత విపుల్ అమృత్ లాల్.... Read more
ట్విట్టర్ ఈసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ దేశాల్లో పనిచేస్తన్న వారిలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలా? లేదా? అనే అంశాన్ని వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు... Read more
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన చేపట్టిన ఓ ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. దేశంలో ఉపఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.... Read more
గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని... Read more
ఎర్రకోట దాడి కేసు ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం కోర్ట్ – రివ్యూ పిటిషన్ తిరస్కరణ
2000 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ కు మరణశిక్షను ధ్రువీకరించింది సుప్రీం ధర్మాసనం. ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సీజేఐ లలిత్... Read more
బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి సవాల్ విసిరారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయన... Read more
బీజేపీ, సీపీఐఎం ఒక్కటయ్యాయి. మీరు విన్నది నిజమే. అయితే ఎన్నికలకోసం మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి సాగడం లేదు. కేరళలో ఓ ప్రజాఉద్యమాన్ని రెండు పార్టీలు కలిసి ముందుండి నడిపిస్తున్నాయి. విజింజం ప... Read more
లైంగిక దాడి కేసులో అమ్మాయిలకు నిర్వహించే టూ ఫింగర్ టెస్టును నిషేధించింది సుప్రీం కోర్టు. టెక్నాలజీ ఇంతగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఆ పరీక్ష అనుచితమని..బాధితులను మరింత క్షోభ పెట్టడమేనని అభ... Read more
సిక్కుల ఊచకోత జరిగి 38 ఏళ్లు. స్వతంత్ర్య భారతంతోనే దారుణమారణకాండగా నాటి ఘోరాన్ని చెప్పవచ్చు. 1984 అక్టోబర్ 31లో నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఇద్దరు అంగరక్షుకులు హత్య చేసిన తరువాత అల్... Read more