ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీల వివరాలు చూస్తుంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఎంపీలుగా పార్లమెంటులో అడుగుపెడుతున్న వారి ఆస్తులు చాలా ఎక్కువ అని లెక... Read more
ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకున్న బిజెపి పార్టీలో ఆనందం పెద్దగా కనిపించడం లేదు. ఎన్డీఏ పక్షాలతో కలిసి బొటాబొటి మెజార్టీ రావడంతో ప్రభుత్వాన్ని కష్టంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి.... Read more
టి20 క్రికెట్లో ఇప్పుడు అమెరికన్ జట్టు క్రేజీగా నిలుస్తోంది. ప్రపంచ క్రికెట్లోకి మొదటి సారి అడుగుపెట్టిన అమెరికా.. జట్టు ఎంపికలో తెలివిగా వ్యవహరించింది. వివిధ వృత్తులలో అమెరికాలో స్థిరపడిన ప... Read more
హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న లోకేష్ మెషిన్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతిష్టాత్మక ఆర్డర్ సంపాదించింది. భారత సైనిక బలగాల అవసరం కోసం సబ్ మెషిన్ గన్ లను తయారు చేసి అందించే ఆర్డర్ దక్కించుకుంది.... Read more
ఆర్ఎస్ఎస్ కు బిజెపికి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి అన్నది ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఆశించిన 400 సీట్లు టార్గెట్ ను చేరుకోలేకపోయింది కనీస... Read more
పొరుగు దేశం శ్రీలంకకు కారులో వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయి. తమిళనాడు కేరళకు వెళ్ళినట్లు గా.. రాబోయే రోజుల్లో శ్రీలంకకు కూడా కారులో ,, టూరిస్ట్ బస్సుల్లోను వెళ్లి రావచ్చు. భారత్ శ్రీలంక మధ్య... Read more
కేంద్ర ప్రభుత్వానికి నీట్ పరీక్ష తలనొప్పులు తెస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ డెంటల్ కోర్సులలో ప్రవేశానికి కొంతకాలంగా నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆయా రాష్ట్రాల్లో విడివిడిగ... Read more
మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ పూర్తిగా పనిలో మునిగిపోయారు. కొంతకాలం క్రితం మొదలుపెట్టిన సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఏ దేశానికైనా సరిహద్దులు చాలా... Read more
భారతదేశ కొత్త ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన శ్రీ సరస్వతీ శిశు మందిర్ పూర్వ విద్యార్థి కావడం విశేషం. 1972లో ఉపేంద్ర ద్వివేది … చత్తీస్ గఢ్ రాష్ట్ర... Read more
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గా జేపీ నడ్డా పదవీకాలం ఈనెల 30న ముగుస్తుంది. ఆ బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం ఖాయం అన్నమాట వినిపిస్తోంది. అందుకోసమే కేంద్ర మంత్రివర్గంలోకి నడ్డా ను తీసుకున్నారు.... Read more
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయనతోపాటు మరో 24 మందికి అవకాశం కల్పించారు. ఇందులో జనసేన పార్టీ నుంచి ముగ్గురికి బిజెప... Read more
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ఎంపిక అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ భూపేంద్ర యాదవ్ విడివిడిగా ఎమ్మెల్యేలు అభిప్రాయాలు సేకరించారు. పార్టీ సీన... Read more
పొరుగు దేశం పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకోంది. భారత్ లో నరేంద్ర మోడీ నాయకత్వంలో మరోసారి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈనెల నాలుగో తేదీన భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వె... Read more
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ముగిసిందని, దానిమీద అనవసరపు చర్చ అవసరం లేదు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ ఛాలక్ డాక్టర్ మోహన్ జి భగవత్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక ప్రక్రియ మాత్రమే... Read more
సహజంగా మత ఆలయాలు మత పెద్దలు రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ ఈ దేశంలో హిందువులని అదేపనిగా మార్పిడి చేస్తున్న చర్చిలు మాత్రం.. రాజకీయాల్లో వేలు పెడుతూనే ఉన్నాయి. మతమార్పిడులకు అనువైన ప్రభుత్వం... Read more
ఎన్నికలు అన్న తర్వాత ఒక పార్టీ గెలవడం మరో పార్టీ ఓడిపోవడం సహజం. అధికారం దక్కించుకున్న పార్టీ ప్రభుత్వ ఏర్పాటు మీద కసరత్తు చేస్తుంటే,, ఓటమిపాలైన పార్టీ అపజయాలకు కారణాలు వెతుక్కుంటుంది. ఇటీవల... Read more
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు హడావుడి పెరిగిపోయింది. దురదృష్టవశాత్తు ఈ ట్రాప్ లో బిజెపి శ్రేణులు కూడా పడుతున్నాయి. నరేంద్ర మోడీ హవా తగ్గిపోయిందని... Read more
డాక్టర్ హెడ్గేవార్ జీ 1925 లో ఐదుగురు మంది బాలురతో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేడు మహా వటవృక్షమైందని, దేశంలోని వనవాసీ ప్రాంతాలకు కూడా సంఘం నేడు విస్తరించిందని తెలంగాణ హైకోర్టు వి... Read more
కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పాత్ర కీలకం కాబోతోంది. బిజెపి తర్వాత ఎన్డీఏ కూటమిలో పెద్ద పార్టీగా తెలుగుదేశం నిలుస్తోంది. అంతేకాకుండా బలపరీక్షలో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ మద్దతు చాలా చాల... Read more
దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వం మీద చర్చ నడుస్తోంది. ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పరిపాలన చేశాక ఆయన ఎన్నికల్లో ఎదుర్కొన్నారు. ఈసారి 400 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బిజెపి 24... Read more
కేంద్రంలో మరోసారి బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరుతోంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో 400 స్థానాలు దక్కించుకోవాలన... Read more
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. వివిధ రాష్ట్రాలలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కెట్టారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది మరియు దేశ రక్షణలో నిమగ్నమైన సైనిక సిబ్బంది కోసం పోస్టల్ బ... Read more
2// Godrej wonders ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్లు అంటే సాధారణంగా మనందరికీ రాజకీయ నాయకులు, కొంతమంది ఉన్నతాధికారులు గుర్తొస్తారు. కానీ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పారిశ్రామికవేత్తలు... Read more