ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ కన్నుమూశారు. ఇటీవలే కరోనా సోకడంతో ఆయన రిషికేశ్ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఇవాళ Read more
భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్ దేవ్ చటోపాధ్యాయ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకోసం తన పదవిని త్యాగం చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ మిమన్ బందోపాద్యాయకు సమర్పించారు. Read more
లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఒడిషా సర్కారు. వైరస్ వ్యాధి నిరోధించేందుకు మరో రెండు వారాలు అంటే Read more
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని జిల్లా అధికారులతో వర్చువల్ మీట్ నిర్వహించారు ప్రధాని నరేంద్రమోదీ. కోవిడ్-19 వ్యాక్సిన్లను సరిపడా ఉత్పత్తి, సరఫరా చేసేందుకు తీవ్ర కృషి జరుగుతోంద... Read more
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా గాజాలోని మీడియా బిల్డింగ్ పైన ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. అయితే అంతకుముందే హెచ్చరికలు జారీ చేయడంతో Read more
దేశంలోని కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. Read more
భారత మీడియాను రాబందులతో పోల్చుతూ.. ది ఆస్ట్రేలియన్ టుడే అనే ఆన్ లైన్ మీడియా ఒక ప్రత్యేక వ్యాసం రాసింది. Read more
ఢిల్లీ ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకోనుంది. ప్రాణవాయువు లేక తల్లడిల్లిన డిల్లీ క్రమంగా కోలుకుంటోంది. ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతోందని డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. ఆసుపత్... Read more
కోవాక్సిన్ టీకాకు సంబంధించి...18 ఏళ్లలోపు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ (ఫేజ్ 1, ఫేజ్ 2 )కు ఆమోదం లభించింది. 2 నుంచి 18ఏళ్ల లోపు పిల్లలపై ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేంద... Read more
తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ముందుకొచ్చింది. భారత్ కు 110 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో భారత్ లోని మూడు స్వచ్ఛంద సంస్థలకు Read more
కరోనా విపత్తులో పేద ప్రజల కష్టాలు తీర్చడంలో ముందున్నసెలబ్రిటీ నటుడు సోనూసూద్. తాజాగా కోవిడ్ పేషెంట్ల కష్టాలు ఆయన్ని Read more
గ్లోబల్ ప్రొటెస్ట్ ఆధ్వర్యములో బెంగాల్ లో జరిగిన హింసకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు
5 ఖండాలల్లోని 30 దేశాలకు చెందిన 50 నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేసారు. Read more
బెంగాల్ చరిత్ర అంతా సంఘర్షణ మయమే Read more
స్వయంసేవకులు 43 ప్రధాన నగరాలలో, 2442 టీకా కేంద్రాలు, 10,000 అవగాహనా కేంద్రాలను ప్రారంభించారు : శ్రీ సునీల్ అంబేకర్
దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయం సేవకులు తమకు తాముగా ముందుకు వచ్చి దేశాన్ని దేశ ప్రజలను ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయట Read more
కరోనా సవాలును ఎదుర్కోవటానికి ప్రజల్లో అనుకూలతను సృష్టించడానికి దేశాన్ని ఉద్దేశించి భారతీయ సమాజం లోని ముఖ్య వ్యక్తులు మే 11నుండి 16వ తేదీ వరకు ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి వివిధ సామాజిక మాధ్యమాల... Read more
2-deoxy-D-glucose (2-DG) అనే డ్రగ్ కి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చైనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఆసరా చేసుకొని తమ వాక్సిన్ లని అమ్ముకొని [1.25 ట్రిలియన్ డాలర్లు ]... Read more
మూడోసారి బెంగాల్ సీఎంగా బాధ్యత చేపట్టిన మమతా బెనర్జీ కీలకమైన హోం అండ్ హిల్ అఫైర్స్, ఆరోగ్య శాఖలను తన వద్దే ఉంచున్నారు. Read more
ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హింసాకాండకు కారకులైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విదేశాల్లోనూ భారతీయులు ప్రదర్శనలు న... Read more
అటు ఏఐసీసీ చీఫ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. అసలైతే జూన్ 23న పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. Read more
అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వకర్మ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖి ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రా... Read more
కరోనా విలయం నేపథ్యంలో సరిహద్దుల వెంబడి వివాదం నడుస్తోంది. బోర్డర్లో అడ్డుకుంటున్న పరిస్థితి. . Read more
ప్రాణాంతక కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా సాఫీగా జరిగేలా పర్యవేక్షించేందుకు ఏకంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ 12 మంది సభ్యులతో... Read more
దేవరయాంజల్ భూముల దర్యాప్తుపై అంత తొందరేంటని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని దేవరయాంజల్ భూముల ఆక్రమణలపై దాఖలైన పిటిషన్ పై శనివారం... Read more
ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసను ఆర్.ఎస్.ఎస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక ప్రకటన... Read more
ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రికలైన న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, లే మోండే, మరియు స్ట్రెయిట్స్ టైమ్స్, మరియు టివి ఛానెళ్లలోభారతదేశంలో జరిగిన హరిద్వార్ కుంభమేళా , 5రాష్ట్రాల ఎన్నికలు , కోవిడ్ -... Read more