ఆగస్టు 14 అయిన ఈరోజు దేశ విభజన జరిగిన దినం. నాటి సందర్భాన్ని భయానక ఘటనగా గుర్తు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ నెటిజన్లను, దేశపౌరులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 14 భయంకర జ్ఞాపకం అని ఆయన ట్వీట్... Read more
క్రీ. శ 644 నుండి మనదేశం ఫై ఇస్లాం ఆక్రమణ ప్రారంభమైనది ఇస్లాంతో పోరాటం కీలకదశకు చేరుతున్న సమయంలో ఈస్టిండియా వ్యాపార కంపెనీ భారత్ లో ప్రవేశించింది . 1757- 1857 మధ్య ఈస్టిండియా వ్యాపార కంపెనీప... Read more
బిహార్లో పెద్ద ఎత్తున ఘర్ వాపసీ కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం క్రైస్తవ మతంలోకి వెళ్లినవారంతా తిరిగి స్వధర్మంలోకి వస్తున్నారు. తాజాగా పట్నాలో 30 మంది తిరిగి హిందుత్వంలోకి వచ్చారు. Read more
కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో పిల్లలకు వైరస్ సోకడంతో బెంగళూరులో హైఅలర్ట్ విధించారు. రెండో వేవ్ మధ్యవయసువారిని, యువకులను పొట్టనపెట్టుకుంటే …కొద్దిరోజులుగా పిల్లల్లో పెద్దఎత... Read more
జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో హిందీ భాషను తొలగించడం వివాదాస్పదం అవుతోంది. హిందీతో పాటు సంస్కృతాన్నీ తొలగించి ఉర్దూను మాత్రం జాబితాలో ఉంచారు. మొత్తం 12 భాషల్లో ఏదో ఒక... Read more
జనం నాడి తెలుసుకునేందుకు ‘ప్రధాని నరేంద్రమోదీ’ యాప్.. తన పాలన, దేశంలోని పరిస్థితులపై ప్రజలు ఏమనుకుంటున్నారో నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారు. ముఖ్యంగా క... Read more
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పెగసస్ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓ వైపు పార్లమెంట్లో ఆందోళన జరుగుతుండగానే మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.... Read more
శ్రీనగర్ : శ్రీనగర్లో 2 గ్రనేడ్లతో జర్నలిస్టు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. జర్నలిస్టు ఆదిల్ ఫరూఖ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దినెలల క్రితం మరో జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఇదే తరహాలో పోలీ... Read more
దేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవకారుడు ఖుదీరాం బోస్. 1908లో సరిగ్గా ఇదే రోజు బ్రిటీష్ సర్కారు ఆయన్ని ఉరితీసింది. రికార్డుల ప్రకారం స్వరాజ్య పోరులో ఉరిశిక్ష పడిన అతి చిన్న వయస్కుడు ఖుదీరాం... Read more
మోడీ ERupee దేశ ఆర్థిక లావాదేవీలను మారుస్తుందా ? సమకాలీన విశ్లేషణ | MyindMedia Read more
Rajakeeya Chadarangam | రాజకీయ చదరంగం | 8th August 2021| MyindMedia Facebook : https://www.facebook.com/myindmedia/videos/587103316060119/ Read more
ఆ రోజు అంటే 2014 సం.ఆగస్ట్ 3వ తేదీ “ఇసిల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంట ” తీవ్రవాద మూకలు ఉత్తర ఇరాక్ లో సింజార్ అన్న ప్రదేశంలో నివసిస్తున్న ఈ యేజిదిల సమూహం పై విరుచు... Read more
మత విస్తరణ, దాని ద్వారా రాజ్య విస్తరణ ఆకాంక్ష గల అబ్రాహామిక్ మతాలైన క్రిస్టియానిటి మరియు ఇస్లాం మతాల దాష్టీకానికి ప్రపంచంలో చాలా పురాతన మతాలు, ప్రార్థనా పద్దతులు, సంస్కృతులు కనుమరుగు అయిపోయా... Read more
మొట్టమొదటి సారిగా భారత్ చైనాకి ఎదురుగా తన నావీ ని మోహరించడానికి సిద్ధపడ్డది! క్వాడ్ గ్రూప్ [అమెరికా,జపాన్,భారత్,ఆస్ట్రేలియా ]లో భాగంగా చైనాకి వ్యతిరేకంగా పసిఫిక్ మహా సముద్రం లోకి నాలుగు యుద్... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణ స్వప్నం నెరవేసింది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా 130 కోట్ల భారతీయుల కళ్లల్లో మెరుపు మెరిపించాడు. ప్రత్యర్థులకు అందనంత దూరం జావెలిన్ ను విసి... Read more
వీళ్ళు భజన చేసే మెచ్చే నెహ్రూ, ఇందిరా పరివారం వల్లే స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి అన్ని వచ్చాయి చెప్తారు కదా! ఆ పరివారమే కదా ఈ దేశాన్ని 60 ఏళ్లు పాలించారు. భారత్ కి ఒలింపిక్స్ లో మెడల్స్ రాలే... Read more
పాకిస్తాన్ ప్రధాని అధికార నివాస,కార్యాలయాన్ని అద్దెకి ఇవ్వాలని కాబినెట్ సమావేశం లో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికిప్పుడు నగదు కొరత ఏర్పడడంతో గతి లేక ప్రధాని నివాసాన్ని అద్దెకి ఇవ్వాలన్న నిర్ణయం... Read more
మోదీ స్టేడియం సంగతేంటి…ఈ జాబితా చూడండి మరి! రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చడాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నట్టు మోదీ ప్రకటించగానే... Read more
మీరు మ్యాచ్ ఓడిపోయారేమో కానీ…అద్భుతమైన పోరాటపటిమతో భారతీయులందరి మనసులు గెలుచుకున్నారు. మీరు నిరాశ చెందాల్సిన పని లేదు…వచ్చేసారి తప్పక విజేతలవుతారు.. ఓటమి బాధలో ఉన్న భారత మహిళల హా... Read more
ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ టీంకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు ప్రధాని మోదీ. టోక్యోలో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాండించిన మీకు శుభాకాంక్షలు అంటూ మాట్లాడారు. సంబరాల్లో ఉన్... Read more
భారత స్వాతంత్ర్య దినోత్సవాలను బహిష్కరిస్తామని రైతు ఉద్యమకారులు మరోసారి కేంద్రాన్ని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 15న ఢిల్లీలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహిస్తామని భ... Read more
పాకిస్థాన్ లోని పంజాబ్ గ్రామీణ ప్రాంతం రహీమ్ యార్ ఖాన్ లో హిందూ దేవాలయంపై దాడికి నిరసనగా భారతదేశం ఢిల్లీలోని పాకిస్తాన్ ఛార్జ్ డి అఫైర్స్ అఫ్తాబ్ హసన్ ఖాన్ ను పిలిపించింది. హిందూ, సిక్కు మ... Read more
మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్రోద్యమం అనివార్యమన్న చైతన్యాన్నీ, ఏకాత్మతనూ భారతీయులందరిలో తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. అక్షరం ద్వారా కలం యోధులు సాగించిన ఈ ఉద్యమాన్ని ప్... Read more
మైనారిటీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నీరజ్ శంకర్ సక్సేనా, మరో అయిదుగురు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనివల్ల మెజార్టీ మతంలో జన్మించి నష్... Read more