కైకాల సత్యనారాయణ క్రుష్ణా జిల్లా, కౌతారంలో 1936 జూలై 25 న జన్మించారు. కైకాల సత్యనారాయణ. చదువు పూర్తయిన తరువాత రంగస్థలం లో నాటకాలు వేస్తూ సినిమా రంగ ప్రవేశం చేశారు. కథా నాయకుడిగా సిపాయి కూతుర... Read more
ఇద్దరు తెలుగుకవులకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి. అనువాద రచనల విభాగంలో వారాలఆనంద్ రాసిన అకుపచ్చ కవితలు పుస్తకానికి అకాడమీ అవార్డు వచ్చింది.ప్రముఖ కవి, పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీ... Read more
బీఎఫ్ -7 వేరియంట్ కేసులు 4 నమోదైన నేపథ్యంలో రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది కేంద్రప్రభుత్వం. కరోనాను ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు,... Read more
మణిపూర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. స్టడీ టూర్ కోసం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరువాత ఎక్కువ లబ్దిపొందింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత! ఇదే లిక్కర్ స్కాంలో మరో ఇద్దరు లబ్దిదారులు ఉన్నారు. అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, వైఎస్సార్సీ... Read more
కోవిడ్ కు అడ్డుకట్టపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం – ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న కేంద్రం
కోవిడ్ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. జపాన్ యూఎస్ఏ, కొరియా, బ్రెజిల్, చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్రం... Read more
భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి – ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. గులేరియా
చైనాలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండడంతో ప్రపంచదేశాల్లో మళ్లీ వణుకు మొదలైంది.అయితే భారతీయులు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డ... Read more
ఢిల్లీ మద్యం కేసులో తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది ఈడీ. కవిత పేరుతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబింద... Read more
కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ మరో షాకింగ్ న్యూస్. వైరస్ పుట్టిన చైనాలోనే మరోసారి వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మునుపటి రోజులు... Read more
ప్రభుత్వ ప్రకటనల పేరుతో సొంత పార్టీ ప్రచారం, ఆ 97 కోట్లు కట్టండి – ఆప్ సర్కారుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం
ఆమ్ ఆద్మీ సర్కారుకు షాక్ ఇచ్చారు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. ప్రభుత్వ ప్రకటన పేరుతో సొంతపార్టీ ప్రచారానికి వెచ్చించిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. అందుకైన మొత్తం 97 కోట్ల... Read more
గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ భారత్ వచ్చారు. సోమవారం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన ఆయన,…ఇవాళ విదేశాంగమంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ డిజిటల్... Read more
బీజేపీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దేశంకోసం బీజేపీ ఒక్క కుక్కను కూడా కోల్పోలేదంటూ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క... Read more
కర్నాటక రాష్ట్రంలో చిక్కమగళూరులోని బాబా బుడంగిరి పర్వతాలలో ఒక గుహలో ఉన్న దత్త పీఠం హిందువుల పుణ్యక్షేత్రం. అయితే ఒక వివాదం వల్ల హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ ఇక్కడకు వస్తారు. దాని వల్ల రె... Read more
భారత్ బార్డర్ లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్ దగ్గర గత వారం తమ హద్దులు దాటి భారత్ భూ భాగం లోకి ప్రవేశిద్దామని ప్రయత్నించిన చైనా ఆర్మీ వాళ్ళని మన ఆర్మీ జవానులు వెంటపడి చితక్కొట్టి వారిన... Read more
మిసెస్ వరల్డ్ -2022 కిరీటం 21 ఏళ్ల తరువాత ఇండియాకు దక్కింది. ముంబైకి చెందిన 21 ఏళ్ల సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన... Read more
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన బేషరం రంగ్ పాటపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అందులో దీపికా పడుకొనే కాషాయరంగు బిక... Read more
మూడున్నర దశాబ్దాల తరువాత ఫిఫా వరల్డ్ కప్ ను ముద్దాడింది అర్జెంటీనా. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఫ్రాన్స్ ను ఓడించి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.సూపర్ స్టార్ మెస్సీ కలను సాకారం చేస్తూ ట్రోఫీని... Read more
ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్ కప్-2022 ఫైనల్ లో ఫ్రాన్స్ పై విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది అర్జెంటినా. ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నిరీక్... Read more
ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అసత్యాలు ప్రచారం చేశారనే ఆరోపణలపై ప్రముఖ నటి తరానెహ్ అలీ దూస్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఆమె ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. నిరసన... Read more
విజయ్ దివస్ సందర్భంగా అమరులకు నివాళి – నాడు సైన్యం చూపిన తెగువ మరువలేనిది : రాజ్ నాథ్
విజయ్ దివస్ సందర్భంగా నాటి పోరులో అమరులైన వీరులకు నివాళులర్పించింది దేశం. 1971లో జరిగిన ఆ యుద్ధం అన్యాయంపై న్యాయం, అమానుషత్వంపై మానవత్వం సాధించిన విజయమని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.... Read more
చైనా సైనికులు వీధిరౌడిల్లా ప్రవర్తిస్తారు, అది వారి నైజం – భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే
భారత హద్దుల్లోకి చొచ్చుకొస్తూ చైనా సైనికులు వీధి రౌడీల్లా వ్యవహరించారని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. ప్రతిఏటా చొరబాట్లకు తెగబడుతూ భారత సైనికుల చేతిలో చావు దెబ్బలు తింటున్నా... Read more
శ్రద్ధావాకర్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా బెయిల్ పిటిషన్ పై శనివారం విచారణ జరగనుంది. బెయిల్ కావాలంటూ ఢిల్లీ సాకేత్ కోర్టును ఆశ్రయించాడు ఆఫ్తాబ్. ఈన... Read more
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల పై హ్యాకర్ల దాడి చైనా పనేనని తేలింది. హ్యాకింగ్ చైనా నుంచే జరిగినట్టు విచారణలో తేలిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్ లో మొత్తం 100 సర్వర్లుండగా 6... Read more
భారత్ -చైనా సరిహద్దులో మళ్లీ ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ కు బాసటగా నిలిచింది. భారత భూభాగంలోకి చొరబడే యత్నం చేసిన చైనా తీరును ఆ దేశం తప్పుపట్టింది. ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భా... Read more
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ రోడ్డులో కొత్త కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహి... Read more