ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కీలక పదవులను భర్తీ చేసేటందుకు పార్టీ అధిష్టానం అనుమ... Read more
మానవుని ఆలోచనలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటాయని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ ఛాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్ వెల్లడించారు. మనిషి చేతిలోకి సూపర్ పవర్స్ కావాలని,, సూపర్ మేన్ గా మారిపోవాలని .. మా... Read more
మన చరిత్రను విధ్వంసం చేసిన విదేశీ పాలకుల పాపాలను కడిగేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పూనుకొంది. చరిత్రలో నిలిచిపోయిన మహావీరుల జ్ఞాపకాలను తర తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అసలు చరిత్... Read more
ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ లోని రత్న భాండాగారం లెక్క పూర్తిగా వీడింది. మొన్నటి ఆదివారం, గురువారం లలో రెండు విడతలుగా మొత్తం భాండాగారం శోధించారు. అందులోని సంపద ను పూర్తిగా స్ట్రాంగ్ రూమ్ లకు తర... Read more
భారత సరిహద్దుల్లో బాగా చికాకు పెట్టడం చైనాకు అలవాటు. గొంగళి పురుగు మాదిరిగా భూభాగాన్ని కొరికేస్తూ ముందుకు వస్తూ ఉంటుంది. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా.. నరేంద్ర మోదీ సర్కార్ మ... Read more
ఈశాన్య రాష్ట్రాల్లో మైనార్టీల జనాభా అంతకంతకు పెరుగుతోంది. బంగ్లాదేశ్ మియన్మార్ లో నుంచి అక్రమ వలసలు ఆగటం లేదు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో మైనార్టీల జనాభా ముఖ్యంగా ముస్లింల జనాభా విపరీతంగా పెర... Read more
భారత్ లో ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది అని మరోసారి రుజువయింది. నేరుగా ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం పాకిస్తాన్ గడ్డ నుంచి అందుతుంది అని సైనికవర్గాలు నిర్ధారణ చేశాయి. జమ్ము కాశ్మీర్ల... Read more
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. 90 వ దశకం నాటి అల్లర్లలో అనేక దేవాలయాలు శిథిలం అయిపోయాయి. ఇందులో అనంత్నాగ్లోని షాంగుస్ తాలూకాలోని ఉమా భగవతి ఆలయం క... Read more
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో ఏర్పడిన మహిళా విభాగమే రాష్ట్ర సేవిక సమితి. మహిళామూర్తులు ఈ సమితి ద్వారా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇంతటి విశిష్ట సమితిని స్థాపించిన... Read more
భారతదేశంలో సంఘ్ విస్తరణ అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో సంఘ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్లో Join RSS అన్న లింక్ ద్వారా వేల సంఖ్యలో యువత చేరుతున్నారు. దేశం క... Read more
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ట్రంప్ మీద హత్యాయత్నం జరగడంతో వాతావరణం వేడెక్కింది. ఈ సంఘటనతో ట్రంప్ విజయ అవకాశాలు పెరుగుతు... Read more
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. మిత్ర పక్షాలు సహకారంతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ చాలా చోట్ల బీజేపీ సిట్టింగ్ సీట్లు కోల్... Read more
అనేక సంవత్సరాలు సస్పెన్స్ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలోని రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. కోర్టుల ఆదేశం మేరకు నిర్ణయిక కమిటీ సమక్షంలో ఈ భాండాగారం తలుపులు తెరిచారు. ఇందులోని సంపాద... Read more
రామాయణం జరిగింది అని మరోసారి నిర్ధారణ అయింది . రామాయణంలో చెప్పిన రామసేతు వంతెన అనేది వాస్తవం అని శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. భారత్ శ్రీలంక మధ్య సముద్రంలో రామసేతు ఉంది అని ఇస్రో శాస్త్రవేత... Read more
పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ మార్టం జరుగుతోంది . అధిష్టానం పంపించిన కురియన్ కమిటీ తెలంగాణలో పర్యటిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సగం సీట్లు మాత... Read more
ఎన్నికలకు ముందు భారీ హామీలు ఇచ్చి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడం అంతకంతకు కష్టంగా మారుతుంది. దీంతో ఈ గ్యారెంటీలను వదిలేయాలని కాంగ్రెస్లో అ... Read more
కేరళ లోని త్రివేండ్రం అనంత పద్మనాభ స్వామి నేలమాలిగల విషయం గుర్తుంది కదా. ఆ నేలమాలికలు తెరిచినప్పుడు కోట్ల రూపాయల నిధులు నగలు బయటపడ్డాయి. ఇప్పుడు అటువంటిదే మరొక ఘట్టం చోటు చేసుకోబోతోంది. ఒడిశ... Read more
There is no excerpt because this is a protected post. Read more
భారత్ చైనా సరిహద్దుల్లో భారీ కుట్ర బట్టబయలు అయింది తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో చైనా నుంచి సరిహద్దులు దాటి భారత్ లోకి వస్తున్న అక్రమార్కులు దొరికిపోయారు. వాళ్ల దగ్గర 100 కిలోలకు పైగా బంగారాన్ని... Read more
భారతదేశ నాయకత్వం మీద విదేశాల్లో నమ్మకం అంతకంతకు పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తుంది అని విదేశీ సంస్థలు సైతం అంచనా వేస్తున్నాయి. ప్రప... Read more
ముస్లింల పేరిట మహిళలకు కనీస హక్కులు లేకుండా చేసిన దుస్థితి మరోసారి బయటపడింది. విడాకులు తీసుకున్నప్పుడు భర్త నుంచి భరణం పొందే హక్కు కూడా ముస్లిం మహిళలకు లేదని ఆ మత పెద్దలు వాదిస్తూ వచ్చారు. ఇ... Read more
దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్ లో మూలుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం 3.5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అని తెలుస్తోంది. ప్రతిరోజు 100 కేసులు చొప్పున పరిష్కరించిన కానీ... Read more
విద్యా లోకంలో విద్యార్థుల ప్రయోజనం కోసం నిరంతరంగ పనిచేస్తున్న అఖిల భారత విద్యార్థి పరిషత్తు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. జూలై నెల 9వ తేదీన ఢిల్లీ వేదికగా ఆవిర్భవించిన ఏబీవీపీ రె... Read more
రష్యాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సూపర్ సక్సెస్ అవుతోంది. రష్యా సైన్యం నిర్బంధం లో చిక్కుకున్న భారతీయులను వదిలిపెట్టేందుకు రష్యా అంగీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తీసుకుని... Read more
అమర వీరుని భార్యపై అవాకులు, చవాకులు.. మండిపడ్డ మహిళా లోకం..!
ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులే మన సైనిక అమరవీరులు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన ఒక అమరవీరుడి కుటుంబానికి కష్టం వచ్చింది. పబ్లిక్ వేదిక మీద ఆయన కుటుంబం మీద... Read more