భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరోబెన్ మోదీ కన్నుమూతపట్ల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు. ”కన్నతల్లిని కోల్పోవడం కంటే పెద్ద నష్టం మరొకటి ఉండదు. తల్లిని కోల్పోయి... Read more
అనారోగ్యంతో కన్నుమూసిన తల్లి పాడె మోశారు ప్రధాని మోదీ. అతి కొద్ది మంది సమక్షంలో.. ఆమె అంత్యక్రియలు జరిగాయి. కేవలం కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రధాని మోదీ తల్లి చితికి నిప్పంటించారు. హ... Read more
పదవీచ్యుతురాలైన మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూ కీ అవినీతి కేసులో దోషి అని తేల్చిన….ఆ దేశ సైనిక కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆమెపై విచారణ జరిగిన అనేక క్రిమినల్ కేసుల్లో ఇది చివర... Read more
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న దాదాపు వందమందికి మరణశిక్ష విధించారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు.. ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. నార్వే కేంద్రంగా పని చేస... Read more
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం సందర్భంగా కోల్ కతాలోహైడ్రామా చోటుచేసుకుంది. జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమంలో స్టేజిపైకి వెళ్లేందుకు మమత నిరాకరించారు. హౌరా-న్యూ జల్పాయ్గురిని అనుసంధానించే... Read more
రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనాలని స్మృతీఇరానీకి ఆహ్వానం – దేశం ముక్కలైందా, జోడోయాత్రలో చేరడానికి:బీజేపీ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని అమేథీ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతీఇరానీకి ఆహ్వానం అందింది. . ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ పార్టీ తరఫున ఈ ఆహ్వానం పంపారు. గౌరిగంజల... Read more
బుద్ధగయలో చైనా మహిళ కదలికలపై అనుమానాలు – దలైలామా కోసం పెద్దఎత్తున వస్తున్న విదేశీభక్తులు
బుద్ధగయలో చైనా మహిళ అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ముఖ్య కార్యక్రమాల కోసం…బౌద్ధగురువు దలైలామా బుద్దగయ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో గుర్తుతెలియని మహిళ కదలికలపై సందేహాలు... Read more
హీరాబెన్ త్వరగా కోలుకోవాలని పలువురి ఆకాంక్ష – మోదీజీ నా ప్రేమ మీకుంటుందంటూ రాహుల్ ట్వీట్
ఆస్పత్రిలో ఉన్న నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు. మోదీజీ ఈ సమయంలో నా ప్రేమ మీకు ఉంటుంది. మీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్... Read more
ఉన్నచోటనుంచే ఓటు వేసేలా రిమోట్ ఓటింగ్ మిషన్ – ఆచరణ – సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న ఈసి – జనవరి 26 మిషన్ ప్రదర్శన
సొంత ఊళ్లకు వెళ్లే అవసరం లేకుండానే… ఉన్నచోట నుంచే ఓటుహక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్ను తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం. దూరప్రాంతాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన చాలామంది ఆసక్తి ల... Read more
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నేను వ్యాపారంలోకి వచ్చా – మోదీవల్లే లబ్ది పొందానన్నది ఆరోపణ మాత్రమే: ఆదానీ
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే లబ్ది పొందుతూ, ఎదిగారంటున్న ఆరోపణలకు గట్టిగా బదులిచ్చారు భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ ఆదానీ. ఆదానీ గ్రూప్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ ఇంగ్లిష్ మీడియాసంస్థ... Read more
కశ్మీర్లో హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంగా వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ “బెస్ట్ ఫిల్మ్ ఆన్ హ్యూమన్ రైట్స్ ” గా నిలిచింది. లిఫ్ట్ ఇండియా సంస్థ థియేట... Read more
నిషేధిత పీఎఫ్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఐఏ సోదాలు – పరారీలో ముగ్గురు కీలక వ్యక్తులు
నిషేధిత పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయదర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 56 చోట్ల దాడులు చేశారు. అయితే సోదాలకు ముందే ముగ్గురు కీలక వ్యక్తులు అజ్ఞా... Read more
పాకిస్తాన్లో హిందువులపై హింస ఆగడం లేదు. సింధు ప్రావిన్స్ లోని సింజోరో జిల్లాలో 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. బాధితురాలిని భీల్ కమ్యూనిటీకి చెందిన దియా భీల్ గా గ... Read more
మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేలు – కందుకూరు బాధితులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సాయం
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ సభ తొక్కిసలాట సందర్భంగా 8మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనతో తీవ్రంగా కలత చెందానని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సా... Read more
రాహుల్ గాంధీ భద్రత విషయంలో వైఫల్యాలున్నాయన్న కాంగ్రెస్ – రాహులే నియమావళి ఉల్లంఘిస్తున్నారన్న సీఆర్పీఎఫ్
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భద్రత విషయంలో వైఫల్యాలున్నాయన్న కాంగ్రెస్ ఆరోపణల్ని సీఆర్పీఎఫ్ ఖండించింది. ఆయనే పదేపదే భద్రతానియమావళి ఉల్లంఘించారని పేర్కొంది. ఇప్పుడు మాత్రమే కాదు... Read more
41 రోజుల మండలపూజ ముగింపు వేడుక శబరిమల ఆలయంలో ఘనంగా జరిగింది. ప్రధానపూజారి కందరారు రాజీవర్ నేతృత్వంలో అయ్యప్పస్వామికి బంగారు వస్త్రాన్ని ధరింపచేశారు.అనంతరం కలశాభిషేకం ఇతర పూజలు నిర్వహించారు.... Read more
లోదుస్తుల్లో పెట్టుకుని బంగారం స్మగ్లింగ్ – 19ఏళ్ల యువతిని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
లోదుస్తుల్లో బంగారం పెట్టి స్మగ్లింగ్ చేస్తున్న కాసర్ గోడ్ కు చెందిన మహిళను కేరళలో ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది ఆ... Read more
సరిహద్దు ప్రజలకు సంఘీభావం తెలుపుతూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం – కర్నాటక అసెంబ్లీలోనూ తీర్మానం
కర్ణాటకతో సరిహద్దు విషయంలో మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఏకగ్రీవ తీర్మానం చేసింది. కర్ణాటకతో సరిహద్దుల ప్రాంతంలో నివసిస్తున్న మరాఠీ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఒక తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఏ... Read more
వ్యక్తిగత సిబ్బందిని వినియోగించుకోవడంలో రికార్డ్ సృష్టించారు జస్టిస్ యూయూ లలిత్. CJIగా పని చేసిన కాలంలో 40 మందికిపైగా ప్యూన్లు, ఇతర సిబ్బంది సేవలను పొందారు. సీజేఐగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆ... Read more
ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తన కుటుంబసభ్యులతో కలిసి బండీపురా వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. మైసూరుకు 15 కిలోమీ... Read more
మన సంస్కృతే భారతీయులకు ప్రత్యేక గుర్తింపు, సంస్కృతి పరిరక్షణ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు – ద్రౌపది ముర్ము
మనిషి ఎంత స్థాయికి చేరుకున్నా తన మూలాలను, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐటీ సహా అన్ని రంగ... Read more
అమిత్ షాను కలిసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ – హోంమంత్రికి మొక్కను బహుకరించిన బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కేంద్రం హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. సిద్ధిఖి అపాయింట్ మెంట్ కోరినంతనే సమయం ఇచ్చారు అమిత్ షా. ఇద్దరూ దాదాపు అరగంటసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా క... Read more
కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమైంది. జనవరి 26న ప్రధానిమోదీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.జనవరి 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేస్తారు. భవన ప్రారంభం తరువాత కూడా పాత పార్లమెంట్లోన... Read more
అమెరికా సంయుక్త రాష్ట్రాలను మంచు వణికిస్తోంది. కెనడాలో కూడా బాంబ్ సైక్లోన్ బీభత్స సృష్టిస్తోంది. ఎక్కడిక్కడ అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంది. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది బాంబ్ సైక్లోన్ తుప... Read more
కర్నాటకలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బెళగావి సువర్ణసౌధలో ముఖ్యమంత్రి బొమ్మైఅధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. మరికొన్ని కీలక అంశాలతో పాటు..బెంగళూరులో టీ జ... Read more