మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. మరో రెండు రోజుల కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై విచా... Read more
విశాఖ వేదిగ్గా ప్రారంభమైన గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇవాళ ముగిసింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిస్థితులు, వనరుల గురించి మ... Read more
అన్నిరంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతోంది – డైనమిక్ కంట్రీని సందర్శించా : బిల్ గేట్స్
అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతోందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.భేటీ అనంతరం త... Read more
ప్రముఖ రచయిత్రి, దివంగత రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో..పలు ఆరోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మలక్ పేటలోని సొంతింట్లో ఆమె తు... Read more
అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…వ... Read more
మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. శనివారం ఆయన పిటిషన్... Read more
భారత్ లో ప్రజాస్వామ్యమే లేదు – నా ఫోన్లో పెగాసస్ – కేంబ్రిడ్జి విద్యార్థులనుద్దేశించి రాహుల్
భారత్ లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని రాహుల్ గాంధీ అన్నారు. కేంబ్రిడ్జి బిజినెస్ స్కూల్లో విజిటింగ్ ఫెలో గా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్ లక్ష్యంగా తీవ్... Read more
కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారని…ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందన... Read more
నాగాల్యాండ్ అసెంబ్లీకి తొలిసారి మహిళలు – హెకానీ జఖాలూ, సల్హౌతినో క్రూసె చరిత్రాత్మక విజయం
నాగాలాండ్ చరిత్రలో సరికొత్త రికార్డ్. రాష్ట్ర హోదా దక్కిన 60 ఏళ్లకు అసెంబ్లీలో తొలిసారి మహిళలు ఎమ్మెల్యేలుగా అడుగుపెడుతున్నారు. ఇవాళ్టి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీపీపీ అభ్యర్థులు హెకానీ జఖాలూ ,... Read more
బీబీసీనేకాదు, భారత్ లో పనిచేసే ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను గౌరవించాల్సిందే – బ్రిటన్ కు తేల్చి చెప్పిన జైశంకర్
బీబీసీనే కాదు ఎవరైనా సరే , ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని భారత విదేశాంగమంత్రి జైశంకర్ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన బ్రిటన్ విదేశాంగమంత్రి జేమ్స్ క్లెవర్లీ... Read more
ఎన్నికల కమిషనర్ల నియామకాల ప్రక్రియ కోసం ఓ కమిటీ వేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఆ కమిటీలో ప్రధాని, ప్రతిపక్షనేత, సీజేఐ ఉండాలని తెలిపింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు... Read more
అదానీ వ్యవహారంపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీ – సుప్రీం ఆదేశం
అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…వ... Read more
తెలంగాణ బీజేపీ నాయకులతో కేంద్రహోంమంత్రి అమిత్షా ఇవాళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు..పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తాజా పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్... Read more
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ కన్ను ఈసారి హాలీవుడ్ సినిమాలమీద పడింది. ఎవరైనా పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తూ దొరికిపోతే వాళ్ల తల్లిదండ్రులను జైల్లో వేస్తామని ప్రకటించాడు. ఆ సినిమాలు చూస్తే ఎ... Read more
పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపిక చేసింది బీజేపీ. ఆమెతో పాటు మమతాకుమారి, డెలినా ఖోంగ్ డుప్ లను కూడా సభ్యులుగా నామినేట్ చేసింది. డీఎంకేలో చేరికతో రాజకీయ ప... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. అప్పటివరకు ఆయన సీబీఐ కస్టడీల... Read more
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడుగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్... Read more
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తెలంగాణగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారుపై ఆమె గవర్నర్ కుఫిర్యాదు చేశారు. అంతేకాదు రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని ఆమె విజ్ఞప్త... Read more
సోనియాగాంధీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీలో ప్రసంగిస్తూ ఆమె తన నిర్ణయం చెప్పారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తు... Read more
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతిని సైఫ్ అనే సీనియర్ వేధించిన మాట నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. ప్రీతి ఎదురుతిరగడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడని ఈ కారణంగానే... Read more
ఇక భారత ఆర్థిక వ్యవస్థ తీరుపై ప్రశంసలు కురిపించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF,) MD, క్రీష్టాలీనా జోర్జోవా. “ఈ సంవత్సరం ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి లో ఒక్క భారత్ ఆర్ధిక వ్యవస్థ వాటానే... Read more
ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ చీఫ్ కూడా అయిన తెంజెన్ ఇమ్నా అలాంగ్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఓ దగ్గర భోజనం చేస్తున్న ఫొటోను ట్వీట్ చేస్తూ… ఎన్నికల పేరుతో అంతటా తిరుగుతూ... Read more
నాగాల్యాండ్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇవాళ దిమాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈశాన్యరాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా చూస్తోందని..తాముమాత్రం అష్ట... Read more
గవర్నర్ పై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం – బిల్లులు ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ముదురుతోంది. ఏకంగా గవర్నర్ పై సుప్రీంకోర్టులోనే ఫిర్యాదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 10 ముఖ్యమైన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదంటూ అత్యున్నత న్యాయ... Read more