కశ్మీర్ విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనాకు భారత్ గట్టిగానే గడ్డిపెట్టింది. పర్యాటకంపై జీ20 వర్కింగ్ గ్రూపు మూడో సదస్సు జమ్మూకశ్మీర్లో నిర్వహించాలని భారత్ నిర్ణయించింది. 22,23,24 తేదీల... Read more
పశ్చిమబెంగాల్లో సంచలనం రేపిన ఉపాధ్యాయుల నియామకాల స్కాంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ను సీబీఐ శనివారం ప్రశ్నించింది.టీఎంసీ నేతలకు సన్నిహితుడైన సుజయ్ కృష్ణ భద్ర నివాసంలో అంతకుముందు రో... Read more
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని.. కంఠీరవ స్టేడియంలో గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ వారితో పాటు మరో... Read more
కొత్తగా బయట పడ్డ 4 లవ్ జిహాద్ కేసులు.. ఒక్క బీహార్ రాష్ట్రం నుండి మాత్రమే: 1. బీహార్ రాష్ట్రంలో నవాడాలోని ఉత్తర బజార్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ఆమె పొరిగింటి వాడైన జావేద్ ఆలం అనే వాడ... Read more
కర్నాటకలో ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే వ్యూహాన్ని మధ్యప్రదేశ్ లో అమలుచేయాలనుకుంటోంది. రాష్ట్రంలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాము అధి... Read more
వారణాశిలోని జ్ఞానవాపి ప్రాంగణంలో కనిపించిన శివలింగం వయసును నిర్థారణకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాలను జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంలో సవాల్ చేసిం... Read more
గతేడాది ఏప్రిల్లో కేరళ పాలక్కాడ్ జిల్లాలో దారుణ హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ హత్యకేసులో మరో ప్రధాన నిందితుడు…నిషేధిత పీఎఫ్ఐ సభ్యుడిని ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. హత్య జరిగిన... Read more
మహారాష్ట్రలోని జ్యోతిర్లింగ క్షేత్రం అయిన త్రయంబకేశ్వర్ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆలయాన్ని శుభ్రపరిచి, శుద్ధి కర్మలు చేసి హారతి నిర్వహించాయి. 13 మే 2023న, స్థానిక ముస్లింలు ఆలయంలోని శివలింగంపై... Read more
సీనియర్ అడ్వొకేట్ జఫర్యాబ్ జిలానీ కన్నుమూత – అయోధ్యకేసులో ముస్లింల తరపున వాదించిన జిలాని
సీనియర్ న్యాయవాది ,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సెక్రటరీ జఫర్యాబ్ జిలానీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జిలానీ లక్నోలోని తనింట్లో చనిపోయారు. అయోధ్య రామజన్మభూమి... Read more
కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య వైపునకే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపుతోంది. అనుభవానికి పెద్దపీట వేస్తూ ఆయన్నే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని నిర్ణయించింది. సీఎం రేసులో ఉన్న మరో సీనియర్ నాయకుడు డీక... Read more
భారతదశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవనాన్ని ప్రారంభిస్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్... Read more
ముస్లింవర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కర్నాటక వక్ఫ్ బోర్డ్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తోంది. డిప్యూటీ సీఎం తోపాటు ముందే అనుకున్నట్టు హోం, రెవెన్యూ, ఆరోగ్య శాఖలూ తమవర్గానికే ఇవ్వాల... Read more
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ని తిరిగి నియమింపచేసేలా ఆదేశాలు ఇవ్వలేమంది. ఆయన బలపరీక్ష వరకు ఆగకుండా స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయడమే అందుకు కారణమంది. అదే స... Read more
అమెరికాలోని టెక్సాస్లో ఓ దుండగుడు జరిగిన కాల్పులకు బలైన తెలంగాణ యువతి తాటికొండ ఐశ్వర్య మృతదేహం స్వదేశానికి చేరింది. 27 ఏళ్ల ఐశ్వర్య .. శనివారం తన స్నేహితుడితో కలిసి టెక్సాస్లోని ఓ మాల్కు... Read more
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నుంచి చత్తీస్ గడ్ లోని మావోయిస్టులకు తరలిస్తున్న రూ.77 లక్షల నగదు, మెడికల్ కిట్టు, జిలెటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంకా నాలుగు సెల్... Read more
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆ వెంటే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. ఆ వివరాలు: రిపబ్లిక్ టీవీ: బీజేపీ 85 -100సీట్లు; కాంగ్రెస్ 99-109; జేడీఎస్... Read more
స్వల్ప ఘటనలు మినహా…కర్నాటకలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. 5 గంటలకు 65.59శాతం పోలింగ్ నమోదైంది.రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స... Read more
మణిపూర్లో క్రమంగా ప్రశాంతవాతావరణం నెలకొంటోంది. ఇంఫాల్ సహా 11 జిల్లాల్లో కర్ఫ్యూను నాలుగు గంటలపాటు సడలించారు. 24 గంటల్లో ఎక్కడ కూడా ఒక్క అవాంఛనీయ ఘటనా జరగలేదు. కొన్నిరోజులుగా స్థానిక గిరిజన త... Read more
కేడర్, నియామకాలతో సంబంధం లేకుండా బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకేవిధమైన యూనిఫాం తీసుకురావాలని భారత సైన్యం నిర్ణయించింది. కల్నల్ స్థాయి, ఆర్మీ కంటే తక్కువ స్థాయి అధికారుల యూనిఫాంలో ఎలాం... Read more
శ్రద్ధావాకర్ హత్యకేసు:అఫ్తాబ్ రుజువులను మాయం చేశాడని నిర్థారించిన కోర్టు, విచారణ వేగవంతం
సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. ఆమెను అతి కిరాతకంగా పొట్టనపెట్టుకున్న ఆప్తాబ్ పూనావాలా చంపిన అనంతరం రుజువులు లేకుండా మాయం చేశాడనే ఆరోపణలకు ఆధారాలు లభించాయి.... Read more