దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్ర... Read more
న్నమొన్నటి వరకు లక్షకుపైగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో రికార్డులు బ్రేక్ చేస్తూ రెండు లక్షల మార్క్ను దాటేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గ... Read more
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. ఓ వైపు లాక్డౌన్ విధించమని చెప్తూనే.. రాష్ట్రాలపై భారాన్ని మోపుతోంది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం త... Read more
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు.. కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా యూపీ సీఎంవోలోకి కూడ... Read more
130 సంవత్సరాల పూర్వం జన్మించిన అంబేద్కర్ను మనం ఎందుకు స్మరించుకోవాలి, అంబేద్కర్ జీవితం మనకు ఏమినేర్పిస్తోంది , జీవితంలో అడుగడుగున అవమానాలు, అవహేళన ఎదుర్కొంటూకూడా తన జీవితాన్ని ఎలాఉన్నత శిఖరా... Read more
యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అఖిలేశ్ కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అఖిలేశ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. Read more
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఘన నివాళులు అర్పించారు. Read more
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ Read more
రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మరణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు రికార్డు స్థాయిలో Read more
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్సార్సీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీపై టీఎంసీ శ్రేణులు దుష్ప్త్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. Read more
సోమవాతి అమావాస్యను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా నదులకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా హరిద్వార్లో గంగా నదిలో భక్తులు పెద్ద ఎత్తున స్నానమాచరించారు. తెల్లవారుజామునుంచే సాధువులు Read more
నేరం చేసే ముందే చట్టం అంటే భయం పుట్టాలి Read more
మా టాక్స్ సొమ్ములు/పెట్రోల్ డబ్బులు ఏమై పోతున్నాయి ? Read more
త వారం రోజులుగా నిత్యం లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. అంతేకాదు రికవరీ రేటు కూడా అత్యల్పంగా ఉండటంతో టెన్షన్ నెలకొంది. మరోవైపు కరోనా బారినపడి మరణిస్తున్న వారి... Read more
ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం తిరత్ సింగ్ రావత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలంటూ లేఖలో పేర్కొన్నారు. Read more
గురువారం రాత్రి నుంచి రెండో చోట్ల ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతాబలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి Read more
గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1.31 లక్షల కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎలక్షన్ కమిషన్ మరో షాకిచ్చింది. బుధవారం నాడు ఇచ్చిన నోటీసు వివరణ ఇవ్వకముందే.. మరో నోటీసు కూడా జారీ చేసింది. ఇటీవల సీర్పీఎఫ్ జవాన్లపై చేసిన అనుచిత వ్యాఖ్యల... Read more
కాశీ విశ్వనాథ్ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవపి మసీదు కింద ఏఎస్ఐ సర్వే చేపట్టాలంటూ వారణాసి జిల్లా కోర్టు అనుమతులిచ్చింది. ఆ మసీదు కింద హిందూ దేవాలయం ఉందా..? నిజంగానే ఆలయంపై నుంచే ఈ మసీదు నిర్మాణ... Read more
ఎన్కౌంటర్లో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే సదరు జవాన్లంతా జీతాలు తీసుకుని విధుల్లో ప్రాణాలు కోల్పోతే వారిని "అమరులు" అని ఎందుకనాలని.. వారిని "అమరులు" అనకూడదంటూ... Read more
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా రెండో డోసును వేయించుకున్నారు. గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్కు వెళ్లి.. టీకా తీసుకున్నారు. మొదటి డోసును మార్చి 1వ తేదీన వేయించుకోగా.. Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 26 వేల కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. వరుసగా నమోదవుతున్న కేసులను చూస్తే.. దేశంలో Read more
అధికార పార్టీ టీఎంసీకి చెందిన కొందరు వ్యక్తులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున... Read more
సీఆర్పీఎఫ్ జవాన్లు. అలాంటి సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సీఆర్పీఎఫ్ జవాన్లలో కూడా వర్గాలు ఉంటాయన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. Read more