సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి-9న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈనెల 15న వస్తానని కవిత లేఖ రాశారు. అయ... Read more
ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. తెలంగాణ తలవంచదు అంటూ ట్వీట్ చేశారు. ముందస్తు అపాయింట్ మెంట్లు, ఇతర కార్యక్రమాల దృష్ట్యా నోటీసులపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు. పదో తేదీన మహిళా రిజర్వేషన్... Read more
లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ స్పందించింది. కవిత కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తలదించుకునే పరిస్థితి వచ్చిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఆరోపిస్త... Read more
ఈ దేశంలో కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు ,ప్రాంతీయ పార్టీ ల పోకడలు గమనిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తున్నది దేశసమగ్రత ,దేశాభివృద్ధిలో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది . ఈ మధ్... Read more
వివాదాస్పదం అవుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు – మహిళాకమిషన్ నోటీసులు
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ హైదరాబాద్ లోని పలు స్టేషన్లలో పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.బషీర్... Read more