ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటు.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ చిత్రం టీంను అభినందించారు ప్రధాని మోదీ. ఈ గౌరవం ప్రతీ భారతీయుడిది అంటూ మోదీ ట్వీట్ చ... Read more
ముగ్గురు సైనికులను పొట్టనపెట్టుకున్న మంచు – ప్రమాదవశాత్తూ లోయలో పడి కన్నుమూసిన జవాన్లు
మంచు ముగ్గురు సైనికులను పొట్టన పెట్టుకుంది. పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురు సైనికులు లోయలో పడి కన్నుమూశారు. కశ్మీర్లో ఈ ఘటన జరిగింది. కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి... Read more
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా వాయిదాపడినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. వందేభారత్ రైలుతో పాటు వివిధ పనులు, ప్రాజెక్టులను ఆయన ప్రా... Read more
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడిన వ్యవహారం దుమారం రేపుతోంది. మధ్యంతర ఎన్నికలముందే విషయం బయటకు పొక్కినా…ఎన్నికల్లో లబ్ధి కోసం తొక్కిపెట్టినట్టుగా తెలుస్తోంది.... Read more
మతమార్పిళ్ల అంశం తీవ్రమైందని అయితే దానికి రాజకీయ రంగు పులమడం సమంజసం కాదని సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మతమార్పిళ్లకు వ్యతిరేకంగాకేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిష... Read more
తమిళనాడులో ప్రభుత్వ వర్సెస్ గవర్నర్ – GET OUT RAVI అంటూ పోస్టర్లు, హ్యాష్ టాగ్ తో ట్వీట్లు
తమిళనాడులో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్దం చేసిన ప్రసంగపాఠాన్ని ఉన్నదున్నట్టు చదవకపోవడం... Read more
ఉత్తరాఖండ్ జోషిమఠ్ లో కుంగుతున్న ఇళ్ల కూల్చివేతలు మొదలుపెట్టారు అధికారులు. ఇళ్లతో పాటు హోటళ్లను కూల్చివేస్తున్నారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షీతం కాని అన్నినిర్మాణాలను కూల్చివేయాలన్న... Read more
చదువుకోవడానికి పుస్తకాలు, వెచ్చని దుస్తులు ఇవ్వండని జడ్జిని కోరిన ఆఫ్తాబ్ – ఆఫ్తాబ్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు
శ్రద్ధావాకర్ హత్యకేసులో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది ఢిల్లీలోని సాకేతే కోర్టు. కస్టడీలో ఉన్న ఆఫ్తాబ్ జైలు అధికారులను గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నాడ... Read more
ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 10న ఆయన నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పదిగంటలనుంచి వరుసగా పలు కార్యక్రమాలను షెడ్యూల్ సిద్ధం చేశారు. తన పర్యటనలో 7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూ... Read more
ఆస్కార్ నామినేషన్స్ బరిలో ఈసారి 10 భారతీయ సినిమాలు – రెండు విభాగాల్లో నామినేషన్స్ కు అర్హత సాధించిన ‘కాంతారా’
ఈసారి ఆస్కార్ పురస్కారంకోసం నామినేషన్స్ బరిలో నిలిచిన సినిమాల జాబితాను ప్రకటించింది ఆస్కార్స్. భారత్ నుంచి 10 నిమిషాలు బరిలో ఉన్నాయి. ది చల్లో షో, ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, కాంతార, విక్రాంత... Read more
శ్రీలంకతో వన్డే సిరీస్ కు జస్ప్రీత్ బూమ్రా ఔట్ – పూర్తి స్థాయి ఫిట్నెస్ లేకపోవడమే కారణం
గౌహతి వేదిగ్గా శ్రీలంకతో రేపటినుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్, జస్ప్రీత్ బూమ్రా జట్టులో చేరకుండానే ఔటయ్యాడు. వన్డే సిరీస్ కోస... Read more
9.10 షెడ్యూల్లోని సంస్థల విభజనకు ఆదేశాలివ్వండి – సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అందులో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో కేంద్ర... Read more
మేకులతో చేసిన మోదీ నిలువెత్తు చిత్రపటం ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన 72 ఏళ్ల షఫీక్ హష్మీ దాన్ని రూపొందించారు. అందుకోసం 5వేల మేకులు వాడారు. జనవరి 9న జరిగే ప్రవాసీ భారతీయ దివస్... Read more
డిల్లీ లిక్కర్ పాలసీ స్కీమ్ కేసుకు సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 25 కోట్ల 25 లక్షలు చెల్లించింది. కేసు కోసం గత 18 నెలల్లో ఢిల్లీ ప్రభుత్వం 28.10 కోట్లు ఖర్చ... Read more
జోషిమఠ్ ను కుంగుతున్న పట్టణంగా ప్రకటించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం-సురక్షిత ప్రాంతాలకు బాధితులు
జోషిమఠ్ ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కుంగుతున్న పట్టణంగా ప్రకటించింది. కొన్నిరోజులుగా నేల కుంగిపోతూ…ఇళ్లకు బీటలు వారుతున్న సంగతి తెలిసిందే. జోషిమఠ్ లోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యం కాదని న... Read more
కోవిడ్ కట్టడిలో ప్రపంచదేశాలన్నింటికన్నా భారతే ముందుందన్నారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని… కోవిడ్ కట్టడికి ఇక్కడి ప్రభుత్వం తీసుకున... Read more
కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టులో ఊరట – బెయిల్ మంజూరు, వారి అరెస్ట్ చట్టప్రకారం జరగలేదని వ్యాఖ్య
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ కు బాంబే హైకోర్ట్ లో ఊరట దక్కింది. చట్టానికి అనుగుణంగా వారి అరెస్ట్ జరగలేదన్న కోర్టు…వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. వ... Read more
జీతాలిస్తోంది టీఆర్ఎస్ కాదు, ప్రజలు – యూనిఫాం ఉన్నంతమాత్రాన బెదిరేదిలేదు – పోలీసులకు డీకే అరుణ వార్నింగ్
పోలీసులను ముందుపెట్టి బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకేఅరుణ. పోలీసులు సైతం ప్రభుత్వం చెప్పినదానికల్లా తలూపడం మానుకోవాలన్నారు. జీతాలు ఇచ్చేది కేసీఆ... Read more
బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా అంటే అవునన్న పార్టీ మద్దతుదారులు – అవాక్కైన ఖర్గే – హర్యానా పానిపట్ సభలో ఘటన
సమ సభకు వచ్చిన ప్రజలనుంచి అనుకోని స్పందన చూసి షాకయ్యారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. హర్యానా పానిపట్ లో ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ… బీజేపీపై మండిపడ్డారు ఖర్గే. అదే సందర్భంలో ఏటా 2 కో... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై సీబీఐ కోర్ట్ విచారణ జరిపింది. చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ జరుపుతామని సీబీఐ కోర్టు తెలిపింది... Read more
స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా యువతకు వివిధరంగాల్లో అవకాశాలు పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాను నిర్వహిస్తోంది కేంద్రప్రభుత్వం. ఈనెల9న దేశవ్యాప్తంగా242 జిల్లాల... Read more
కొలీజియం సిఫార్సులను ఎందుకు అడ్డుకుంటున్నారు – న్యాయమూర్తుల నియామకాలపై కేంద్రానికి సుప్రీ సూటిప్రశ్న
హైకోర్ట్ న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరపెట్టడానికి కారణాలు లేకున్నా ఎందుకు సిఫ... Read more
డిల్లీ మద్యం కేసులో అరెస్టైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి సహా వినయ్ బాబు జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. శరద్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు... Read more
రామ్ లల్లా విగ్రహం కోసం నమూనాలు పంపాల్సిందిగా శిల్పులను కోరిన అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
ఈఏడాదిచివరి కల్లా అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తికానున్న నేపథ్యంలో రామ్ లల్లా విగ్రహ తయారీ కోసం నమూనాలు పంపాల్సిందిగా దేశంలోని ప్రసిద్ధి శిల్పులను కోరింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్... Read more
జమ్ముకశ్మీర్లో లష్కరేతోయిబా డమ్మీగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రసంస్థగా ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ యూఏపీఏ చట్టం కిద చర్యలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల... Read more