భారత్ ప్రతిచర్యతో బ్రిటన్ దిగివచ్చింది. బ్రిటన్లోని భారత్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీని నియమించారు. ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ ఆఫీసు ముందు భారత... Read more
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై సీబీఐ మరో చార్జి షీట్ దాఖలు చేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే బ్యాంకులకు రుణం ఎగవేసినట్టు అందులో తాజా... Read more
రాహుల్ కు రెండేళ్ల జైలుశిక్ష – 2019నాటి పరువునష్టం కేసులో దోషిగా తేల్చిన సూరత్ న్యాయస్థానం
మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులోకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. పరువు నష్టం కేసులో ఆయన్ని దోషిగా తేల్చింది. 2019లో కర్... Read more
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ను ఈనెల 24న కాకుండా 27న విచారణ జరగనుంది. 24న విచారిస్తామని మొదట తెలిపిన సీజేఐ తరువాత 27కు మార్చింది. ఇప్పటికే కవితను ఈడీ అధికారులు ప్రశ్ని... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. కవిత ఈడీ కార్యాలయానికి విచారణకు రావడం ఇది మూడోసారి. నిన్న రెండోసారి పిలిపించుకున్న ఈడీ అధికారులు ఆమ... Read more
2024లో కూడా మోడీ అధికారంలోకి వస్తాడు అని బహుశా అమెరికా ఫిక్స్ అయిపోయినట్లే ఉంది. ఎందుకంటే, 2014 నుండి ఎప్పుడూ ఘాటుగా విమర్శలు చేసే అమెరికా మీడియా కూడా ఈ మధ్య స్వరం మార్చింది. బిజెపి ప్రభుత్వ... Read more
అంతమంది పోలీసులుంటే అమృత్ పాల్ ఎలా పారిపోయాడంటూ పంజాబ్ పోలీసులపై పంజాబ్ – హరియానా హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్థాన్ నాయకుడు అమృత్ పాల్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఆ... Read more
ప్రధానికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం నిజమే – పలువురు అధికారులపై క్రమశిణా చర్యలకు పంజాబ్ సీఎం ఆదేశం
గతేడాది పంజాబ్ లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘన ఘటనలో మాజీ డీజీపీ ఎస్ చటోపాధ్యాయ సహా మరో ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలకు సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. చటోపాధ్యాయతో... Read more
( ఉగాది సందర్భంగా డాక్టర్జీ వ్యాసం) దేశ స్వాతంత్య్రానికి కాంగ్రెస్ సంస్థలో పనిచేస్తుండే డాక్టర్జీ ,ఏ కారణాల వల్ల దానినుండి దూరం జరుగుతూ బయటకు వచ్చి రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్నిప్రారంభిం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించింది కోర్టు. మరో 14రోజులపాటు అంటే ఏప్రిల్ 3 వరకు సిసోడియా కస్టడీని పొడిగించారు. మార్చి 20వ తేదీతో సిసోడియా కస... Read more
భారత్ చైనా మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితుల్లోనూ చైనాలో భారత ప్రధానిమోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. చైనీయులు నరేంద్రమోదీని అసాధారణ పురుషుడిగా అభిమానిస్తున్నారట. ఈమేరకు అమెరిక... Read more
సహజీవన బంధాన్ని రిజిస్టర్ చేయాలంటూ పిటిషన్ – కొట్టివేసిన సుప్రీం – పిటిషనర్ పై అసహనం
సహజీవన బంధాలను రిజిస్టర్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్ట్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. శ్రద్ధావాకర్ అనే యువతితో సహజీవనంలో ఉండి ఆఫ్తాబ్ అనేయువకుడు ఆమెను కిరాతకంగా హత్య చేసిన సంగతి... Read more
విదేశీ వ్యాపార/వాణిజ్య చెల్లింపులను డాలర్ ద్వారా కాకుండా నేరుగా రూపాయిలలో చెల్లింపులు చేయడానికి వీలుగా అని ప్రత్యేక Vostro రూపాయి ఖాతాలను తెరవడానికి 18 దేశాలకు చెందిన దేశీయ/విదేశీయ బ్యాంకులక... Read more
అమెరికా తరహాలో భారత్ లో 3 లేదా 4 కాదు, కనీసం ఒక్క బాంక్ బోర్డు తిప్పి ఉంటే ప్రతిపక్షాలు, మీడియా, మోడీ ద్వేషులు ఎంత హడావిడి చేసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేవారో ఊహించండి. ఏదైనా సమస్య వచ్చ... Read more
కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. అందులోని అధికారులు, నావికాబృందంతో మాట్లాడారు. భారత్ ఆత్మని... Read more
‘కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ దేశవ్యాప్తంగా, తెలంగాణా ప్రాంతంలో కూడా సంఘ కార్యం వేగంగా విస్తరిస్తున్నది. 2024నాటికి లక్ష గ్రామాలకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని తప్పక పూర్తిచేయగలమనే వి... Read more
లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియామీద మరో కేసు నమోదైంది. ఢిల్లీ ఫీడ్బ్యాక్ యూనిట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ మరో కేసు పెట్టిం... Read more
మాతృశక్తి గౌరవాన్ని చాటుతూ, వారి భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గౌరవార్థం రాష్ట్ర మహిళలు అభినందన సభ ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, మ... Read more
అడుగడుగునా అవమానిస్తున్నారు, తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేవు – జాతీయమహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
తనపట్ల అసభ్యపదజాలం వాడుతూ, ఇష్టారీతిన దూషిస్తున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు వైఎస్సార్టీపీ నేత షర్మిల ఫిర్యాదు చేశారు. తనను అసభ్యకరంగా దూషించిన వీడియోలను... Read more
భారత దేశం ఎప్పటికీ హిందూ దేశమేనని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు.హర్యానా సమాలఖాలో జరిగిన అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మీడియోతో మాట్లాడారు. హిందూ ర... Read more
మద్యం కేసులో సుప్రీంలో కవితకు చుక్కెదురు – ఈడీ విచారణ విషయంలో స్టే ఇచ్చేందుకు నిరాకరణ
మద్యం కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇతరులతో కలిపి తనను విచారిస్తామని నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు అలా చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఆ... Read more
ఇద్దరు యువకులు కార్లో వెళ్తూ కరెన్సీ నోట్లు విసిరేసిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానా గురుగ్రామ్ లో ఈ ఘటన జరిగింది. నగరంలోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో వెళ్తూ ఈ పని చేశారు. ఓ యువక... Read more
మోదీపై పరువునష్టం కేసు వేస్తున్నా – కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చూస్తా – రేణుకాచౌదరి
ప్రధాని మోదీపై పరువునష్టం దావా వేయబోతున్నట్టు కాంగ్రెస్ మాజీఎంపీ రేణుకాచౌదరి ట్వీట్ చేశారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్... Read more