శాస్త్ర సాంకేతిక రంగాలలో ఒక శకం ముగిసింది. భారత రక్షణ బలగాలకు కొండంత అండగా నిలుస్తున్న అగ్ని మిస్సయిల్స్ రూపకర్త అయిన రామనారాయణ అగర్వాల్ కన్నుమూశారు. సైనిక బలగాలు, శాస్త్రవేత్తలు ఆయన్ను అగ్న... Read more
సినిమా రంగంలో ఈ సంవత్సరం జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంతారా సినిమా ద్వారా ప్రజల్ని ఉర్రూతలూగించిన కన్నడ హీరో రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. వరుసగా రె... Read more
జమ్ము కాశ్మీర్ లో శాంతిభద్రతలు అదుపు చేసేందుకు పవర్ ఫుల్ అధికారిని పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన నళిని ప్రభాత్ ను జమ్మూ కాశ్మీర్ కొత్త డిజి... Read more
భారతదేశం అన్ని రంగాల్లోనూ విజయవంతంగా పురోగమిస్తోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. భారత్ సాగిస్తున్న ప్రస్థానం ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది అని ఆయన గుర్తు చేశారు.... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు సంబంధించి సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి. అందులో ఒక దుష్ప్రచారం ఏమిటి అంటే స్వాతంత్ర ఉద్యమాల్లో సంఘ్ దూరంగా వ్యవహరించింది అని ప్రచారం చేశారు. కానీ ఇది చాలా తప్పు... Read more
Myind Media Radio News- August 13 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arch... Read more
బంగ్లాదేశ్ లో తీవ్రంగా హింస చెలరేగి వందల మంది చనిపోయారు. వేల కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి. ఈ అల్లర్లు వెనుక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందన్న మాట బలపడుతోంది. ఇందుకు తగినట్లుగా ఆయా సంస్... Read more
బంగ్లాదేశ్ సంక్షోభం సమయంలో భారతదేశం ఆచితూచి అడుగులు వేసింది. మన దేశ ప్రయోజనాలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని... Read more
కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా దేశంలోనే పవర్ ఫుల్ అధికారిగా పేరు తెచ్చుకున్న సోమనాథన్ నియమితులు అయ్యారు. తమిళనాడుకు చెందిన సోమనాథన్ ముక్కుసూటిగా వ్యవహరించే అధికారి. నిజాయితీగా నిబద్ధతగా పనిచ... Read more
బంగ్లాదేశ్ లోని హిందువులు ఐక్యత దిశగా ప్రయాణం చేస్తున్నారు. కొద్దిరోజులుగా హిందువుల మీద టార్గెట్ చేసి దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐకమత్యంగా ఉంటే తప్ప ఈ దాడులను ఎదుర్కోలేము అని అక్కడి... Read more
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యట కు సమాచారం పంపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు న విజయవంతం అయింది అని ప్రభుత్వ వర్గాలు భావిస... Read more
పొరుగు దేశం బంగ్లాదేశ్ లోని పరిస్థితుల్లో అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ మార్పిడి పేరుతో సాగిస్తున్న అల్లర్లు.. మనుషుల్ని నడిరోడ్డు మీద చంపేయడం దాకా దారి తీస్తున్నాయి. ముఖ్యంగా షేక... Read more
బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడటం వెనక కుట్ర కోణం ఉంది అని సర్ కార్యవాహ... Read more
బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడటం వెనక కుట్ర కోణం ఉంది అని సర్ కార్యవాహ... Read more
Myind Media Radio News- August 07 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arch... Read more
కేంద్ర ప్రభుత్వము మహిళలకు ఒక తీపి కబురు అందిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తారంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇది దేశమంతటికి వర్తించేదే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ఇందుక... Read more
వక్ఫ్ బోర్డు వ్యవహారాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వము పార్లమెంటును బిల్లును ప్రవేశపెట్టింది. సహజంగానే దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చాలా గొడవ చేస్తున్నాయి. ముస్లింల హక్కులకు భంగం కలిగించే... Read more
పొరుగు దేశం బంగ్లాదేశ్ అంతర్యుద్ధంతో అట్టుడికి పోతోంది . ఒక ప్రణాళిక ప్రకారం అక్కడ హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. భారతదేశాన్ని ఒక బూచిగా చూపించి హిందువుల మీద దాడులు తీవ్రతరం... Read more
Myind Media Radio News- August 06 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arch... Read more
వక్ఫ్ బోర్డు అధికారాలకు సంబంధించి సవరణలు తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఏ బోర్డుకి లేనన్ని అపరిమిత అధికారాలను వక్ఫ్ బోర్డుకి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టబెట్టాయి. దీం... Read more
పొరుగు దేశం బంగ్లాదేశ్ లో తీవ్రంగా హింస చెలరేగుతోంది. అంతర్యుద్ధం తలెత్తడంతో దేశంలోని వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయిపోయాయి. ఇదే సమయంలో భారతీయుల నివాసాలు, హిందూ దేవాలయాలు, వ్యవస్థల మీద కొన్ని... Read more
బంగ్లాదేశ్ అంతర్గత ఘర్షణల విషయంలో వేచి చూచే ధోరణి అవలంబించాలి అని భారతదేశం నిర్ణయించుకుంది. అక్కడ ఉన్న వేలాది మంది భారత పౌరుల భద్రత తమకు ముఖ్యం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగ్లాదే... Read more
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతోంది. కానీ చాలా కాలం పాటు విదేశీ పాలకులతో పోరాటం చేసిన అసలైన దేశభక్తులకు పెద్దగా గుర్తింపు రాలేదు. రెండు మూడు కుటుంబాల పెద్దలే దేశానికి దిక్కు అన... Read more
ప్రపంచ దేశాలలో భారత సైనిక బలగాల సత్తా చాటేందుకు తరంగ శక్తి కార్యక్రమాన్ని సంకల్పించారు. అభివృద్ధి చెందిన దేశాల తో పాటుగా భారత సైనిక బలగాలు అయిన వాయిసేన, నౌకా సేన ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటు... Read more