వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.నిన్నటి వరకూ వారికి గుర్తింపు కార్డు లేదని వాక్సిన్ ఇచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది.. రోహంగ్యాలకు, పాక్ బంగ్లా చొరబాటుదారులకు పాస్ పోర్టులు, ఆధార్ కార... Read more
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ హత్యా రాజకీయాలపై 2093 మంది మహిళా న్యాయవాదులు భారత ప్రదాన న్యాయమూర్తికి లేఖరాశారు. Read more
ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు ఇండియన్ నేవీ ఒక నూతన ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ కు రూపకల్పన చేసింది.
ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు ఇండియన్ నేవీ ఒక నూతన ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ కు రూపకల్పన చేసింది. Read more
రోజురోజుకూ పెరుగుతున్న వంటనూనెల ధరల కట్టడిపై కేంద్రం దృష్టి పెట్టింది. ధరల్ని తగ్గించి సామాన్య ప్రజలకు నూనెలు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ Read more
రేపటినుంచి భారత్ లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లు ఇండియాలో నిలిచిపోనున్నాయంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయా ఆప్ లపై కేంద్ర మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించిందనీ Read more
యాంటీబాడీ కాక్టెయిల్ @ ₹59 వేలు భారత్ మార్కెట్లో విడుదల చేసిన ‘రోచ్ ఇండియా’-సిప్లా
కొవిడ్ బాధితుల చికిత్సలో ఉపయోగించే యాంటీబాడీ కాక్టెయిల్(కాసిరివిమాబ్, ఇమ్డివిమాబ్) భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఔషధ తయారీ సంస్థ రోచ్ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని నేడ... Read more
బెంగాల్ హిందువుల పై జరిగిన దాడి, హింస పట్ల విచారం వ్యక్తం చేసిన బి జె పి అధికార ప్రతినిది సంబిత్ పాత్ర
ప్రస్తుత క్లిస్ట సమయంలో దేశానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తదితరుల పట్ల విశ్వాసం ఉంచాలని కోరారు. బెంగాల్ అధికారిక పార్టీ మమతా బెనర్జీ ప్రోద్బలంతోనే హింస... Read more
ఇటలీలో ఘోర ప్రమాదం 'కేబుల్ కారు' కూలి 14 మంది చనిపోయారు Read more
ఫ్యాషన్ ప్రపంచంలో పేరు గాంచిన ఆయేషా లఖోటియా కరోనాతో పోరాడుతూ సోమవారం కన్నుమూశారు. Read more
కరోనా కల్లోల కాలంలో కేంద్రప్రభుత్వానికి అండగా ముందుకు వచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంక్... భారీగా నిధులను తరలించాలని నిర్ణయించింది ఆర్బీఐ. Read more
ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ కన్నుమూశారు. ఇటీవలే కరోనా సోకడంతో ఆయన రిషికేశ్ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఇవాళ Read more
భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్ దేవ్ చటోపాధ్యాయ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకోసం తన పదవిని త్యాగం చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ మిమన్ బందోపాద్యాయకు సమర్పించారు. Read more
లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఒడిషా సర్కారు. వైరస్ వ్యాధి నిరోధించేందుకు మరో రెండు వారాలు అంటే Read more
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని జిల్లా అధికారులతో వర్చువల్ మీట్ నిర్వహించారు ప్రధాని నరేంద్రమోదీ. కోవిడ్-19 వ్యాక్సిన్లను సరిపడా ఉత్పత్తి, సరఫరా చేసేందుకు తీవ్ర కృషి జరుగుతోంద... Read more
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా గాజాలోని మీడియా బిల్డింగ్ పైన ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. అయితే అంతకుముందే హెచ్చరికలు జారీ చేయడంతో Read more
దేశంలోని కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. Read more
భారత మీడియాను రాబందులతో పోల్చుతూ.. ది ఆస్ట్రేలియన్ టుడే అనే ఆన్ లైన్ మీడియా ఒక ప్రత్యేక వ్యాసం రాసింది. Read more
ఢిల్లీ ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకోనుంది. ప్రాణవాయువు లేక తల్లడిల్లిన డిల్లీ క్రమంగా కోలుకుంటోంది. ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతోందని డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. ఆసుపత్... Read more
కోవాక్సిన్ టీకాకు సంబంధించి...18 ఏళ్లలోపు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ (ఫేజ్ 1, ఫేజ్ 2 )కు ఆమోదం లభించింది. 2 నుంచి 18ఏళ్ల లోపు పిల్లలపై ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేంద... Read more
తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ముందుకొచ్చింది. భారత్ కు 110 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో భారత్ లోని మూడు స్వచ్ఛంద సంస్థలకు Read more
కరోనా విపత్తులో పేద ప్రజల కష్టాలు తీర్చడంలో ముందున్నసెలబ్రిటీ నటుడు సోనూసూద్. తాజాగా కోవిడ్ పేషెంట్ల కష్టాలు ఆయన్ని Read more
గ్లోబల్ ప్రొటెస్ట్ ఆధ్వర్యములో బెంగాల్ లో జరిగిన హింసకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు
5 ఖండాలల్లోని 30 దేశాలకు చెందిన 50 నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేసారు. Read more
బెంగాల్ చరిత్ర అంతా సంఘర్షణ మయమే Read more
స్వయంసేవకులు 43 ప్రధాన నగరాలలో, 2442 టీకా కేంద్రాలు, 10,000 అవగాహనా కేంద్రాలను ప్రారంభించారు : శ్రీ సునీల్ అంబేకర్
దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయం సేవకులు తమకు తాముగా ముందుకు వచ్చి దేశాన్ని దేశ ప్రజలను ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయట Read more
కరోనా సవాలును ఎదుర్కోవటానికి ప్రజల్లో అనుకూలతను సృష్టించడానికి దేశాన్ని ఉద్దేశించి భారతీయ సమాజం లోని ముఖ్య వ్యక్తులు మే 11నుండి 16వ తేదీ వరకు ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి వివిధ సామాజిక మాధ్యమాల... Read more