ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటూ సందేశాత్మక సమాచారాన్ని షేర్ చేస్తూ… చురుగ్గా స్పందించే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి భారత ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. సరిహ... Read more
కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ – డ్రైవర్ ముబిన్ కు ఉగ్రసంస్థలతో సంబంధాలు
అక్టోబరు 25న తమిళనాడులోని కోయంబత్తూరు బాంబుపేలుడు ఘటనకు సంబంధించి… ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ తల్కా, మహ్మద్ అజరుదీన్, మహ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయ... Read more
కెన్యా పోలీసుల కాల్పుల్లో పాకిస్తాన్ జర్నలిస్ట్ మృతి – హర్షద్ షరీఫ్ మృతిపట్ల అనుమానాలు
భయంతో దేశం విడిచి వెళ్లి కెన్యాలో తలదాచుకుంటున్న జర్నలిస్టు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పాకిస్తాన్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హర్షద్ షరీఫ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందినట్టు కెన్యా చెబ... Read more
ప్రపంచవ్యాప్తంగా రెండు గంటలపాటు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. అసలే జరిగిందో తెలియక యూజర్లు ఇబ్బందిపడ్డారు. ఒక్కసారిగా సర్వీస్ నిలిచిపోవడంతో డేటా ఆగిపోయిందా లేక ఇంకేమన్నా సమస్యా అంటూ అయోమయం చెం... Read more
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రసంగించిన రుషి సునాక్ ఐక్యత, స్థిరత్వం, దేశ అభివృద్ధే తనకు తొలి ప్రాధాన్యమన్నారు. బోరిస్ జాన్సన్, పెనీ మోర్డౌంట్ పోటీనుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవంగ... Read more
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉంటారనుకున్న యూకే హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలు పెన్నీ మోర్డాంట్ వంద మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో విఫలమయ్యార... Read more
అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ అధికారిక నివాసంలో దీపావళివేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్లతో పాటు ఎన్నారైలు సంబరాల్లో పాల్గొన్నారు. మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించడం విశేషం. అందరితో కలిసి... Read more
ఉక్రెయిన్ యుద్ధం తెచ్చి పెట్టిన సమస్యలు ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఆహారపదార్ధాలు, ఇంధనం తదితరాల కొరత వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. 19 యూరోజో... Read more
ఉత్తరప్రదేశ్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయోధ్యలోని సరయూ తీరాన జరిగిన దీపోత్సవంలో పాల్గొన్నారు. అయోధ్య రాముడి సందేశం, పాలన ద్వారా పొందిన విలువలే సబ్ కా సాథ్, సబ్ కా... Read more
గతంలో రూపాయి బలహీన పడిన సందర్భంలో ప్రపంచంలో అన్ని ముఖ్య కరెన్సీలతో రూపాయి బలహీన పడేది. అంటే మన రూపాయి డాలర్ తో మాత్రమే కాకుండా, పౌండ్, ఎన్, యురో ఇలా అన్ని ముఖ్య కరన్సీ లతో కూడా బలహీన పడేది.... Read more
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. అధ్యక్షరేసులో ఉన్న మల్లికార్జున ఖర్గే బెంగళలూరులో ఓటేశారు. సోనియా, ప్రియాంక, మన్మోహన్ సహా పలువురు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖర్గేతోపాటు కేరళకు చ... Read more
అంతర్జాతీయ ఆకలి సూచీ,భారత్. International Food Policy Research Institute- India. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు,పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో మరియు దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 19... Read more
అసోం సీఎం హిమంత శర్మ భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీతో భద్రతా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ... Read more
ఈ దేశ యువత మనసులను కలుషితం చేస్తున్నారు – నిర్మాత ఏక్తాకపూర్, ఆమె లాయర్ పై సుప్రీం మండిపాటు
తనపై జారీ అయిన అరెస్ట్ వారెంట్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. ఈ దేశ యువతరం మనసులను కలుషితంచేస్తున్నారని సు... Read more
గొడ్డుమాంసం తినిపించి, సుస్తీ చేయించి – కర్నాటకలో హిందువులను బలవంతంగా మతం మార్పిస్తున్న ముఠా
కర్నాటకలో బలవంతపు మతమార్పిళ్లు ఎక్కువవుతున్నాయి. తాజా ఓ హిందూ వ్యక్తిని కొందరు బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అందుకోసం గొడ్డు మాంసం తినిపించారు. నిందితులు నవా ముస్లింలు పేరుతో గ్రూపుగా ఏర్పడి... Read more
వారణాశిలోని జ్ఞానవాపి శివలింగాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా నిర్థారించాలంటూ దాఖలైన పిటిషన్ ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు శివలింగం వంటి నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించాలని కోర్టు ఆదే... Read more
ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా తేలుస్తూ బాంబే హైకోర్టు తీర్పు – గతంలో జీవిత ఖైదు విధించిన సెషన్స్ కోర్ట్
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై నాగపూర్ జైల్లో శిక్షననుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట లభిస్తుంది. ఆయన్ని నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు …తక్షణమే జైలు నుంచి విడుదల చేయాల... Read more
పాత సినిమాలలో స్మగ్లింగ్ జరిగే విధానం: విలన్ కి విదేశాల నుండి సరుకు సముద్రం ద్వారా ఏదో ఒక తీరానికి వస్తుంది. దానిని తీసుకోవడానికి విలన్ అనుచరులు బీచ్ కి వెళతారు. అక్కడ విదేశాల నుండి వ... Read more
ఉగ్రవాదులను కనిపెట్టి వారిని మట్టుపెట్టడంలో ఆర్మీకి సహకరించిన జాగిలం జూమ్ కన్నుమూసింది. శ్రీనగర్లోని ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే చనిపోయింది. దాని ఆరోగ్యపరిస్థితి నిలక... Read more
కశ్మీర్ విలీనంలో జాప్యం చేసింది నెహ్రూనే, హరిసింగ్ కాదు : జైరాం ట్వీట్లపై కిరణ్ రిజిజు
భారత దేశంలో కశ్మీర్ ను విలీనం చేయడంలో జాప్యం చేసింది నెహ్రూనేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈవిషయంలో హరికిషన్ దే తప్పని… జమ్ముకశ్మీర్ ను భారత్ లో కలిపే విషయంలో ఊగిసలాటలో ఉన్నా... Read more
హిమాచల్ ప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అందుకోసం సిమ్లా వెళ్లిన ఆయనకు స్థానికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్లోకి పెద్దఎత్తున జనం వచ్చారు.... Read more
హిజాబ్ కేసులో సుప్రీం అస్పష్ట తీర్పు – సీజేఐ బెంచ్ కు సిఫార్స్ చేసిన ద్విసభ్య ధర్మాసనం
కర్నాటకలో హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టు అస్పష్ట తీర్పును ఇచ్చింది. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ లోని ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థించగా..మరొకరు విద్యార్థుల చదువ... Read more