ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్టింగులు న్యూడిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. బుధవారం పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ వీటిని ఏర్పడింది.... Read more
Matalaiజమ్ముకశ్మీర్లో అతిపెద్ద యోగా కేంద్రాన్ని నిర్మిస్తోంది కేంద్రం. ఉధంపూర్లోని మంటలైలో 2017లో నిర్మాణపనులు ప్రారంభమైనా కరోనా, లాక్ డౌన్ వల్ల నిర్మాణపనులు కాస్త ఆగిపోయాయి. అసలైతే 36 నెలల్... Read more
ఇక్కడ ఉండేకన్నా దేశం విడిచివెళ్లడానికి సిద్ధం…పాకిస్తాన్లోని 37శాతం మంది ప్రజల మనసులోని మాట. చాలామంది బయటపడిపోతున్నారు కూడా. ఇక బలూచిస్తానా ప్రావిన్స్ లో అయితే వీరు 47 శాతంగా ఉంది. ఆ త... Read more
సరిహద్దులో ఘర్షణ నిజమే-చైనా సైనికుల్ని భారత దళాలు తిప్పికొట్టాలి – పార్లమెంట్లో రాజ్ నాథ్ ప్రకటన
తవాంగ్ వద్ద… యాంగ్త్సే ప్రాంతంలో యథాతథ స్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని, దీనిని మన రక్షణ దళాలు దీటుగా త... Read more
సోషల్మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. స్ఫూర్తిదాయక కథనాలు, సందేశాత్మక పోస్టులు షేర్ చేస్తుంటారు. మధ్యలో ఆయన ఫాలోవర్లు వేసే ప్... Read more
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో పాత కేసుల పరిష్కార... Read more
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ పేరును ప్రకటించింది కాంగ్రెస్. సీఎం పదివికి ఆశించిన వారు చాలామందే ఉన్నా…ప్రముఖంగా నలుగురి పేర్లు వినిపించాయి. చివరకు సుఖ్వీందర్ పేరును ఖరారు చేసింది హ... Read more
ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షల నుంచి మానవతాసాయాన్ని మినహాయించేందుకు రూపొందించిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ తీర్మానం వల్ల పాకిస్తాన్ వంటి దేశాల్లోని ఉగ్రసంస్థలు మరింత బలపడుతాయని భార... Read more
కేంద్రంలో బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్ కే ఉందని… సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భారత రాష్ట్రసమితిని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో... Read more
యూసీసీపై రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు – వాయిస్ ఓటింగ్- అనుకూలంగా 63, వ్యతిరేకంగా 23 ఓట్లు
ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని కోరుతూ బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఈసారీ అడ్డుకున్నాయి. ఇది దేశంలో సామ... Read more
పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ పై గ్రనేడ్ దాడి – ఖలిస్థాన్ వేర్పాటువాదుల పనేనని అనుమానాలు
పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ పై జరిగినదాడి కలకలం రేపుతోంది. తరన్ తరన్ పీఎస్ పై శుక్రవారం అర్థరాత్రి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ విసిరారు దుండగులు. అది స్టేషన్ భవనం వెలుపల ఉన్న ఓ స్తంభానికి తగలడ... Read more
రామాయణ యాత్రను ప్రారంభిస్తోంది ఇండియన్ రైల్వే. సౌత్ ఇండియాలో ఈ స్పెషల్ టూర్ సాగుతోంది. ఈ టూర్లో భాగంగా ప్రయాణికులు.. దక్షిణ భారత దేశంలో రామాయణం, శ్రీరాముడికి సంబంధం ఉన్న ప్రదేశాలను దర్శిస్త... Read more
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. తాజాగా గుజరాత్ లో పోలైన ఓట్లతో జాతీయపార్టీ అర్హత పొందింది ఆప్. ఆప్ ఆశయాలకు జాతీయ హోదా మరింత బూస్టప్ ఇస్తుందని పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ... Read more
బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం – పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం – కుమారస్వామి, ప్రకాశ్ రాజ్ సహా పలువురు హాజరు
తెలంగాణ రాష్ట్ర సమితి …భారత రాష్ట్ర సమితిగా పూర్తిగా మారిపోయింది. పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది పార్టీ . పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ బీఆర్... Read more
గుజరాత్ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గుజరాత్ ప్రజలు బీజేపీకే మళ్లీ పట్టం కట్టారని ఆమె అన్నారు. తాజా విజయంతో ఎన్నో... Read more
గుజరాత్ సీఎంగా భూపేంద్రపటేల్ పేరునే ఖరారు చేసింది అధిష్టానం. ఈనెల 12 ఆయన మరోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ సీనియర్లు భూపేంద్ర ప్రమాణస... Read more
గుజరాత్లో అఖండ విజయం సాధించిన బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ను మాత్రం నిలుపుకోలేకపోయింది. ప్రభుత్వాలను మార్చే సెంటిమెంట్ అక్కడ ఉంది.ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ అధికార పార్టీని కాదని…ఈసారి కాం... Read more
డిల్లీతో ప్రస్థానం మొదలుపెట్టి పంజాబ్ లోనూ పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ…గుజరాత్ లో ఉనికి చాటుకుంది. మొదటిసారి 5 స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు గెలిచారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు... Read more
హిమాచల్లో అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు ఓటర్లు. రెండుసార్లు ఏ పార్టీని గెలిపించని ప్రజలు ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ అధికార బీజేపీని దింపేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు. 68 స్థ... Read more
అటు గుజరాత్ లో భారీ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటోంది బీజేపీ. తాము చేసిన అభివృద్ధే మరోసారి అధికారాన్ని కట్టబెట్టిందంటున్నారు నేతలు. 1995 నుంచి బీజేపీనే అక్కడ గెలుస్తూ ప్రభుత్వాన్ని ఏలుతోంది. 1... Read more
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనాతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. అఖండ విజయం దిశగా అడుగుస్తోంది. ఆ క్రమంలో రికార్డుల మీద రికార్డులు. ఇప్పటివరకు 152 స్థానాల్లో ఆ పార్టీ విజయపతాకం... Read more
ఆర్ముడ్ ఎయిర్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహించారు. సాయుధ బలగాల పతాక దినోత్సవం ….సాయుధ బలగాల ధైర్యాన్ని, ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకునే రోజు అని ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్... Read more
ఉగ్రవాదానికి కీలకం ఆధారంగా ఉన్నఆర్థిక తోడ్పాటును బ్రేక్ చేయాలని జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. మధ్య ఆసియా దేశాలకు చెందిన ఎన్ఎస్ఏలు, అధికారులతోజరిగిన సమావేశంలో దోవల్ మాట్లాడారు. టె... Read more