ఎన్కౌంటర్లో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే సదరు జవాన్లంతా జీతాలు తీసుకుని విధుల్లో ప్రాణాలు కోల్పోతే వారిని "అమరులు" అని ఎందుకనాలని.. వారిని "అమరులు" అనకూడదంటూ... Read more
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా రెండో డోసును వేయించుకున్నారు. గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్కు వెళ్లి.. టీకా తీసుకున్నారు. మొదటి డోసును మార్చి 1వ తేదీన వేయించుకోగా.. Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 26 వేల కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. వరుసగా నమోదవుతున్న కేసులను చూస్తే.. దేశంలో Read more
అధికార పార్టీ టీఎంసీకి చెందిన కొందరు వ్యక్తులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున... Read more
సీఆర్పీఎఫ్ జవాన్లు. అలాంటి సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సీఆర్పీఎఫ్ జవాన్లలో కూడా వర్గాలు ఉంటాయన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కమల దళం దూసుకెళ్తోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో ఉంది. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.ఇప్పటికే అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా చూపిస్తున్నప్పటికీ..బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్త... Read more
అనూహ్యంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1.15 లక్షల పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. Read more
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 30 నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. Read more
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పేరుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు Read more
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడమే కాకుండా.. విష ప్రచారాన్ని చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తూ అబద్దాల... Read more
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్లను చంపేస్తామంటూ ఓ మెయిల్ కలకలం రేపుతోంది. ముంబై నగరంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సీఆర్పీఎఫ్కు మంగళవారం నాడు ఓ మెయిల్ వచ... Read more
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఓటు హక్కును... Read more
ఎన్కౌంటర్ ఘటన తర్వాత జవాన్ రాకేశ్వర్ సింగ్ జాడ తెలియకపోవడం కలకలం రేపింది. ఆయన ఆచూకీ కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చేపట్టాయి. అయితే ప్రస్తుతం ఆయన మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలిస... Read more
వెస్ట్ బెంగాల్లో మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌరా ప్రాంతానికి చెందిన ఓ టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం కలకలం రేపుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్ Read more
ప్రధాని మోదీ మరోసారి విద్యార్థులతో చర్చించనున్నారు. ఏప్రిల్ 7న పరీక్షాపే చర్చ ద్వారా విద్యార్థుల ముందుకు రానున్నారు.
సరికొత్త ఫార్మాట్ లో అనేక విస్తృతమైన అంశాలపై సమగ్రమైన, ఆసక్తికరమైన చర్చ చేసుకుందాం... ప్రశ్నలు అడగొచ్చు... ఏప్రిల్ 7 సాయంత్రం 7 గంటలకు పరీక్షా పే చర్చా లో పాల్గొనండి అని ట్వీట్టర్ Read more
ఉత్తరాఖండ్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. అనేక జంతువులు Read more
అమరులైన జవాన్లకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ నివాళులర్పించారు. Read more
ఏప్రిల్ 6వ తేదీన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 41వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో.. Read more
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సోమవారం నాడు లక్నోలోని సివిల్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన.. Read more
దేశంలో తొలిసారిగా లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా Read more
వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇప్పటికే రెందడు దశల పోలింగ్ ముగియగా.. ఇంకా ఆరు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే అధికార టీఎంసీకి, బీజేపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది... Read more
బీజాపూర్ జిల్లాలోని తర్రం అటవీ ప్రాంతంలో నక్సలైట్లకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది వీరమరణం పొందారు. Read more
భద్రతా బలగాలను చంపేందుకు నక్సల్ చేసిన ప్రయత్నాలను సీఆర్పీఎఫ్ ఛేధించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయన్న విషయం తెలిసి.. Read more
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్యం కుదుటపడుతోంది. శనివారం నాడు ఢిల్లీ ఎయిమ్స్లోని ఐసీయూ నుంచి స్పెషల్ రూంకు తరలించారు. మార్చి 29వ తేదీన ఛాతిలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్ర... Read more