ఆదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ కుట్రకు పాల్పడిందని, కుట్రపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచార జరపనుంద... Read more
ప్రధాని ఇవాళ తన వస్త్రధారణతో కూడా సరికొత్త సందేశాన్నిచ్చారు. రీ సైకిల్డ్ సీసాలతో తయారు చేసిన జాకెట్ ధరించి ఆయన పార్లమెంట్ కు హాజరయ్యారు. లేత నీలంరంగులో ఉన్న ఆ జాకెట్ ఆకట్టుకునేలా ఉంది. దానిప... Read more
అసెంబ్లీ మీడియాపాయింట్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రేవంత్ వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమర్థిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ పై పీడీయాక్ట్ పెట్టాలన్నారు. డీజీపీక... Read more
ఆదానీ అంశం పార్లమెంట్ ను ఇవాళ కూడా కుదిపేస్తోంది. హిండెన్బర్గ్ నివేదికపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ గ్రూప్ షేర్ల విలువ పతనమవడం అతి పెద్ద కుంభకోణమని మండి... Read more
బీబీసీ డాక్యుమెంటరీ వివాదం పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. డాక్యుమెంటరీని అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ జరిపింది. మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవి... Read more
శ్రీరాంసాగర్ నీళ్లు మహారాష్ట్రకు అర్పించడానికి కేసీఆర్ ఆస్థా?- షర్మిళ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. శ్రీరామ్ సాగర్ నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని మహారాష్ట్రకు హామీ ఇచ్చారని… అప్పనంగా నీళ్లు అర్పించడానికి నీళ్లు కేసీఆర్ సొంత ఆస్థ... Read more