ఢిల్లీలో ఆరురోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేజ్రీవాల్ రాత్రి పదిగంటలనుంచి అమల్లోకి రానుంది. దేశంలో ప్రమాదకరపరిస్థితిలోకి వెళ్లిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఉంది. ఇది కచ్చితంగా కేజ్రీ బాధ్యతా... Read more
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏప్రిల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ 2021 సెషన్ పరీక్షలను వాయిదా వేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. తదుపరి పరీక్ష నిర్వహించే తేదీల... Read more
దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. మహమ్మారి కట్టడికి పక్కా వ్యూహంతో వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని సూచించారు. వ... Read more
దేశరాజధానిలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. దీంతో లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆరురోజులపాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలవుతుందని ఆయన అన్నారు. నేటి రాత్రి 10 గ... Read more
ఉత్తర్ప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో యోగీ సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించగా.. Read more
NCERT 12వ తరగతి చరిత్ర పుస్తకం లో’ ‘థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ’ పార్ట్ -2 లోని 234 వ పేజీలో షాజహాన్ మరియు ఔరంగజేబ్ యుద్ధాల సమయంలో కూల్చివేయబడిన దేవాలయాల మరమ్మత్తులు చేయడాని... Read more
కరోనా మహమ్మారిని ఎదుర్కొందికి వాక్సిన్ ఒకటే మార్గం,అది కూడా పూర్తి రక్షణ ఇస్తుంది అని కాదు, కానీ కొంత వరకు రక్షణ ఇస్తుంది. వాక్సిన్ తీసుకున్నా కూడా మాస్క్ లు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించ... Read more
యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించింది. Read more
రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలతో పాటు.. Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. గురువారం నాడు తొలిసారి రెండు లక్షలు దాటగా.. Read more
ఈ క్రమంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలకంగా మారుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను అందజేస్తున్నప్పటికీ.. అవి సరిపోవడం లేదని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంల... Read more
దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన మర్కజ్ మసీదు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది ఈ మసీదులోనే తబ్లీగీ జమాత్ సమావేశాలు జరిగాయి. అయితే ఈ మసీదు కేంద్రంగా Read more
కరోనా మహమ్మారిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటూ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇలా చేయడం ద్వారా రాష్ట్ర విపత్తు నివారణ నిధులను కరోనా బారినపడ్డ బాధితుల బాగ... Read more
యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో యోగీ సర్కార్ అప్రమత్తమైంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో Read more
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్ర... Read more
న్నమొన్నటి వరకు లక్షకుపైగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో రికార్డులు బ్రేక్ చేస్తూ రెండు లక్షల మార్క్ను దాటేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గ... Read more
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. ఓ వైపు లాక్డౌన్ విధించమని చెప్తూనే.. రాష్ట్రాలపై భారాన్ని మోపుతోంది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం త... Read more
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు.. కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా యూపీ సీఎంవోలోకి కూడ... Read more
130 సంవత్సరాల పూర్వం జన్మించిన అంబేద్కర్ను మనం ఎందుకు స్మరించుకోవాలి, అంబేద్కర్ జీవితం మనకు ఏమినేర్పిస్తోంది , జీవితంలో అడుగడుగున అవమానాలు, అవహేళన ఎదుర్కొంటూకూడా తన జీవితాన్ని ఎలాఉన్నత శిఖరా... Read more
యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అఖిలేశ్ కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అఖిలేశ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. Read more
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఘన నివాళులు అర్పించారు. Read more
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ Read more
రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మరణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు రికార్డు స్థాయిలో Read more
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్సార్సీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీపై టీఎంసీ శ్రేణులు దుష్ప్త్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. Read more
సోమవాతి అమావాస్యను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా నదులకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా హరిద్వార్లో గంగా నదిలో భక్తులు పెద్ద ఎత్తున స్నానమాచరించారు. తెల్లవారుజామునుంచే సాధువులు Read more