డిల్లీ మద్యం కేసులో అరెస్టైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి సహా వినయ్ బాబు జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. శరద్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు... Read more
రామ్ లల్లా విగ్రహం కోసం నమూనాలు పంపాల్సిందిగా శిల్పులను కోరిన అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
ఈఏడాదిచివరి కల్లా అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తికానున్న నేపథ్యంలో రామ్ లల్లా విగ్రహ తయారీ కోసం నమూనాలు పంపాల్సిందిగా దేశంలోని ప్రసిద్ధి శిల్పులను కోరింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్... Read more
జమ్ముకశ్మీర్లో లష్కరేతోయిబా డమ్మీగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రసంస్థగా ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ యూఏపీఏ చట్టం కిద చర్యలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల... Read more
మనీలాండరింగ్ కేసులో బెయిల్ పై ఉన్న శివసేన నేత సంజయ్ రౌత్ కు మరో కేసులో వారెంట్లు జారీ అయ్యాయి. బీజేపీ నేత కీర్తి సోమయ్య భార్య మేథా సోమయ్య వేసిన పరువునష్టం దావాలో సంజయ్ కు స్థానిక కోర్టు నాన్... Read more
నాడు లక్షమందిని వెళ్లగొట్టాల్సిందేనని తీర్పు – నేడు 50మందిని ఎలా నిరాశ్రయుల్ని చేస్తారని వ్యాఖ్య – సుప్రీంకోర్టు భిన్న తీర్పులపై చర్చ
50 వేలమందిని ఒకేసారి ఎలా వెళ్లగొట్టగలరు హల్ద్వానీకేసులో గురువారం స్టే ఇస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య. అసలైతే హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే అక్కడ ఆక్రమణదారులను తరలించే ప్రయత్నాలు మొదలుపెట... Read more
ఉత్తరాఖండ్ జోషిమఠ్ ప్రాంతంలో హఠాత్తుగా భూమి కుంగుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఇప్పటికే దాదాపు 30 కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాయి. జో... Read more
అంతుచూస్తామని సత్యేంద్రజైన్ బెదిరిస్తున్నారు – జైళ్ల శాఖ డీజీకి జైలు అధికారుల ఫిర్యాదు
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత డిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు అధికారులను బెదిరించినట్టు తెలిసింది. తమను బెదిస్తున్నారని. దూషిస్తున్నారని…ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపె... Read more
ఉత్తరాఖండ్ హల్ద్వానీ కూల్చివేతల కేసులో సుప్రీం స్టే – అంతమందిని ఎలా వెళ్లగొడ్తారన్న సుప్రీం
ఉత్తరాఖండ్ హల్ద్వానీ కూల్చివేతల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రైల్వే భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. రాత్రికి రాత్రే 50 వ... Read more
పొగమంచు కారణంగా అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు – అగడ్తలా బదులు గువాహటిలో ల్యాండింగ్
దట్టమైన పొగమంచు కారణంగా కేంద్రమంత్రి అమిత్షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఆయన త్రిపుర రాజధాని అగర్తలా వెళ్లాల్సి ఉండగా పొగమంచు వల్ల పైలట్ దారి మళ్లించాడు. అసోం రాజధాని గువాహట... Read more
క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు కర్నాటకకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ. 90 ఏళ్ల వయసులో కూడా రాజకీయాలు చేయలేనని..అందుకే వీడుతున్నట్టు ప్రకటించారు. రాజ... Read more
రీల్ లైఫ్ లో విలనే అయినా రియల్ లైఫ్ లో హీరో అనిపించుకోవాలని తాపత్రయపడుతుంటాడు నటుడు సోనూసూద్. తాజాగా ఓవరాక్షన్ చేసి విమర్శల పాలయ్యారు సోనూ. ఇటీవల రైల్లో ప్రయాణిస్తున్న ఓ వీడియోను ట్విట్టర్లో... Read more
ఇటీవల జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా దాడులకు పాల్పడిన నేపథ్యంలో మరో 18 సీఆర్పీఎఫ్ బలగాలను కశ్మీర్ పంపింది కేంద్రం. జమ్ముకశ్మీర్ సమీప ప్రాంతాలనుంచి 8 కంపెనీలు, ఢిల్లీనుంచి 10 కంప... Read more
మద్యంమత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన – ఎయిరిండియా విమానంలో ఘటన-అతనిపై చర్యలకు బాధితురాలి డిమాండ్
విపరీతంగా మద్యం సేవించి… ఆ మత్తులో తనతోపాటు విమానంలో ఉన్న మహిళపై మూత్రవిసర్జన చేశాడో వ్యక్తి. న్యూయార్క్ నుంచి డిల్లీ వస్తున్న ఎయిరిండియా బిజినెస్ క్లాస్ లో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా బయటకు... Read more
జనవర్ 27న పరీక్షాపే చర్చ – నమోదు చేసుకున్న 31 లక్షల మంది విద్యార్థులు – విదేశాలనుంచీ పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు
ఈనెల 27న ప్రధాని మోదీ పరీక్షాపే చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరో ఎడిషన్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మోదీ ముచ్చటిస్తారు. న్యూడిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంల... Read more
అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో తొలిసారి మహిళ – సియాచిన్ కుమార్ పోస్ట్ దగ్గర అధికారిగా శివాచౌహాన్ బాధ్యతలు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో మొదటిసారి ఓ మహిళాఅధికారి నియమితులయ్యారు. సైన్యంలోని ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ విభాగానికి చెందిన కెప్టెన్ శివ చౌహాన్ రక్షణ బాధ్యతలు చేపట్టారు. కుమ... Read more
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూడిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే ఆమె ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిసింది. గతేడాది సోనియా కరోనాబారిన పడ్డారు. ఆప్పుడు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు – హవాలా రూపంలో సొమ్మును మళ్లించిన ప్రవీణ్ దోరకవి
డిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు తెరమీదకు వచ్చింది. స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. దుబాయి కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్ల... Read more
రాష్ట్రాలు చేసిన మతమార్పిడి నిరోధక చట్టాలపై దాఖలైన కేసుల వివరాలు ఇవ్వండి – సుప్రీంకోర్ట్
మత మార్పిడి నిరోధానికి వివిధ రాష్ట్రాలు తెచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ హైకోర్టుల్లో దాఖలైన కేసులస్థితిని తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉ... Read more
రష్యాకు చెందిన మరో వ్యక్తి ఒడిషాలో మృతిచెందాడు. జగత్సింగ్ పూర్ జిల్లా పారాదీప్ పోర్టులోని ఓనౌకలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతన్ని మిల్యాకోవ్ సెర్గీగా గుర్తించారు.బంగ్లాదేశ్ చిట్టగాం... Read more
వివేకానంద హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదాపడింది. కోర్టు సమయం మించిపోవడంతో గురువారానికి విచారణకు సుప్రీం వాయిదా వేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో ప్... Read more
సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేం, సునీల్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు : సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్ కీలకతీర్పు ఇచ్చింది. సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈనెల 8న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని సునీల్ ను... Read more
తమిళనాడు నటి గాయత్రీ రఘురాం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. ఇక అన్నామలై సారథ్యంలో మహిళలకు ప్రాధాన్యత కాదుకదా …సమాన హక్కులు కూడా లేవని అ... Read more
ఢిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ తో పాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులకు బెయిల్ మంజూరుచేసింది కోర్ట్. సీ... Read more
సరస్వతీదేవిపై నాస్తికసంఘం నాయకుడు రెంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ బాసర బంద్ కు స్థానికులు పిలుపునిచ్చారు. ఆలయ అర్చకులతో పాటు స్థానికులు నిరసనకు దిగారు. రాజేష్ పైన కూడా పీటీ యాక్ట్... Read more