అయోధ్య రామ మందిరం మీద విమర్శలకు లోటే లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం గట్టి పట్టుదలతో చేసిన కృషి ఫలించింది. దీంతో వందల ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది.... Read more
తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంతర్జాతీయ హోదా దక్కించుకొంది. ప్రపంచ నగరాల జాబితాలో స్థానం నిలుపుకుంది. ప్రజల జీవన ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ నిర్వహిస్తుంటారు దీని ద్వారా హైదరాబాద్ కు మంచి గుర... Read more
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క లకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వము చాలాకాలంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. ఇందులో భాగంగా ముస్లిం మతానికు చెంద... Read more
చరిత్రలో బ్రహ్మనాయుడు నాగమ్మ మధ్య జరిగిన పల్నాటి యుద్ధం గుర్తుండే ఉంటుంది. ఆ పల్నాటి సీమలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామక... Read more
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో రగులుతున్న చిచ్చు అంతకంతకు పెరుగుతోంది. పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ ను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. స్... Read more
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మీద, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద బురద చల్లడం అంతకంతకు ఎక్కువవుతోంది. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చాక.. మైనారిటీలను అణచివేస్తారని, వాళ్ళ హక్కుల్ని లాగ... Read more
అయోధ్యలో శ్రీరాముడి భవ్యమైన మందిరం నిర్మాణం సాకారమైంది. వందల సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన కృషి తో విజయవంతం అయింది. జనవరిలో రామయ్య తండ్రి విగ్రహ ప్రతిష్టాపన జరగ... Read more
జస్టిస్ చిత్తరంజన్ దాస్ న్యాయ కోవిదుడుగా పేరుగాంచారు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన ముక్కుసూటిగా తీర్పురి ఇచ్చారు. జడ్జిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా స్పష్టంగా తన మనసులో మాటలను బయట ప... Read more
ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ప్రపంచ దేశాలు రెండు వైపులా మోహరించిన సమయాన.. షాకింగ్ న్యూస్ బయటపడింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యా... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం వద్దు అని మోదీ చెప్పినట్లుగా ప్రచారం చేసేస్తున్నారు..... Read more
దక్షిణాదిన అన్ని భాషల్లోనూ పాపులర్ హీరోగా కమల్ హాసన్ కి పేరు ఉంది. వందల సినిమాల్లో హీరోగా నటించి పాపులారిటీ తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా కమల్ హాసన్ చాలా చిరపరిచితులు. కమల్ మాదిరి... Read more
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు స్వాతి మాలివాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ఆఫీసులోనే తన మీద దాడి జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి సన్నిహిత సహచరుడు బిభవకుమార్ దాడికి పాల్పడ్డారని చెప్పారు... Read more
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిప్పులు కక్కారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు గూబ గుయ్యమని పోయేలా పంచ్ లు విసురుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్క... Read more
మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి సర్వ శక్తులు ఒడ్డుతోంది. విడతల వారీగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. కాబోయే దశల్... Read more
ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఏప్రిల్ నెల నుంచే వేసవి ఎండలు మండిపోతున్నాయి మే నెలలో సూర్యుడు నడి నెత్తికి వచ్చి తీవ్రంగా మంట పెడుతున్నాడు ఈ ఎండలు తగ్గడానికి ఇంకో నెల పడ... Read more
వారణాసి పుణ్య క్షేత్రాన్ని అద్భుతంగా మార్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ నామినేషన్ సందర్భంగా వారణాసితో అనుబంధం గురించి ఆయన స్వయంగా వివరించారు. అంతకుముందు గంగా... Read more
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు స్వాతి మాలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీలోనే తన మీద వేధింపులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా వివాదాస్పదమైన బిభవ... Read more
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో వివాదాస్పదంగా నిలిచిన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింస చెలరేగుతోంది. గత కొంతకాలంగా స్థానిక ప్రభుత్వం తీరు మీద అక్కడి ప్రజలు విసిగిపోయారు. పాకిస్థాన్ ప్రభుత్వం అడ్డగ... Read more
తమిళనాడు మణి మేఖల అనే పేరుకి ప్రాధాన్యత ఉంది. పాతకాలపు పురాణాల్లో మణి మేఖల ఒక అందమైన నాయిక. ఆమె పేరుతో ఒక పురాణం కూడా కనిపిస్తుంది. అద్భుతమైన జీవితాన్ని గడిపిన మణి మేఖల… చివరగా ఒక అక్ష... Read more
దేశమంతా పార్లమెంట్ కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి చోట శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకసారి ఓటు వేసిన తర్వాత మరోసారి రాకుండా ఉండేందుకు చూపుడువేలు మీద సిరాముద్ర కూడా వే... Read more
ఈ పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా బిజెపికి ఓటు వేసి గెలిపించాలని చాలామంది వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 10 సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాలు గమనించి ఓటు వేయాలని... Read more
స్వాతంత్ర్య ప్రకటన సమయంలో భారత్ పాకిస్తాన్ గా విడిపోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పొరుగు దేశం మీద ప్రేమ నడుస్తూనే ఉంది ఇప్పటికీ మైనార్టీల బుజ్జగింప పేరుతో పాకిస్తాన్ ప్రయోజనాలు కాపాడేందు... Read more
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా రెపరెపలాడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి బలంగా ఉందని ఆయన వివరించారు. తెలుగు ప్రజల ఆకాంక్షలు తమకు... Read more
వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడో రోజు అంటే తదియ రోజు ని అక్షయ తృతీయ అని పిలుస్తారు . అక్షయము అంటే క్షయములేని ఫలితాలు ఇచ్చే రోజన్నమాట . అయితే ఇటీవల కాలంలో అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలు చేసేందు... Read more
ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా స్వస్థలం నేపాల్ అన్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే ముంబైలో స్థిరపడినప్పటికీ నేపాల్ తో సంబంధం బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్ల... Read more