గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ భారత్ వచ్చారు. సోమవారం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన ఆయన,…ఇవాళ విదేశాంగమంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ డిజిటల్... Read more
బీజేపీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దేశంకోసం బీజేపీ ఒక్క కుక్కను కూడా కోల్పోలేదంటూ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క... Read more
కర్నాటక రాష్ట్రంలో చిక్కమగళూరులోని బాబా బుడంగిరి పర్వతాలలో ఒక గుహలో ఉన్న దత్త పీఠం హిందువుల పుణ్యక్షేత్రం. అయితే ఒక వివాదం వల్ల హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ ఇక్కడకు వస్తారు. దాని వల్ల రె... Read more
భారత్ బార్డర్ లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్ దగ్గర గత వారం తమ హద్దులు దాటి భారత్ భూ భాగం లోకి ప్రవేశిద్దామని ప్రయత్నించిన చైనా ఆర్మీ వాళ్ళని మన ఆర్మీ జవానులు వెంటపడి చితక్కొట్టి వారిన... Read more
మిసెస్ వరల్డ్ -2022 కిరీటం 21 ఏళ్ల తరువాత ఇండియాకు దక్కింది. ముంబైకి చెందిన 21 ఏళ్ల సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన... Read more
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన బేషరం రంగ్ పాటపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అందులో దీపికా పడుకొనే కాషాయరంగు బిక... Read more
మూడున్నర దశాబ్దాల తరువాత ఫిఫా వరల్డ్ కప్ ను ముద్దాడింది అర్జెంటీనా. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఫ్రాన్స్ ను ఓడించి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.సూపర్ స్టార్ మెస్సీ కలను సాకారం చేస్తూ ట్రోఫీని... Read more
ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్ కప్-2022 ఫైనల్ లో ఫ్రాన్స్ పై విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది అర్జెంటినా. ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నిరీక్... Read more
ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అసత్యాలు ప్రచారం చేశారనే ఆరోపణలపై ప్రముఖ నటి తరానెహ్ అలీ దూస్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఆమె ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. నిరసన... Read more
విజయ్ దివస్ సందర్భంగా అమరులకు నివాళి – నాడు సైన్యం చూపిన తెగువ మరువలేనిది : రాజ్ నాథ్
విజయ్ దివస్ సందర్భంగా నాటి పోరులో అమరులైన వీరులకు నివాళులర్పించింది దేశం. 1971లో జరిగిన ఆ యుద్ధం అన్యాయంపై న్యాయం, అమానుషత్వంపై మానవత్వం సాధించిన విజయమని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.... Read more
చైనా సైనికులు వీధిరౌడిల్లా ప్రవర్తిస్తారు, అది వారి నైజం – భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే
భారత హద్దుల్లోకి చొచ్చుకొస్తూ చైనా సైనికులు వీధి రౌడీల్లా వ్యవహరించారని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. ప్రతిఏటా చొరబాట్లకు తెగబడుతూ భారత సైనికుల చేతిలో చావు దెబ్బలు తింటున్నా... Read more
శ్రద్ధావాకర్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా బెయిల్ పిటిషన్ పై శనివారం విచారణ జరగనుంది. బెయిల్ కావాలంటూ ఢిల్లీ సాకేత్ కోర్టును ఆశ్రయించాడు ఆఫ్తాబ్. ఈన... Read more
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల పై హ్యాకర్ల దాడి చైనా పనేనని తేలింది. హ్యాకింగ్ చైనా నుంచే జరిగినట్టు విచారణలో తేలిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్ లో మొత్తం 100 సర్వర్లుండగా 6... Read more
భారత్ -చైనా సరిహద్దులో మళ్లీ ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ కు బాసటగా నిలిచింది. భారత భూభాగంలోకి చొరబడే యత్నం చేసిన చైనా తీరును ఆ దేశం తప్పుపట్టింది. ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భా... Read more
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ రోడ్డులో కొత్త కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహి... Read more
ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్టింగులు న్యూడిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. బుధవారం పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ వీటిని ఏర్పడింది.... Read more
Matalaiజమ్ముకశ్మీర్లో అతిపెద్ద యోగా కేంద్రాన్ని నిర్మిస్తోంది కేంద్రం. ఉధంపూర్లోని మంటలైలో 2017లో నిర్మాణపనులు ప్రారంభమైనా కరోనా, లాక్ డౌన్ వల్ల నిర్మాణపనులు కాస్త ఆగిపోయాయి. అసలైతే 36 నెలల్... Read more
ఇక్కడ ఉండేకన్నా దేశం విడిచివెళ్లడానికి సిద్ధం…పాకిస్తాన్లోని 37శాతం మంది ప్రజల మనసులోని మాట. చాలామంది బయటపడిపోతున్నారు కూడా. ఇక బలూచిస్తానా ప్రావిన్స్ లో అయితే వీరు 47 శాతంగా ఉంది. ఆ త... Read more
సరిహద్దులో ఘర్షణ నిజమే-చైనా సైనికుల్ని భారత దళాలు తిప్పికొట్టాలి – పార్లమెంట్లో రాజ్ నాథ్ ప్రకటన
తవాంగ్ వద్ద… యాంగ్త్సే ప్రాంతంలో యథాతథ స్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని, దీనిని మన రక్షణ దళాలు దీటుగా త... Read more
సోషల్మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. స్ఫూర్తిదాయక కథనాలు, సందేశాత్మక పోస్టులు షేర్ చేస్తుంటారు. మధ్యలో ఆయన ఫాలోవర్లు వేసే ప్... Read more
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో పాత కేసుల పరిష్కార... Read more
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ పేరును ప్రకటించింది కాంగ్రెస్. సీఎం పదివికి ఆశించిన వారు చాలామందే ఉన్నా…ప్రముఖంగా నలుగురి పేర్లు వినిపించాయి. చివరకు సుఖ్వీందర్ పేరును ఖరారు చేసింది హ... Read more
ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షల నుంచి మానవతాసాయాన్ని మినహాయించేందుకు రూపొందించిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ తీర్మానం వల్ల పాకిస్తాన్ వంటి దేశాల్లోని ఉగ్రసంస్థలు మరింత బలపడుతాయని భార... Read more