భారతదేశ కొత్త ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన శ్రీ సరస్వతీ శిశు మందిర్ పూర్వ విద్యార్థి కావడం విశేషం. 1972లో ఉపేంద్ర ద్వివేది … చత్తీస్ గఢ్ రాష్ట్ర... Read more
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గా జేపీ నడ్డా పదవీకాలం ఈనెల 30న ముగుస్తుంది. ఆ బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం ఖాయం అన్నమాట వినిపిస్తోంది. అందుకోసమే కేంద్ర మంత్రివర్గంలోకి నడ్డా ను తీసుకున్నారు.... Read more
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయనతోపాటు మరో 24 మందికి అవకాశం కల్పించారు. ఇందులో జనసేన పార్టీ నుంచి ముగ్గురికి బిజెప... Read more
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ఎంపిక అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ భూపేంద్ర యాదవ్ విడివిడిగా ఎమ్మెల్యేలు అభిప్రాయాలు సేకరించారు. పార్టీ సీన... Read more
పొరుగు దేశం పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకోంది. భారత్ లో నరేంద్ర మోడీ నాయకత్వంలో మరోసారి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈనెల నాలుగో తేదీన భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వె... Read more
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ముగిసిందని, దానిమీద అనవసరపు చర్చ అవసరం లేదు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ ఛాలక్ డాక్టర్ మోహన్ జి భగవత్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక ప్రక్రియ మాత్రమే... Read more
సహజంగా మత ఆలయాలు మత పెద్దలు రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ ఈ దేశంలో హిందువులని అదేపనిగా మార్పిడి చేస్తున్న చర్చిలు మాత్రం.. రాజకీయాల్లో వేలు పెడుతూనే ఉన్నాయి. మతమార్పిడులకు అనువైన ప్రభుత్వం... Read more
ఎన్నికలు అన్న తర్వాత ఒక పార్టీ గెలవడం మరో పార్టీ ఓడిపోవడం సహజం. అధికారం దక్కించుకున్న పార్టీ ప్రభుత్వ ఏర్పాటు మీద కసరత్తు చేస్తుంటే,, ఓటమిపాలైన పార్టీ అపజయాలకు కారణాలు వెతుక్కుంటుంది. ఇటీవల... Read more
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు హడావుడి పెరిగిపోయింది. దురదృష్టవశాత్తు ఈ ట్రాప్ లో బిజెపి శ్రేణులు కూడా పడుతున్నాయి. నరేంద్ర మోడీ హవా తగ్గిపోయిందని... Read more
డాక్టర్ హెడ్గేవార్ జీ 1925 లో ఐదుగురు మంది బాలురతో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేడు మహా వటవృక్షమైందని, దేశంలోని వనవాసీ ప్రాంతాలకు కూడా సంఘం నేడు విస్తరించిందని తెలంగాణ హైకోర్టు వి... Read more
కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పాత్ర కీలకం కాబోతోంది. బిజెపి తర్వాత ఎన్డీఏ కూటమిలో పెద్ద పార్టీగా తెలుగుదేశం నిలుస్తోంది. అంతేకాకుండా బలపరీక్షలో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ మద్దతు చాలా చాల... Read more
దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వం మీద చర్చ నడుస్తోంది. ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పరిపాలన చేశాక ఆయన ఎన్నికల్లో ఎదుర్కొన్నారు. ఈసారి 400 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బిజెపి 24... Read more
కేంద్రంలో మరోసారి బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరుతోంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో 400 స్థానాలు దక్కించుకోవాలన... Read more
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. వివిధ రాష్ట్రాలలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కెట్టారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది మరియు దేశ రక్షణలో నిమగ్నమైన సైనిక సిబ్బంది కోసం పోస్టల్ బ... Read more
2// Godrej wonders ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్లు అంటే సాధారణంగా మనందరికీ రాజకీయ నాయకులు, కొంతమంది ఉన్నతాధికారులు గుర్తొస్తారు. కానీ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పారిశ్రామికవేత్తలు... Read more
దేశమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి జేజేలు పలుకుతోంది. బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ కొతమి మూడోసారి విజయకేతనం ఎగరవేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చివరి... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ప్రతిపక్షాలు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శిస్తూ ఉంటారు. దేశాన్ని మోదీ దివాలా తీయిస్తున్నారని తోచినట్లు మాట్... Read more
> 45 గంటల పాటు ప్రధాని మోదీ ధ్యానం > వివేకానంద మెమోరియర్ రాక్ నుంచి ప్రధాని మోదీ దీక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటల దీక్ష నిర్వహించారు. అలనాడు ప్రపంచ దేశాలు చుట్టి వ... Read more
ఎండాకాలం వస్తుంది పోతుంది అనుకుంటాం.. కానీ కొంతకాలంగా వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం కారణంగా ఈ ఏడాది ఎండాకాలం మంట పెడుతోంది. ఈ సంవత్సరంలో ఎండల కారణంగా అనేకమంది చనిపోయారు వీరి... Read more
Myind Media Radio News -May 30 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
విదేశీ పాలకులను ఎదిరించి పోరాడిన ధీర వనితగా రాణి అహిల్యాబాయ్ ని చెప్పవచ్చు. సరిగ్గా 300 సంవత్సరాల క్రితం గిరిజన కుటుంబంలో జన్మించి వీరవిద్యలు నేర్చుకున్నారు. తర్వాత మరాఠా రాజకుటుంబం లో కోడలి... Read more
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు పెట్టే పోస్టులకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ సెలబ్రిటీలు ఒక టాపిక్ తీసుకొని దానికి హ్యాష్ ట్యాగ్ లు పెట్టి పోస్టులు పెడుతుంటారు. ఆ టాపిక్, ఆ సెలబ్రిటీల స్థాయిని బట్టి... Read more
భారత సైనిక అధికారి మేజర్ రాధిక సేన్ కు ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం లభించింది. మేజర్ రాధిక సేన్ ను 2023 సంవత్సరానికి గాను “మిలిటరీ జనరల్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్” అవార్డుకి ఎంపి... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల కోసం గడచిన మూడు నెలలుగా వందలాది సభల్లో పాల్గొన్నారు, వేలాది కిలోమీటర్లు ప్రయాణించారు. ఒక్కోసారి అయితే ఒకే రోజు రె... Read more
తెలుగు నాట హాట్ టాపిక్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం వైసిపి జనసేన నాయకులు కార్యకర్తలు.. వీరితోపాటుగా సామాన్య జనం కూడా ఎన్నికల ఫలితాలు వైపు చూస్తున్నారు ఈసారి ఎ... Read more