15ఏళ్ల బీజేపీ పాలనకు చెక్ – ఎంసీడీని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ – చతికిలపడిన కాంగ్రెస్ట
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది ఆప్. 250 వార్డుల్లో 134 వార్డుల్లో ఆమ్ ఆద్మీ ఆభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలు దక్కించుకుంది.ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయ... Read more
నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసింది ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. ఈనెల పదోతేదీలోగా… ఇరుపక్షాలు లిఖితపూర్వక... Read more
బాబ్రీ కూల్చివేతను మరువం, మిమ్మల్ని క్షమించం – సోషల్మీడియా వేదిగ్గా ఓ వర్గం విద్వేషపు రాతలు
బాబ్రీకట్టడం కూల్చివేతకు నేటితో 30ఏళ్లు. 1992లో ఇదే రోజు కరసేవకులు రామజన్మభూమిలో బాబర్ అక్రమంగా కట్టిన నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆతరువాత అక్కడ రాముడి ఉనికి నిజమంటూ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన... Read more
వారిని నిందితులుగా ఎలా చేరుస్తారు-ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎమ్మెల్యేల కోనుగోలు కేసు... Read more
జీ 20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ, సన్నాహాలకు సంబంధించి ఏ బాధ్యత ఇచ్చినా చేపట్టి నెరవేరుస్తానని ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సదస్సు విజయ... Read more
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. సమావేశాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలు సహకరించాలని ప్రభుత్వం ఆయాపార్టీలను కోర... Read more
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి-పార్లమెంట్ ఆవరణలోని విగ్రహానికి రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
అంబేద్కర్ వర్దంతి సందర్భంగా దేశం ఆయనకు ఘన నివాళులు అర్పించింది. మహా పరినిర్వాస్ దివస్ గా ఆయన వర్దంతి దేశం జరుపుకుంది. పార్లమెంట్ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ర... Read more
ఫోర్బ్స్ దాతృత్వ జాబితాలో ఆదానీ పేరు – 60వేల కోట్లు విద్యం, వైద్యం, నైపుణ్యాభివృద్ధికోసం వెచ్చిస్తున్న ఆదానీ గ్రూప్
అపరకుబేరుడు దానకర్ణుడిగా నిలిచారు. ఆసియాలో పెద్దఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేసే వాళ్ల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. అందులో భారత్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ ఆదానీ పేరు దక్కించుకున... Read more
మరోసారి భారీగా ఉద్యోగల కోతకు సిద్ధమైంది దిగ్గజ సంస్థ అమెజాన్. పదివేల మందిని తొలగించవచ్చని ప్రచారం జరిగినా ఆ సంఖ్య 20వేలు ఉండవచ్చని అంచనా. ఖర్చుల తగ్గింపులో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది... Read more
రెండురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశాలు – సంగ్రామ యాత్ర కారణంగా హాజరుకాని బండిసంజయ్
బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో జరుగుతున్న సమావేశాలకు అన్ని రాష్ట్ర... Read more
పీవోకే పై కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్. పాక్ అక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే అనువైన సమయం అన్నారాయన. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అన్నివిధాలా బలహీనంగా... Read more
సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి వెళ్లి ఓటేసిన మోదీ – అంతకుముందు తల్లి ఆశీస్సులు తీసుకున్న ప్రధాని
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరిదశ పోలింగ్ ఇవాళ ముగిసింది.ప్రధాని మోదీ ఇవాళ అహ్మదాబాద్ లోని రాణిప్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. పోలింగ్ కేంద్రానికి కొద్దిదూరంలో వాహనం నిలిపి అక్కడిను... Read more
దేశంలో ఆరో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ను ప్రధాని మోదీ ఈనెల 11న ప్రారంభించనున్నారు. ఛత్తీస్ ఘడ్ బిలాస్ పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ నగరాల మధ్య వారంలో 6 రోజుల పాటు వందేభారత్ తిరగనుంది.... Read more
హిందువుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పై అసోంలో కేసు నమోదు
హిందువులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ కూడా అయిన బద్రుద్దీన్ హిందువులను కించపరిచే వ... Read more
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీమార్పిడి సర్జరీ జరిగింది. ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీ దానంచేశారు. సర్జరీకి కొన్ని క్షణాలముందు రోహిణి తన చిత్రాన్ని జతచేస్తూ తండ్రిపై తన ప్రేమ... Read more
శ్రద్ధను హత్యచేసి తిహార్ జైల్లో ఉన్న ఆఫ్తాబ్ అమీన్ జైలు అధికారులను రోజుకో కోరిక కోరుతున్నాట్ట..నిన్న తోటిఖైదీలతో చెస్ ఆడిన ఆఫ్తాబ్…ఇవాళ తనకు చదువుకునేందుకు పుస్తకాలు అడిగాడు. నవలలు ఇవ్... Read more
త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీంలో భాగంగా నావికాదళంలో అగ్నివీరుల నియామకం పూర్తైంది. అయితే మొట్టమొదటి సారి నావికాదళంలోకి మహిళలను తీసుకున్నారు. అగ్నిపథ్ కింద 3వేల మంది... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనం రేపుతున్నవేళ తెలంగాణ బీజేపీ ఇంచార్జి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సంబ... Read more
జపాన్, జర్మనీని దాటి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ – S&P గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ అంచనా
భారతదేశం జపాన్ మరియు జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని ప్రపంచ దిగ్గజ ఆర్థిక సేవల సంస్థలు అయిన S&P గ్లోబల్ మరియు మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తు... Read more
శ్రద్ధాను హత్య చేసిన తరువాత కొన్ని నెలలపాటు ఆమె ఫోన్ వాడిన ఆఫ్తాబ్ – నార్కోపరీక్షల్లో వెల్లడి
సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది.ఆమెను రాక్షసంగా పొట్టనపెట్టుకున్ ఆఫ్తాబ్…ఆ తరువాత కొన్నిరోజుల పాటు తన ఫోన్ నే వాడినట్టు తేలింది. శ్రద్ధా తల్ల... Read more
భారత్ నాలో భాగం, భారతీయుడిగా గర్విస్తున్నా – పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటూ సుందర్ పిచయ్
భారత్ నాలో భాగమని…ఎక్కడున్నా…ఎక్కడికెళ్లినా దేశాన్ని తనతో తీసుకెళ్తానని గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ అన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆ... Read more
అకాలమరణంతో అభిమానులకు గుండెకోత మిగిల్చిన కన్నడసూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను పాఠశాల సిలబస్లో పాఠ్యాంశంగా పెట్టాలని కర్నాటక ప్రభుత్వం విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈమేరకు... Read more
తెలుగు రాష్ట్రాలకూ వందే భారత్ – 2023 ఫిబ్రవరిలోగా నడిపేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్… 2023 ఫిబ్రవరి లోగా ఇక్కడకు రానుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ ట్రైన్ను నడపాలన్న ప్... Read more