అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల... Read more
ఉగ్రవాదులుగా మారిన 32 వేల మంది యువతులు – ‘ది కేరళ స్టోరీ’ టీజర్ రిలీజ్- దేశవ్యాప్త చర్చ
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ది కేరళ స్టోరీ టీజర్ విడుదలైంది. కేరళ నుంచి లవ్ జిహాద్ కు గురైన 32 వేల మంది యువతులు ఉగ్రవాదులుగా మారిన హృదయవిదారక గాథను తెరకెక్కించారు నిర్మాత విపుల్ అమృత్ లాల్.... Read more
ట్విట్టర్ ఈసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ దేశాల్లో పనిచేస్తన్న వారిలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలా? లేదా? అనే అంశాన్ని వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు... Read more
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన చేపట్టిన ఓ ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. దేశంలో ఉపఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.... Read more
గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని... Read more
ఎర్రకోట దాడి కేసు ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం కోర్ట్ – రివ్యూ పిటిషన్ తిరస్కరణ
2000 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ కు మరణశిక్షను ధ్రువీకరించింది సుప్రీం ధర్మాసనం. ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సీజేఐ లలిత్... Read more
బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి సవాల్ విసిరారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయన... Read more
బీజేపీ, సీపీఐఎం ఒక్కటయ్యాయి. మీరు విన్నది నిజమే. అయితే ఎన్నికలకోసం మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి సాగడం లేదు. కేరళలో ఓ ప్రజాఉద్యమాన్ని రెండు పార్టీలు కలిసి ముందుండి నడిపిస్తున్నాయి. విజింజం ప... Read more
లైంగిక దాడి కేసులో అమ్మాయిలకు నిర్వహించే టూ ఫింగర్ టెస్టును నిషేధించింది సుప్రీం కోర్టు. టెక్నాలజీ ఇంతగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఆ పరీక్ష అనుచితమని..బాధితులను మరింత క్షోభ పెట్టడమేనని అభ... Read more
సిక్కుల ఊచకోత జరిగి 38 ఏళ్లు. స్వతంత్ర్య భారతంతోనే దారుణమారణకాండగా నాటి ఘోరాన్ని చెప్పవచ్చు. 1984 అక్టోబర్ 31లో నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఇద్దరు అంగరక్షుకులు హత్య చేసిన తరువాత అల్... Read more
ట్విట్టర్ ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ భారీ మార్పులు చేపడుతున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ అంటే బ్లూటిక్ తో అకౌంట్ కొనసాగాలంటూ నెలకు 8 డాలర్ల... Read more
పుల్వామా దాడిని సెలబ్రేట్ చేసుకున్న బెంగళూరు విద్యార్థికి ఐదేళ్ల జైలుశిక్ష విధించిన ప్రత్యేక కోర్ట్
పుల్వామా దాడిని సమర్థిస్తూ వేడుకలు చేసుకోవడంతో పాటు సోషల్మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన బెంగళూరు విద్యార్థి ఫైజ్ రషీద్ ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చ... Read more
వరల్డ్ బ్యాంక్ ప్రశంసిస్తే తట్టుకోలేకపోయిన చిదంబరం, ట్విట్టర్లో అక్కసు – నెటిజన్ల కౌంటర్లు
ఈ మధ్య వరల్డ్ బాంక్ , ఐఎంఎఫ్ మోడీ ప్రభుత్వము సంక్షేమ పథకాల ఫలాలను DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ది దారుల ఖాతాల్లోకి వేసే సిస్టమ్ ని చాలా ఘనంగా పొగిడింది. వరల్డ్ బ్యాంక్ ,I... Read more
అక్టోబర్ 30,ఆదివారం,2022. సమయం 6.45 pm. గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న మోర్బీ జిల్లా కేంద్రం దగ్గర మచ్చు నది మీద ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ కూలిపోయి కడపటి వార్తలు అందె సమయానికి 132 మంది... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతోంది. నిన్న పిల్లలతో పరుగులు తీసిన రాహుల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మధ్యమధ్యలో ఎక్కడికక్కడ విద్యార్థి, కార్మిక, మేధావి, రైతు వర... Read more
భారత సంతతికి చెందిన ఋషి శునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నుకోగానే మన దేశంలో ని కమ్మీ లు,లిబరల్స్ ముస్లిం ఎందుకు భారత ప్రధాని కాకూడదు అంటూ మొత్తుకుంటున్నారు ! డియర్ కమ్మీస్ & లిబరల్స్ మీకు సమాధ... Read more
‘వరాహరూపం’ సాంగ్ పై కేరళ కోర్టు నిషేధం – తమ పాటను తస్కరించారంటూ కోర్టుకెళ్లిన కేరళకు చెందిన ఓ మ్యూజిక్ బ్యాండ్
ఇటీవలే రిలీజై విజయవంతంగా ఆడుతున్న కన్నడ మూవీ కాంతారాలోని వరాహరూపం పాట ప్రదర్శనను కేరళ హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. థియేటర్లు, ఇతర వేదికలపైనా ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. 2015లో వ... Read more
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆదిదేవుడి విగ్రహం – రాజస్థాన్లో ప్రారంభం – విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ గా పేరు
ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహావిష్కరణ ఇవాళ జరిగింది. 369 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజస్థాన్లోని రాజ్ సమందర్ జిల్లాలో ఉదయ్ పూర్ సమీపంలోని నాథత్వారాలో నిర్మించారు. అత్యంత ఎత్తులో కొలువుద... Read more
తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు మెహబూబా ముఫ్తీ ని ఇప్పుడు తాను ఉంటున్న గుప్ కార్ రోడ్ [Gupkar Road ]లో ఉన్న ఫెయిర్ వ్యూ [Fairview ] ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇ... Read more
నా సొంతింటికి భద్రత పెంచేవరకూ ఉన్న బంగ్లాను ఖాళీచేయను – ఢిల్లీహైకోర్టుకు స్పష్టం చేసిన సుబ్రమణియన్ స్వామి
తనకు కేంద్రప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదంటూ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత మాజీఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ఢిల్లీలో ప్రస్తుతం ఆయన ఉంటున్న నివాసాన్ని ఖాళీచేయాలంటూ న్యాయ... Read more
బీసీసీఐ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు బీసీసీఐ గౌరవకార్యదర్శి జైషా. ఇకనుంచి భారత మహిళా క్రికెటర్లకు వేతన ఈక్విటీ... Read more
విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆజంఖాన్ ను దోషిగా తేల్చిన రాంపూర్ కోర్టు – యోగీపై ఆజం అనుచిత వ్యాఖ్యలు
సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో రాంపూర్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ఆయనపై నమోదైన సెక్షన్ల ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. కాంగ్రెస్ సారధిగా ఖర్గే పదవీస్వీకారం, దీపావళి సందర్భంగా యాత్రకు మూడురోజులు విరామం ఇచ్చారు రాహుల్. తిరిగి బుధవారం యాత్ర ప్ర... Read more
కరెన్సీ నోట్లపై లక్ష్మీగణపతుల రూపాలు ఉంచాలి – ప్రధానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి – ఓట్ల కోసమే కొత్తనాటకాలన్న బీజేపీ
కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీ గణపతుల చిత్రాలు ఉంచాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు డిల్లీ సీఎం కేజ్రీవాల్. కొత్త నోట్లపై ఓ వైపు మహాత్మాగాంధీ, మరోవైపు దేవుళ్ల చిత్రాలు ముద్రించాలని సూచించా... Read more
ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటూ సందేశాత్మక సమాచారాన్ని షేర్ చేస్తూ… చురుగ్గా స్పందించే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి భారత ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. సరిహ... Read more