పాకిస్తాన్ వైఖరి మరోసారి బయటపడింది. అప్పులు చేసి, డబ్బులు తెచ్చుకొని మరీ ..ఉగ్రవాదానికి ఊతం ఇస్తోంది. ఈ విషయాన్ని ఆధారాలతో సహా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బయట పెట్టారు. శత్రుదేశం వ... Read more
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు అండగా నిలుస్తున్న తుర్కియ మరియు అజర్బైజాన్ దేశాల మీద భారతదేశమంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మొన్నామధ్య తుర్కియాలో భూకంపం వచ్చినప్పుడు మొట... Read more
……… ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. పాకిస్తాన్ గడ్డమీద ఎంపిక చేసిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నాశనం చేసింది. 100 మందికి పైగా టెర్రరిస్టు... Read more
పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. అడుక్కుని తెచ్చుకున్న ఐఎంఎఫ్ డబ్బులను కూడా .. ఉగ్రవాదం కోసమే ఖర్చు పెడుతున్నది. మొన్నటికి మొన్న అమెరికా చైనాల సహకారంతో ఐఎంఎఫ్ నుంచి వందల కోట్ల రూపాయలు అప్పుగా... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలుస్తూ సోషల్ మీడియాలో చాలా కంటెంట్ ప్రచురిస్తున్నారు. ఇందిరా గాంధీ పాలన అంతా సుపరిపాలన అని ప్రజల కోసం ఎంతో త్యాగం చేశారని కీర్తనలు చే... Read more
పాకిస్తాన్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఈసారి చేసిన దాడి సైనిక దాడి కాదు,, మేధోపరమైన దాడి చేశారు. మోదీ చేసిన తాజా సర్జికల్ స్ట్రైక్స్ తో… పాకిస్థాన్ అంతర్జ... Read more
తీవ్రమైన మతమౌఢ్యానికి పెట్టింది పేరైన తాలిబన్లు.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్గానిస్థాన్ దేశవ్యాప్తంగా చదరంగం క్రీడను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మేధోపరమైన ఆటగా పేరు తెచ్చుకున... Read more
………. ఆపరేషన్ సింధూర్..! ప్రపంచానికి భారతదేశం సత్తాను చాటి చెప్పిన మిలటరీ ఆపరేషన్. ఒక్క గంటలో పాకిస్తాన్ అహంకారాన్ని అతలాకుతలం చేసేసింది. కళ్ళు మూసి తెరిచేలోగా 100 మంది పైగా... Read more
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ భద్రత కోసం సైనిక బలగాలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. పాకిస్తాన్ బ్లాక్ మెయిలింగ్ రాజ... Read more
కాశ్మీర్ విషయంలో అమెరికా రాయబారం మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కాశ్మీర్ సహ అనేక అంశాల మీద పాకిస్తాన్ తో నేరుగానే తేల్చుకుంటామని ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ వ... Read more
భారత భూభాగంలోకి వచ్చి ఎంతో కొంత విధ్వంసం సృష్టించాలని నాలుగు రోజులుగా పాకిస్థాన్ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ఈ శ్రమ ఏమాత్రం ఫలించడం లేదు. దీని వెనక భారత సాయుధ బలగాల కృషితో పాటుగా మరో సంస్థ ప... Read more
………. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విశ్వరూపాన్ని చూపించారు. భారతదేశాన్ని బోల్తా కొట్టించాలి అన్న కుట్రను బట్ట బయలు చేశారు. పాకిస్తాన్ చైనా సంయుక్తంగా వేసిన ట్రాప్ లో పడ... Read more
పాకిస్తాన్తో దాడుల విషయంలో ప్రస్తుతానికి విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాలు అకస్మాత్తుగా కాల్పుల విరమణ చేపట్టాలని, పరస్పరం దాడులను నిలిపి వేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. భారత విద... Read more
…….. పాకిస్తాన్ లో అంతర్గత తిరుగుబాటు జోరందుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నగరాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. సైన్యం, ఐఎస్ఐ చేస్తున్న పిచ్చి పనులకు తాము బలి అవుతున్నామని ప... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంతం పడితే ఎలా ఉంటుందో.. పాకిస్తాన్ కి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. ఒకవైపు సైన్యంతో విరుచుకుపడుతూనే మరోవైపు ఆర్థిక ఆంక్షల ద్వారా.. పాకిస్తాన్ ని ఇరికించేశారు. మరో... Read more
ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ కావడంతో పాకిస్తాన్ రగిలిపోతోంది. భారత్ మీద యుద్ధం చేసేస్తామంటూ అవాకులు, చవాకులు పేలుతుంది. ఇంకేముంది,, పాకిస్తాన్ యుద్ధంలోకి దిగితే భారత్ కి నష్టం కలుగుతుంది అం... Read more
……………………. ఆపరేషన్ సింధూర్.. ఇప్పుడు భారతదేశం అంతటా సంచలనం రేపుతున్న పదం. అర్థరాత్రి దాటాక భారత సైనిక బలగాలు ఒక్కసారిగా విరుచుకు పడ్డాయి. కేవలం... Read more
ఆపరేషన్ సింధూర్ ను భారత సైనిక బలగాలు సక్సెస్ చేశాయి. అర్థ రాత్రి నిశ్శబ్దంగా పాకిస్థాన్ లోకి చొరబడి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. వంద మందికి పైగా టెర్రరిస్టులను చీకట్లోనే లేపేశా... Read more
భారత గడ్డపై హిందూ మహిళల సింధూరాన్ని తుడిచేసేందుకు పాకిస్తాన్ చేసిన కుట్రను .. భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఆపరేషన్ సింధూర పేరుతో చేపట్టిన సైనిక చర్య అదిరిపోతోంది. ఇది ప్రతీకారం కాదన... Read more
Do’s and Don’ts on Mock Drill …… భారతదేశంలో గుర్తించిన ప్రాంతాలలో బుధవారం నాడు మాక్ డ్రిల్ జరగబోతోంది. 1971 పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా దేశమంతా ఇటువంటి మాక్ డ్రిల్ జర... Read more
పర్యాటక స్థలాల మీద ఉగ్రవాదం ఛాయలు ఉన్నప్పటికీ… దేశీయ యాత్రికులు తగ్గటం లేదు. పుణ్యక్షేత్రాలను సందర్శించడంలో భారతీయులు వెనుకంజ వేయడం లేదు . ఐకమత్యంతోనే ఉగ్రవాదానికి సమాధానం చెబుతామంటూ.... Read more
గడచిన నాలుగు రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ బిజీగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ జీ భాగవత్ ను ఆహ్వానించి సమావేశం అయ్యారు. భారత్ పాకిస్తాన్ వ్యవహారాల మీద ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించా... Read more
భారతీయులంతా ముక్తకంఠంతో కోరుకొంటున్నది ఒక్కటే. పాకిస్థాన్ కు జీవితాంతం గుర్తు ఉండిపోయేలా బుద్ది చెప్పాలి. అందుకు తగినట్లుగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. పాకిస్థాన్ కు ముప్పేట ద... Read more
పాకిస్తాన్తో అమీ తుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధపడుతోంది. పూర్తిస్థాయి యుద్ధం, లేదా కొంత భూభాగాన్ని ఆక్రమించడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తీసేసుకోవడం, చివరికి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం.. అనే... Read more
తప్పు చేసిన హింసకు పాల్పడిన శిక్ష తప్పకుండా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్… సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ జి భాగవత్ అభిప్రాయపడ్డారు. అదేపనిగా హింసకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని అద... Read more