కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజు కొంటోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది .ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయి రాజక... Read more
Myind Media Radio News-July 01 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాహుల్ గాంధీ ప్రసంగం విమర్శలకు దారితీస్తోంది. హిందువుల పరువు తీసేందుకు పార్లమెంటును వేదికగా చేసుకున్నారు. ఇతర మతాలను ఒక్క మాట కూడా మాట్లాడని రాహుల్ గాంధ... Read more
ఏ ఆసరా లేని గ్రామీణ ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం సమాజం మీద ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. భూమిలేని నిరుపేద కూలీలకు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. గ్రామాల నుంచి వలసల్ని ఆపేందు... Read more
మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రకరకాల వదంతులు ప్రచారం లోకి వచ్చాయి. బిజెపి పార్టీ చాలా సీట్లను కోల్పోయిందని,, మోదీ ప్రభుత్వం చతికిల పడిందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం... Read more
అంతర్జాతీయ వేదిక మీద పాకిస్థాన్ నవ్వుల పాలు అయ్యింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పాక్ కి భారత్ బాగా గడ్డి పెట్టింది. వంకర బుద్ధి ప్రదర్శిస్తూ జమ్మూ కాశ్మీర్ అ... Read more
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుతున్నారు. పార్టీ అగ్ర నాయకులని కలుసుకుని ప్రసన్నం చేసుకుంటున్నారు. పోటీలో వెనక పడకూడదు అన్న ఉద్దేశంతో పరుగులు తీస్తున్నారు. ఇంతకీ నాయ... Read more
యావత్ హైందవలోకానికి గర్వకారణంగా నిలుస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధాన ఆలయం ఇప్పటికే భక్తుల దర్శనం కోసం అందుబాటులోకి వచ్చింది. మొత్తం ఆలయం నిర్మాణం పూర్తి కా... Read more
మన దేశ చరిత్రలో జూన్ నెల 25కు ప్రాధాన్యత ఉంది. 50 సంవత్సరాల క్రితం 1975 జూన్ నెల 25వ తేదీన మన దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన... Read more
మూడోసారి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రభుత్వం దూకుడు పెంచింది. సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా అనేక చర్యలు చేపడుతోంది. రైల్వే శాఖలో వందే భారత్ దూరంతో వంటి ఆధునిక రైలు సదుపాయాలు తీసుకుని వచ్చ... Read more
Myind Media Radio News-Jun 21 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives... Read more
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా జరుపుకున్నారు. రాజధాని నగరాలు పట్టణాలు పెద్ద గ్రామాలు అన్నిచోట్ల ఈ కార్యక్రమం నిర్వహించారు ఇతర దేశాల్లో కూడా యోగా దినోత్సవం జరుపుకోవడం గమనించా... Read more
యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన సనాతనమైన అభ్యాసం. వెలకట్టలేని అత్యద్భుతమైన ఈ’ యోగ’ అభ్యాసం ఆదియోగి అయినటువంటి మహాశివుడు పతంజలి మహర్షిని నిమిత్తంగా చేసుకొని మానవవాళికి అందించిన మ... Read more
Myind Media Radio News-Jun 20 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives... Read more
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీల వివరాలు చూస్తుంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఎంపీలుగా పార్లమెంటులో అడుగుపెడుతున్న వారి ఆస్తులు చాలా ఎక్కువ అని లెక... Read more
ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకున్న బిజెపి పార్టీలో ఆనందం పెద్దగా కనిపించడం లేదు. ఎన్డీఏ పక్షాలతో కలిసి బొటాబొటి మెజార్టీ రావడంతో ప్రభుత్వాన్ని కష్టంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి.... Read more
టి20 క్రికెట్లో ఇప్పుడు అమెరికన్ జట్టు క్రేజీగా నిలుస్తోంది. ప్రపంచ క్రికెట్లోకి మొదటి సారి అడుగుపెట్టిన అమెరికా.. జట్టు ఎంపికలో తెలివిగా వ్యవహరించింది. వివిధ వృత్తులలో అమెరికాలో స్థిరపడిన ప... Read more
హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న లోకేష్ మెషిన్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతిష్టాత్మక ఆర్డర్ సంపాదించింది. భారత సైనిక బలగాల అవసరం కోసం సబ్ మెషిన్ గన్ లను తయారు చేసి అందించే ఆర్డర్ దక్కించుకుంది.... Read more
ఆర్ఎస్ఎస్ కు బిజెపికి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి అన్నది ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఆశించిన 400 సీట్లు టార్గెట్ ను చేరుకోలేకపోయింది కనీస... Read more
పొరుగు దేశం శ్రీలంకకు కారులో వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయి. తమిళనాడు కేరళకు వెళ్ళినట్లు గా.. రాబోయే రోజుల్లో శ్రీలంకకు కూడా కారులో ,, టూరిస్ట్ బస్సుల్లోను వెళ్లి రావచ్చు. భారత్ శ్రీలంక మధ్య... Read more
కేంద్ర ప్రభుత్వానికి నీట్ పరీక్ష తలనొప్పులు తెస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ డెంటల్ కోర్సులలో ప్రవేశానికి కొంతకాలంగా నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆయా రాష్ట్రాల్లో విడివిడిగ... Read more
మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ పూర్తిగా పనిలో మునిగిపోయారు. కొంతకాలం క్రితం మొదలుపెట్టిన సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఏ దేశానికైనా సరిహద్దులు చాలా... Read more