ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ముస్లిం మత గురువు జాకీర్ నాయక్ మరో కాంట్రావర్సి వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచే మాదిరిగా ఆయన ప్రకటనలు చేశారు. పెళ్లి కాని అమ్మాయిలు పబ్లిక్ ప్రాపర్టీ... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనలో జాతీయ రహదారులు అద్భుతంగా తయారవుతున్నాయి. పటిష్టమైన ఇంజనీరింగ్, నాణ్యమైన వసతులతో దేశం వ్యాప్తంగా జాతీయ రహదారులు ఆధునిక శోభనం... Read more
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. మూడోసారి గెలుపు సాధించడంతో కమలనాథులు పండగ చేసుకుంటున్నారు. అటు కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధిక సీట్లను సాధించింది. కా... Read more
Myind Media Radio News- October 04 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arc... Read more
మొదటినుంచి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో రెండు భారీ పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషి ఉన్నత యోజన పథకాలకు కేంద... Read more
ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మార్మోగిపోతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దూర దృష్టితో చేపడుతున్న కార్యక్రమాలు సత్ ఫలితాలు ఇస్తున్నాయి. ప్రపంచం లోనే అగ్రగామి ద... Read more
Myind Media Radio News- October 02 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arc... Read more
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశమంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. అహింసా విధానంలో స్వాతంత్ర్యం తీసుకుని... Read more
70 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ వృత్తులు అందరికీ ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధిం... Read more
జమ్మూ కాశ్మీర్ అంశం మీద పాకిస్తాన్ చేస్తున్న విషపు ప్రచారం బండారాన్ని భారత్ బట్ట బయలు చేసింది. ఉద్దేశపూర్వకంగానే పాకిస్తాన్ బురద జల్లుతోంది. అని ఆధారాలతో సహా భారత్ బయటపెట్టింది. ఉగ్రవాదానికి... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. జమిలీ ఎన్నికల ను సాకారం చేసేందుకు మూడు బిల్లులను తీసుకొని వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘ఒక... Read more
బాలీవుడ్ సినిమా దిగ్గజం మిథున్ చక్రవర్తికి అద్భుతమైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ఉత్కృష్టమైన అవార్డుగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కి ఆయనను ఎంపిక చేశారు సినిమా రంగానికి చేసిన విశి... Read more
దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపిస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పిఎం కిసాన్ పథకం 18వ... Read more
శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ వేగంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు నిరంతర కృషితో అనేక అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) దేశీయంగ... Read more
మైసూర్ భూముల స్కాములో అడ్డంగా దొరికిపోయిన కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో పడ్డారు. మైసూర్ మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్లాట్ల కేటాయింపు జరిగింది. నిబంధనలకు విరుద... Read more
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఈ సినిమా విడుదలకు సెన్సార్ చిక్కు ముడులు తప్పేటట్లు లేవు. ఈ సినిమా విడుదల వ్యవహా... Read more
అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు ముఖ్యంగా చిట్ట చివరి వర్గాలైన సామాన్య ప్రజలకు కూడా అందాలి అని ఆకాంక్షించిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. దేశ చరిత్రలో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోదగిన... Read more
Myind Media Radio News- September 24 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-a... Read more
హిందీ సినిమాల్లో విలక్షణంగా రాణిస్తున్న కిరణ్ రావు గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకున్నారు ఆమె రూపొందించిన సినిమాకు ఆస్కార్ అవకాశం దక్కింది. దీంతో బాలీవుడ్ వర్గాలలో ఆమె పేరు మార్మోగిపోతున్నది. బ... Read more
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నీ అడ్డుపెట్టుకుని భార్య పేరుట భూములు కొట్టేశారు అని ఆయన మీద ఆరోపణలు... Read more
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం వ్యవహార శైలికి నిరసనగా ఆర్ఎస్ఎస్ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. సంఘ్ స్థాపించిన విజయదశమి రోజున ప్రతి పట్టణం, నగరం లలో పథసంచలన చేయడం ఆనవాయితీ. ప్రతి రాష్ట్రంలోనూ... Read more
విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేస్తున్న ఎత్తుగడలు మామూలుగా లేవు. శత్రు దేశాలైన చైనా పాకిస్థాన్ లకు చెక్ పెట్టే విధంగా మోడీ అద్భుతమైన పావులు కదుపుతున్నారు. చైనాను బలం... Read more
మన తెలంగాణ లో కొంతకాలంగా గణపతి నిమజ్జనం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున గణనాథులను తీసుకుని వెళ్లి నిమజ్జనం చేసి యువత ఉత్సాహంగా భజనలు నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గణపతి బప్ప... Read more
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతెంతో శ్రమిస్తూ ఉంటారు. భారతీయ సమాజంలో పిల్లల కోసం డబ్బు దాచి పెట్టడం సహజం. తల్లిదండ్రులు తమ అవసరాలను తగ్గించుకొని కూడా.. పిల్లలకు ఆర్థిక భరోసా... Read more