రోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా విజృంభిస్తున్న వేళ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాలు కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నాయి. Read more
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో మరికొన్ని దేశాలూ భారత్ నుంచి ప్రయాణాలు రద్దు చేశాయి. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో... Read more
కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో చావులు. భర్తను పోగొట్టుకున్న భార్య ...కళ్లముందే కడుపునపుట్టిన బిడ్డలు కన్నుమూస్తున్నారు. Read more
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కొద్దీ దేశం ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఆక్సిజన్ కు డిమాండ్ పెరుగుతుంటే...మరోవైపు డిమాండ్కి తగినంత సప్లై లేని పరిస్థితి. Read more
మరో నాలుగు రఫేల్ యుద్ధవిమానాలు భారత్ కు రానున్నాయి. దీంతో మన వైమానిక దళంలో వాటి సంఖ్య 18కి చేరనుంది. భారత వైమానిక దళ చీప్ మార్షల్ ఆర్.కె. ఎస్. బదౌరియా ఫ్రాన్స్లోని మెరిగాక్ వైమానిక శిక్షణా... Read more
కరోనా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సహా పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ కరోనాతో చనిపోయారు. కరోనా లక్షణాలతో... Read more
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడిక కరోనా ప్రభావం చార్ ధామ్ యాత్రపైనా పడనుంది. మే మే 14 న Read more
ఇండోనేషియాలో 53 సిబ్బందితో కూడిన సబ్ మెరైన్ గల్లంతైంది. సబ్మెరైన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుండగా కేఆర్ఐ నంగాల Read more
మోడీ ప్రభుత్వం హెల్త్ ఇన్ఫ్రా మీద ఖర్చు చెయ్యలేదు అందుకే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ గత ఆరేళ్లలో వైద్యం, ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం తీసుకున్న సంస్థాపరమైన... Read more
ఏడాది క్రితం చైనా నుంచి ముంచుకొచ్చిన కరోనా వైరస్ మనందరి జీవితాల్ని అతలాకుతలం చేసింది. మహమ్మారి ఇక తగ్గుముఖం పట్టిందీ అనుకున్న టైంలో మళ్లీ సెకండ్ వేవ్ అంటూ విలయతాండవం చేస్తోంది.అయినా సరే ఈ అత... Read more
కోవిషీల్డ్ ధరలను సీరం ఇన్స్టిట్యూట్ బుధవారం ప్రకటించింది. ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600గా నిర్ణయించింది. Read more
లక్షరూపాయలకు మించి అమ్ముతుండడం, కృత్రిమ కొరత, బ్లాక్ లోఅమ్మకాల వార్తల నేపథ్యంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఇంజక్షన్ల వినియోగం, ఉపయోగాలపైనా ఆసక్తికర వ్యాఖ్... Read more
ఈనెల 22 నుంచి జార్ఖండ్ లో లాక్ డౌన్ Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా సోకింది.ఈ విషయాన్ని రాహులో స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు Read more
వచ్చే నెల 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ కొవిడ్-19 వ్యాక్సీన్ ఇచ్చేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కృతజ్ఞతలు తెలిపారు Read more
రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్ నిరోధక వాక్సిన్ స్పుత్నిక్ -వి త్వరలోనే భారత్ రానుంది. పదిరోజుల్లో స్పుత్నిక్ టీకా ఉత్పత్తి దేశంలో ప్రారంభం అవుతుందని , ప్రతినెలా 5 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి జరు... Read more
కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో సహకారం అందిస్తున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్పై ప్రశంసలు కురిపిస్తూ ధన్యవాదాలు తెలిపారు సీరం ఇన్స... Read more
భారత్ లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాక్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్లో పర్యటించకూడదని తమ పౌరులను అమెరికా ప్రభుత్వం సూచించ... Read more
పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ICSE ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. Read more
https://youtu.be/fKqX_f6iFf4 Read more
https://youtu.be/_RyE5dFxkC4 Read more
ఢిల్లీలో ఆరురోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేజ్రీవాల్ రాత్రి పదిగంటలనుంచి అమల్లోకి రానుంది. దేశంలో ప్రమాదకరపరిస్థితిలోకి వెళ్లిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఉంది. ఇది కచ్చితంగా కేజ్రీ బాధ్యతా... Read more
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏప్రిల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ 2021 సెషన్ పరీక్షలను వాయిదా వేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. తదుపరి పరీక్ష నిర్వహించే తేదీల... Read more
దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. మహమ్మారి కట్టడికి పక్కా వ్యూహంతో వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని సూచించారు. వ... Read more
దేశరాజధానిలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. దీంతో లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆరురోజులపాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలవుతుందని ఆయన అన్నారు. నేటి రాత్రి 10 గ... Read more