ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడెలను సమర్పించి మొక్కు తీర్చుకున్నారు . ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మోద... Read more
ఇంట్లో పోరు ఎలా ఉన్నా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కలిసికట్టుగా ఉండాలి అనేది ప్రాథమిక నీతి. కానీ మన దేశంలోని కొన్ని పార్టీలు మాత్రం ఈ నీతిని పాటించడం లేదు. రాజకీయ స్వార్థం కోసం కొన్ని పార్టీలు... Read more
దండం దశ గుణం భవేత్ అని ఒక సామెత ఉంది అంటే కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు అని అర్థం. Read more
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. భారతదేశంలో మంటలు పెట్టేందుకు తీవ్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ .. Read more
కాంగ్రెస్ నాయకుల అవినీతి బాగోతానికి ఇది ఒక ఉదాహరణ. పార్లమెంట్ ఎన్నికలు దశల వారీగా జరుగుతున్న సమయంలో, జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక విచిత్రం బయటపడింది. Read more
ఆ మధ్యన హైదరాబాద్ లో కుమారి ఆంటీ పేరుతో జరిగిన హడావిడి గుర్తుంది కదా. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారడంతో ఆమె షాపుకి జనం పోటెత్తడం ఆ తర్వాత ట్రాఫిక్ అంతరాయం కలిగి చివరికి షాపుని వేరేచోటకు తరల... Read more
కాంగ్రెస్ పార్టీలో డబ్బు లావాదేవీలు కొంతమంది కొంపముంచుతున్నాయి. హై కమాండ్ నుంచి పంపించిన డబ్బులు మధ్యలో ఉన్న నాయకుల దగ్గర ఆగిపోతుండగా,, స్థానికులు నుంచి వసూలు చేస్తున్న చందాలు కిందిస్థాయి నే... Read more
మద్యం అక్రమాలకు సంబంధించి జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టీం కు చుక్కెదరయింది. Read more
దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చెదపురుగుల్లా ప్రజల ఆస్తులు దోచుకునే కాంట్రాక్టర్లు అనేకమంది ఉండేవారు, కానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఈ చెదపురుగుల భరతం పడుతున్నారు. Read more
పిల్లల పరీక్షలు, మార్కులు అనేవి కొంతకాలంగా తల్లితండ్రులకు పరువు ప్రతిష్టగా మారుతున్నాయి. మార్కుల కోసం అదేపనిగా పిల్లల వెంట పడడం పరిపాటిగా మారుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ మార్కు... Read more
మైనార్టీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో రాజకీయం చేస్తోంది. ఇందులో భాగంగా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. Read more
ఇటీవల కాలంలో లవ్ జిహాద్ పాపులర్ అయింది. స్వార్థం కోసం వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకుని అమ్మాయిలను ట్రాప్ చేసి, వారి జీవితాలను పక్కదారి పట్టించడమే లవ్ జిహాద్. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఉదంతా... Read more
మే నెల అంటే మండు వేసవి అని అనుకోవాలి. స్కూల్స్, కాలేజీలకు పూర్తిగా సెలవులు ఉంటాయి. కానీ ఈసారి బ్యాంకులకు కూడా మే నెలలో ఎక్కువ సెలవులు వచ్చాయి. దీంతో బ్యాంకు పనులు ఉన్న వాళ్ళు ముందుగానే అప్ర... Read more
కోవిడ్ సమయంలో అంతా పెద్ద ఎత్తున టీకాలు తీసుకున్నారు. ఈ టీకాలతో వ్యాది విరోచక శక్తి పెరిగి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచించారు. Read more
తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైకు సుప్రీంకోర్టులో ఉరట లభించింది. ఆయన మీద దాఖలైన క్రిమినల్ కేసు విచారణకు సంబంధించిన స్టే ను సెప్టెంబర్ నెల 9వ తేదీ దాకా పొడిగించారు. Read more
ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త బాంబు పేల్చారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో సంచలన విషయాలు బయట పెట్టారు. Read more
మే నెల ఒకటో తేదీ అంటే బుధవారం నుంచి పుష్కరాల సందడి మొదలవుతుంది ఈ ఏడాది నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయని పండితులు తేల్చి చెబుతున్నారు. Read more
() సమాజంలో అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్లు యథాతథం () మొదటి నుంచి రిజర్వేషన్లకు సంఘ్ మద్దతు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర సోషల్ మీడియా మేధావులు చేస్తున్న దుష్ప్రచారానికి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చ... Read more
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను ప్రచారం చేశారని వెల్లడించారు. ఈ కేసులో సీఎంరేవంత్ తో పాటు పలువురికి సమన్లు... Read more
పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేతికి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. దీని సహాయంతో బిజెపిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలైపోయాయి. Read more
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక ప్రత్యేక దృష్టి పెట్టిన విభాగాల్లో రైల్వేలు ముఖ్యమైనవి. బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైల్వేల విస్తరణకు, నాణ్యమైన సేవలకు పెద్దపీట వేస్తున... Read more
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో రాజకీయ కార్యకలాపాలు జోరుగా ఉన్నాయి. Read more
హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 23 మంగళవారం నాడు దేశమంతటా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. Read more