టాటా గ్రూప్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా సంస్థను జాతీయకరణ పేరుతో బలవంతంగా లాక్కుని నడపడం చేతకాక కోట్ల నష్టాలు మిగిల్చి మళ్ళీ టాటా గ్రూప్ కే అమ్మేసిన భారత్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ టాటా గ్రూప్ వల్ల... Read more
టర్కీలో భారత ఆర్మీ సహాయచర్యల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత సైన్యం సాయాన్ని చూస్తూ… ఓ టర్కీ మహిళ మన సైనికురాలిని ముద్దాడిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆర... Read more
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. నందమూరి తారకరామారావు శతజయంత్యుత్సవాల సందర్భంగా …ఆయన చిత్రంతో వందరూపాయల వెండి నాణెం ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు ఆయన కుమార్తె పురంధేశ్వరిని క... Read more
జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నాలుగేళ్లు. నాటి దాడిలో 40మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాడు అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. జవాన్ల త్యాగాన్ని... Read more
బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీకి చెందిన ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం పదకొండున్నర నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సందర్భంగా సంస్థ... Read more
తెలంగాణలో హంగ్ వస్తుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. హంగ్ వస్తుందనడమే కాదు… బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవక తప్పదనీ ఆయన అన్నార... Read more
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో భారత్ వంతెనను నిర్మిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో భారత రైల్వే ఈ వంతెన నిర్మిస్తున్నారు. రియాసి జిల్లాలోని కౌరి & బక్కల్ గ... Read more
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆ పదవి నుంచి వైదొలిగారు.ఇక గవర్నర్ గా ఉండలేను, దిగిపోతానని గత నెలలోనే ఆయన మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తరువాత కోశ్యారీ రాజీనామా చేశ... Read more
కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని విమర్శించేందుకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్టున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ గురించి ఆయన ఒక్కమాట కూడా మాట్లాడల... Read more
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వెనక భారీ కసరత్తే జరిగిందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ అన్నారు. 2019లో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370ని ఎత్తివేసిన స... Read more
అక్షరాస్యతలో నెంబర్ వన్ అని చెప్పుకునే కేరళలో బడిపిల్లలు మత్తుపదార్థాలకు బానిసలవుతున్న ఘటన ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ పెడలర్స్ రెచ్చపోతున్నారు. స్కూళ్లు, ట్యూ... Read more
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా-2023ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.బెంగళూరు శివారు యలహంక ఇందుకు వేదికైంది. నయాభారత్ సామర్థ్యాన్ని చాటే గొప్ప వేదిక ఇదని ఆయన అన్నారు.దాదాప... Read more
త్వరలో ఎన్నికలు జరిగే ఈశాన్యాన ప్రచార వేడి పెరిగింది. ఇవాళ అంబస్సాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తరువాత గోమతిలోని రాధాకిషోర్ పూర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. త్రిపుర... Read more
ఢిల్లీ ప్రైవేట్ విద్యుత్తు పంపిణీ కంపెనీల బోర్డు పదవుల్లో ఉన్న ఆప్ నేతలను తొలగించి, ప్రభుత్వ ఉన్నతాధికారులను నియమించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా. ఆయా కంపెనీలతో కుమ్మక్కై, రాష... Read more
హిండెన్ బర్గ్ నివేదిక – పరిణామాలపై సుప్రీం ఆందోళన-తదుపరి విధానాలపై కేంద్రం, సెబీని అడిగిన సుప్రీం
హిండెన్ బర్గ్ నివేదిక, అనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. లక్షల కోట్లు ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకు పటిష్టమైన యంత్రా... Read more
జమ్ముకశ్మీర్ నేలలో లిథియం నిక్షేపాలు – అపార సంపదను గుర్తించిన జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-కేంద్రం ప్రకటన
భారత దేశాన్ని రత్న గర్భ అనేవారు.. వందలఏళ్లు దేశాన్ని పాలించిన విదేశీయులు అపార సంపదను కొల్లగొట్టారు. అయితే ఈ నేలమీద ఎన్నటికీ తరగని సంపద ఉందని…ఎప్పటికీ ఈనేల రత్నగర్భేనని రుజువు చేస్తూ అత... Read more
బీబీసీ ప్రసారాలను భారత్ లో నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
బీబీసీ ప్రసారాలను భారత్ లో నిషేధించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తప్పుడు అవగాహనతో పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీని బీబీసీ ప్రసా... Read more
హిండెన్బర్గ్ పై న్యాయ పోరాటానికి అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. గొప్ప పేరున్న న్యాయవాద సంస్థల్లో ఒకటైన వాచ్టెల్ ను నియమించుకుంది. న్యూయార్క్లో ఉన్న ఈ న్యాయవాద సంస్థకు కార్పొరేట్ చట్టాలు, భార... Read more
జమ్ముకశ్మీర్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 3వ ఎడిషన్ ఘనంగా జరుగుతోంది. కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈవెంట్ ను ప్రారంభించారు. బారాముల్లా జిల్లాలోన... Read more
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్లో… మూడు ఉపగ్రహాలు పంపారు. 156.3 కిలోల బర... Read more
ఈ నెల 14వ తేదీ వాలెంటైన్స్ డే. అంటే ప్రేమికుల రోజు. కానీ ఇదసలు ఈ దేశ సంస్కృతికి ఏ మాత్రం సంబంధం లేని పాశ్చాత్య వేడుక. బ్రిటీష్ వాళ్లు ఈ దేశం మీద రుద్దిన దుష్ట సంస్కృతుల్లో ఒకటి. ఇది సెయింట్... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనకు మూడు రోజుల ముందు భారీఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న రాజస్థాన్ లోని దౌసాలో ఢిల్లీ -ముంబయి ఎక్స్ ప్రెస్ వేను ప... Read more
రెండు తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది.స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో... Read more
ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ అథ్లెట్ ఛైర్మన్ కుర్చీలో కూర్చుని సభను నిర్వహించారు.చైర్మన్, వైస్ చైర్మన్ లేని సమయంలో వైఎస్ చైర్ పర్సన్స్ కమిటీ సభ్యుల్లో ఒకరు సభాధ్యక్షులుగా వ్యవహరించడ... Read more
చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నాం – హోంమంత్రి అమిత్ షా
ఇప్పుడున్న చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఐపీసీ (IPC), సీఆర్పీసీ (CRPC) సహా .. రానున్న రోజుల్లో ఫోరెన్సిక్ (Forensic), ఎవిడెన్స్ (Evidence)... Read more