కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ…ఇటీవలే పార్టీనుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మంజిల్లాకు చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దారి ఎటువైపు? వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జ... Read more
గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. హత్యకేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలతో సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక బృందానికి అసిస్టెంట్ డీసీపీ సతీష్ చంద్రనాయకత... Read more
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ పి చిదంబరం చేసిన ట్వీట్ ఒకటి, సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ” ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు అంతకంటే తక్కువ మొత్తంలో… దేశంలో 19,... Read more
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్ ఎక్కడ జరిగిందో తెలుసా? లండన్ లోనా? పారిస్ లోనా? న్యూయార్క్ లోనా? కాదు, ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్ జరిగింది, భూమికి అత్యధిక... Read more
యూపీలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్ అతీక్ మహ్మద్ హత్య కలకలం రేపుతోంది. మీడియా ప్రతినిధులుండగానే, కెమెరాలు చూస్తుండగానే అతీక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ ను కాల్చిచంపారు. మరి ఈ హత్యకూడా ఎన్ కౌంటరేన... Read more
అన్నామలై పనితీరు, పోరాటాలతో తమిళనాడు బీజేపీలో రోజురోజుకూ జోష్ పెరుగుతోంది. ఇక ఆర్ఎస్ఎస్ తలపెట్టిన రూట్ మార్చ్ లకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 45 ప్రాంతాల్లో కవాతులను సంఘ్ ప్... Read more
పవిత్ర అమర్నాథ యాత్ర జులై ఒకటోతేదీన ప్రారంభం కానుంది. 62 రోజుల పాటు సాగే యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ ప్రకటించింది. వెళ్లాలనుకునేవారు ఈనెల 17 నుంచి ఆన్ లైన్, ఆఫ్... Read more
డిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ ఆదివారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీపై ఆయన్ని ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారు... Read more
ఏప్రిల్ 16న 45 ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ – బందోబస్తు ఏర్పాట్లు చూడాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు
తమిళనాడులో రూట్ మార్చ్ నిర్వహించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం అనుమతివ్వడంతో ఆర్ఎస్ఎస్ పనిలో పడింది. ఏప్రిల్ 16న రూట్ మార్చ్ నిర్వహించనున్నట్టు సంస్థ తెలిపింది. మొత్తం 45 చోట్ల మార్చ్ నిర... Read more
నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిననుంచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక తాజాగా ఈశాన్య భారతంలోనే అతిపెద్ద AIIMS ఆసుపత్రిని ప్రధాని మోదీ ప్రారంభించార... Read more
అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాస్తులపై ‘డీఎంకే ఫైల్స్’-పార్ట్ -1 రిలీజ్ చేసిన అన్నామలై
అధికార పక్షంపై స్వరం పెంచారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. డీఎంకే ఫైల్స్ పేరిట అధికార పార్టీ నేతల అక్రమాల చిట్టా విప్పుతున్నారు. ముందు ప్రకటించినట్టుగానే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 1... Read more
డాక్టర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ , దీనిని మహాపరినిర్వాన్ భూమి లేదా మహాపరినిర్వాణ స్థల్ అని కూడా పిలుస్తారు, ఇది రాజధాని న్యూఢిల్లీలో ఉంది. BR అంబేద్కర్కు అంకితం చేయబడిన స్మారక చిహ్నం . 19... Read more
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో… బిఆర్ఎస్, బిజెపి మధ్య యుద్ధం ముదురుతోంది. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్… ఇప్పటికే తిరుగుబాటు బా... Read more
మిలిటరీ డ్రెస్ లో ప్రధాని మోదీ సందడి చేశారు. ఖాకీజాకెట్, నీలి కళ్లద్దాలు, టోపీ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద పులుల సంరక్షణకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ టైగర్’ స్వర్ణోత్సవాల సందర్భంగా... Read more
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే ఎందుకు సస్పెండ్ చేసినట్టో చెప్పాలన్నారు. దొరలగడీలనుంచి బయటకు వచ్చినట్టు ఫీలవుతున్నానని అన్నారు. అంతకుమ... Read more
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైలట్ వేషధారణలో దర్శనమిచ్చారు. సంప్రదాయ చీరకు బదులు పైలట్ దుస్తులు ధరించి…సుఖోయ్ యుద్ధవిమానంలో ప్రయాణించారు. అసోంలోని తేజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆమె... Read more
తెలంగాణ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. తాము అభివృద్ధి కోసం పాటుపడుతుంటే కొందరు తమ స్వార్థం చూసుకుంటున్నారని పేరు ప్రస్తావించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కు... Read more
రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు – తెలంగాణలో 11,300 కోట్ల పనులకు మోదీ శ్రీకారం
తెలంగాణ పర్యటనలో బిజీబీజీగా గడిపారు ప్రధాని నరేంద్రమోదీ. 11,300 కోట్ల పనులకు ఇవాళ ఆయన శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులతో పాటు… . సికింద్... Read more
శరవేగంగా అయోధ్య మందిర నిర్మాణ పనులు – తాజా చిత్రాలను షేర్ చేసిన ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్
అయోధ్యలో రామమందిర నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా మందిర నిర్మాణం పూర్తికానుంది.ఇప్పటికీ సగం పనులు పూర్తి అయ్యాయంటూ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి... Read more
బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి – కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రహ్లాద్ జోషి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. నాలుగు సార్లు ఎమ... Read more
రాష్ట్రంలో అధికారం చేపట్టేది తామేనని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉత్తేజపరిచే సందేశం ఇచ్చారు అన్నామలై. ఈ సందర్భంగా టి. నగర్లోని... Read more
అవినీతి, కుటుంబ రాజకీయాలపై బీజేపీ పోరాడుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం, శాంతిభద్రతల సవాళ్ల నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు నిబద్ధతతో కృషిచేస్తామన్నారు. బీజేపీక... Read more
మద్యం స్కాం కేసులో ఈడీ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ మూడో చార్జిషీట్ దాఖలైంది. మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషిలపై ఈ చార్జిషీట్ వేసింది. ఫిబ్రవరి 7న... Read more
జైలు నుంచి సుఖేష్ మరో లేఖ – లేఖతో పాటు కవితతో వాట్సప్ చాట్ బయటపెట్టిన సుఖేష్
ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ జైలు నుంచే మరో లేఖ విడుదల చేశాడు. లేఖతో పాటు కవితతో వాట్సప... Read more