పుల్వామా జిల్లాలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతేడాది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఎలా కేసులు నమోదయ్యాయో.. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్లో కేసులు నమోదవుతుండటంతో కలకలం రేపుతోంది Read more
లవ్ జిహాద్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన కామెంట్స్ చేశారు. అసలు లవ్ జిహాద్ అనేది ఓ అసంబద్దమైనదంటూ ఆరోపించారు. ఇంతకు దేశంలో లవ్ జిహాద్ Read more
రాష్ట్రాలు మారినా ఎలాంటి చెల్లింపులు లేకుండానే వ్యక్తిగత వాహనాల్లో రాకపోకలు సాగించవచ్చు. ‘వన్ నేషన్-వన్ పర్మిట్’ విధానంలో భాగంగా ‘ఆలిండియా టూరిస్ట్ వెహికిల్స్ పర్మిట్ - 2021’ మార్గదర్... Read more
తెలంగాణకు చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. Read more
ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీకాంత్ ఎంపికకావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. Read more
శ్రీనగర్లోని నౌగామ్ ప్రాంతంలో నివసిస్తున్న బీజేపీ లీడర్ అన్వర్ ఖాన్ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సిబ్బంది ప్రాణాలు విడిచాడు Read more
యావత్ భారత దేశం చూపు నేడు నందిగ్రామ్ వైపే ఉందన్నారు బీజేపీ అభ్యర్ధి Read more
ప్రస్తుతం రెండో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అక్కడి టీఎంసీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును చూస్తే.. ఎంతటి దౌర్జన్యానికి పాల్పడుతారన్నది అర్ధమవుతోంది. దేబ్రా నియోజకవర్గంలో జరిగిన ఘటన చూస్త... Read more
వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. Read more
అయితే ఐటీ శాఖ ఇచ్చిన గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుండటంతో.. అంతా టెన్షన్కు గురయ్యారు. Read more
అసోం అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన కుమ్రప్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. Read more
, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె పోటీ చేస్తున్న నందిగ్రామ్లో గెలవడం అన్నది అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. Read more
గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడను కూడా కరోనా మహమ్మారి తాకింది. అంతేకాదు.. Read more
కేరళకు చెందిన మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి కాలేదని వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన కేవలం మహిళా కాలేజీలకు మాత్రమే ఎందుకు వెళ్తారంటూ ప్రశ్నించారు. Read more
కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు రాజకీయ నాయకులకు మధ్య ఉన్న సంబంధాల పై [NIA ] నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొట్టమొదటిసారి చార్జిషీట్ ఫైల్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా అత్యంత... Read more
హోలీ పండుగ వేళ.. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. జిల్లాలోని ఖురుకేడ త... Read more
అసోం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో జనాలు ఓటెత్తారు. ప్రధాని మోదీ పిలుపు ఇచ్చినట్లుగానే.. జనం పెద్ద సంఖ్యలో ఓటింగ్ పండుగలో పాల్గొన్నారు. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో బెంగాల్లో 30 అసెంబ్లీ స్థ... Read more
గోమతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న ఓ వాహనం బోల్తా పడటంతో.. నలుగురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. Read more
తొలి విడత పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో.. ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ.. ఓటు వేయాలని పిలుపునిచ్చారు. Read more
అసోం, వెస్ట్ బెంగాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెస్ట్ బెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు మొదటి ఫేస్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అన్ని... Read more
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్లకు కళ్లెం వేస్తామని ప్రకటించారు. అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. Read more
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏపై కేరళ సీఎం పినరయ్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read more
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్ శుక్రవారం రాత్రి ఓ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. Read more
భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ ఘన స్వాగతం పలికింది. బంగ్లాదేశ్ ప్రధాని Read more