41 రోజుల మండలపూజ ముగింపు వేడుక శబరిమల ఆలయంలో ఘనంగా జరిగింది. ప్రధానపూజారి కందరారు రాజీవర్ నేతృత్వంలో అయ్యప్పస్వామికి బంగారు వస్త్రాన్ని ధరింపచేశారు.అనంతరం కలశాభిషేకం ఇతర పూజలు నిర్వహించారు.... Read more
లోదుస్తుల్లో పెట్టుకుని బంగారం స్మగ్లింగ్ – 19ఏళ్ల యువతిని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
లోదుస్తుల్లో బంగారం పెట్టి స్మగ్లింగ్ చేస్తున్న కాసర్ గోడ్ కు చెందిన మహిళను కేరళలో ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది ఆ... Read more
సరిహద్దు ప్రజలకు సంఘీభావం తెలుపుతూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం – కర్నాటక అసెంబ్లీలోనూ తీర్మానం
కర్ణాటకతో సరిహద్దు విషయంలో మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఏకగ్రీవ తీర్మానం చేసింది. కర్ణాటకతో సరిహద్దుల ప్రాంతంలో నివసిస్తున్న మరాఠీ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఒక తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఏ... Read more
వ్యక్తిగత సిబ్బందిని వినియోగించుకోవడంలో రికార్డ్ సృష్టించారు జస్టిస్ యూయూ లలిత్. CJIగా పని చేసిన కాలంలో 40 మందికిపైగా ప్యూన్లు, ఇతర సిబ్బంది సేవలను పొందారు. సీజేఐగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆ... Read more
ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తన కుటుంబసభ్యులతో కలిసి బండీపురా వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. మైసూరుకు 15 కిలోమీ... Read more
మన సంస్కృతే భారతీయులకు ప్రత్యేక గుర్తింపు, సంస్కృతి పరిరక్షణ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు – ద్రౌపది ముర్ము
మనిషి ఎంత స్థాయికి చేరుకున్నా తన మూలాలను, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐటీ సహా అన్ని రంగ... Read more
అమిత్ షాను కలిసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ – హోంమంత్రికి మొక్కను బహుకరించిన బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కేంద్రం హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. సిద్ధిఖి అపాయింట్ మెంట్ కోరినంతనే సమయం ఇచ్చారు అమిత్ షా. ఇద్దరూ దాదాపు అరగంటసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా క... Read more
కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమైంది. జనవరి 26న ప్రధానిమోదీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.జనవరి 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేస్తారు. భవన ప్రారంభం తరువాత కూడా పాత పార్లమెంట్లోన... Read more
అమెరికా సంయుక్త రాష్ట్రాలను మంచు వణికిస్తోంది. కెనడాలో కూడా బాంబ్ సైక్లోన్ బీభత్స సృష్టిస్తోంది. ఎక్కడిక్కడ అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంది. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది బాంబ్ సైక్లోన్ తుప... Read more
కర్నాటకలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బెళగావి సువర్ణసౌధలో ముఖ్యమంత్రి బొమ్మైఅధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. మరికొన్ని కీలక అంశాలతో పాటు..బెంగళూరులో టీ జ... Read more
సిక్కు మత గురువు గురుగోవింద్ సింగ్ కుమారులైన అజిత్ సింగ్, జుజ్హర్ సింగ్, జొరావార్ సింగ్, ఫతేసింగ్ల ఆత్మబలిదానాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారిబలి... Read more
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం కొలువైన భ్రమరాంబామల్లికార్జులను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో శ్రీశైలం వెళ్లిన ఆమెకు మంత్రులు కొట్టు సత్యనారాయ... Read more
కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన భావోద్వేగంతో ఆవేదనతో అన్నమాటలు అందర్నీఆలోచింపచేస్తున్నాయి.మద్యానికి బానిసైన అధికారి కన్నా ఆ అలవాటు లేని రిక్షావాలాకో, కూలీలో క... Read more
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చించనున్నారు. ప్రధాని ఆధ్వర్యంలో ఢిల్... Read more
బిహార్లో నలుగురు విదేశీయులకు కోవిడ్ – దలైలామా కోసం పెద్దఎత్తున గయ వస్తున్న విదేశీయులు
కోవిడ్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో అయితే పెద్దఎత్తున కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బిహార్లో నలుగురు విదేశీయులకు కరోనా సోకినట్టు తేలింది. గయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్... Read more
ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కు గట్టిషాక్ తగిలింది. ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో సీబీఐ దర్యాప్తు తిరిగి ప్రారంభించింది. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ…పలు ప్రాజెక్టుల విష... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్ణాటకలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి షాకిస్తూ సొంత పార్టీ పెట్టుకున్నారు. కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని ప్రకటించారా... Read more
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్యులు కాసేపట్లో ప్రక... Read more
రేషన్ కార్డు దారులకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్. లబ్దిదారులకు ఉచితరేషన్ పథకాన్ని పొడిగిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది. కేంద్రం తాజా నిర్ణయంమేరకు 2023 డిసెంబర్ వరకు ఈ పథకం అమల్ల... Read more
అంతర్జాతీయ బలహీన సంకేతాలకు తోడు, కోవిడ్ భయంతో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు నమోదుచేశాయి. ప్రారంభంనుంచే ప్రతికూలంగా మొదలైన మార్కెట్లు రోజంతా అదేబాటలో పయనించాయి. రూపాయి బలహీనపడడం, చ... Read more
సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సీజేవోలు,13 మంది జవాన్లు ఉన్నారు. మరో నలుగురు జవాన్లకు గ... Read more
ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి వాహనాన్ని, మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తి సులువుగా కొనుగోలు చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్ (బీ... Read more
కరడుగట్టిన నేరస్థుడు చార్లెస్ శోభరాజ్ నేపాల్ జైలునుంచి విడుదలయ్యాడు. ఆరోగ్య కారణాలరీత్యా అతన్ని విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 19ఏళ్ల తరువాత అతన్ని విడుదలచేశారు. శోభరా... Read more
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ , లోక్సభ స్పీకర్ కు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ... Read more
నవరసనటనాసార్వభౌముడిగా తెలుగుసినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచార... Read more