“నేను తెలంగాణకు ప్రథమ పౌరురాలినే..! కానీ సామాన్య మహిళను” అంటూ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ గారు అభిప్రాయపడ్డారు. తమిళ సై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి నేటితో రెండు... Read more
లవ్ జిహాద్ తరవాత ప్రస్తుతం నార్కోటిక్ జిహాద్కు క్రైస్తవ బాలికలు బలవుతున్నారని కేరళ పాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో సైరో మలబా... Read more
చరిత్రకారులు, రచయిత ఆచార్య శిప్రముని పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ ముదిగొండ గురు శివప్రసాద్ కు ఆచార్య జీవీఎస్ సాహితీ వార్షిక పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈనెల 13న పురస్కార ప్రదానం ఉం... Read more
“మన ప్రియమైన మాతృభూమి, గొప్ప వారసత్వం ఈ దేశంలో ఐక్యతకు ఆధారం. భారత్ లోని హిందువులు, ముస్లిములకు పూర్వీకులు ఒక్కరే. “హిందూ“ అనే పదం మన మాతృభూమి, పూర్వీకులు, మన సంస్కృతి మనకిచ్చిన గొప్ప వారసత్... Read more
హైదరాబాద్ దాటి విస్తరిస్తున్న ఎంఐఎం పార్టీ…త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ మీద కన్నేసింది. పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అప్పుడే ఎన్నికలప్రచారం మొదలుపెట్టారు. బీఎస్పీ, ఎస్పీ అధినే... Read more
Exclusive Interview With Kinnera Mogulaiah | Full Life Story | Bheemla Nayak Song | MyindMedia Read more
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మూడు వారాల తరువాత ఏర్పడ్డ ప్రభుత్వంలో మరో 8 మంది వివిధ శాఖలకు కీలక మంత... Read more
ఆఫ్గనిస్తాన్లో కొత్తగా ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్ట్లో ఉన్నవారు పాలకులుగా మారడంపై అసహనం వ్యక్తం చేస్తోంది.అలాగే కొత్త సర్కారులో... Read more
సనాతనం ధ్వంసం చేస్తారా? | ‘Dismantling global hindutva’ conspiracy | వర్తమాన భరతం | MyindMedia Read more
భీమ్లానాయక్ సినిమాతో తన గళాన్ని వినిపిస్తూ, పన్నెండుమెట్ల కిన్నెర కళను ప్రదర్శించిన కిన్నెర మొగిలయ్యకు 2 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ‘పవన్ కల్యాణ్ లెర్న... Read more
సాక్షాత్తూ ఓ మంత్రి రైలెక్కేందుకూ ఒక్కడై పరుగెత్తుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆయనెవరో కాదు కర్నాటక విద్యాశాఖమంత్రి బీసీ నగేశ్. ఓ సాధారణ ప్యాసింజర్ లా ఆయన అలా పరుగులు తీయడం చూసి... Read more
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూ లు ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ప్రపంచమంతా భయాందోళనలకు గురి అవుతున్నది, ఎందుకంటే1) 1996లో తాలిబాన్ ల రాజ్యం ఎంత కిరాతకంగా ఉన్నదో ప్రపంచ మంతా ... Read more
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని, జిఎస్టి, ఆదాయ పన్ను రిటర్న్ పోర్టల్స్ రెండింటిలో లోపాల కారణంగా, పన్ను చెల్లింపుదారులకు దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం ద... Read more
వచ్చే ఏడాది జరిగే యూపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్లీ కమలం పార్టీ విజయం దుందుభి మోగించనుందని తాజా సర్వేలు తేల్చాయి. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ వెనకబడి ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించే అ... Read more
ఆఫ్గనిస్తాన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళ చైనాకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని…కశ్మీర్లో ముస్లింలకు మద్దతుగా నిలబడతామని తాలిబన్లు స్పష్టం చేశారు. చైనా నిర్మిస్తున్న వన్ బెల్ట్- వన్ ర... Read more
దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమబెంగాల్లోని 3, ఒడిషాలోని ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6న విడుదల కానుంది. సెప్టెంబర... Read more
అసలు ఎలాంటి వార్త బయటికి పొక్కకుండా చాల జాగ్రత్తగా రష్యా తన కొత్త యుద్ధ విమానాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. దాని పేరు చెక్ మేట్. విశ్లేషకులు అమెరికన్ లాక్ హీడ్ మార్టిన్ F -35 కి పోటీగా రష్... Read more
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాధినేతగా ముల్లాబరాదర్ పేరు ఖరారైంది. తాలిబన్ల పొలిటికల్ ఆఫీస్ అధిపతిగా ఉన్న ఆయన పేరును ఇతర ముఖ్యులు ధ్రువీకరించినట్టు సమాచారం. ఉర్జాన్ ప్రావిన్స్ లో పుట్టిన బ... Read more
కరోనా కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు…కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులు కొంతకాలంగా బాగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రికార్డు స్థాయిలో డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. దేశంలో డీ మోన... Read more
ఈ ఏడాది బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన స్టార్టప్ల సంఖ్య దేశంలో దాదాపు రెట్టింపైంది. నెలకు మూడు చొప్పున పెరుగుతూపోయిన యునికాన్లు.. గత నెలాఖరుకల్లా 51కి చేరాయని ‘హురున్ ఇండియా ఫ్యూచర్ య... Read more
ఢిల్లీ అసెంబ్లీ భవనం నుంచి ఎర్రకోటను కలుపుతూ ఉన్న సొరంగమార్గాన్ని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. బ్రిటీషర్ల కాలంలో దీన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ శాసనసభ నుంచి చాందినీ చౌక్లో... Read more
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45, 353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 366 మంది మృతి చెందగా… 34,791 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కోలుకున్న 3,20,63,616గా ఉంది. ప్... Read more
ప్రకృతి సేద్యం వైపు యువత చూపు l Organic Farming | Nirmal | MyindMedia Read more
బిగ్ బాస్ -13 విన్నర్ సిద్ధార్థ శుక్లా గుండెపోటుతో కన్నుమూశాడు. సిద్ధార్థ హఠాన్మరణంతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.గుండెపోటు కారణంగా నిద్రలోనే పోయినట్టు ముంబై కూపర్ ఆస్పత్రి వర్గాలు ధ్రువీ... Read more
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. గిలానీ కొంతకారంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి శ్రీనగర్లో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం త... Read more