తాలిబన్ల చెరలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో జర్నలిస్టుల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతున్నది. మీడియాపై తాలిబన్ల ఆంక్షలు తీవ్రతరమవడంతో ఇప్పటికే పలు సంస్థలు మూతపడ్డాయి. పలువురు జర్నలిస్టులు దేశాన్న... Read more
80 మంది సభ్యులతో పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు పార్టీ చీఫ్ జేపీ నడ్డా. బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి ప్రముఖులతోపాటు కే... Read more
ఎయిరిండియా తిరిగి తమకే సొంతం అవడంపై చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియాకు తిరిగి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. కంపెనీ మాజీ చైర్మన్ జేఆర్డీ టాటా ఎయిరిండియా విమానం... Read more
అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి టాటానే చేజిక్కించుకుంది. ఎయిరిండియా ప్రైవేటీకరణపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎయిరిండియాను దక్కించుకునేందుకు పల... Read more
The Techie Talk with KP and BP | 8th October 2021 | | MyindMedia Read more
కోల్ కతాలో దుర్గానవరాత్రులు ఎంత అట్టహాసంగా జరుగుతాయో అందరికీ తెలుసు. ఇక అక్కడి పూజాపండల్లైతే ప్రత్యేకంగానిలుస్తాయి. ఈసారి పూజా మండపం ప్రపంచంలో అత్యంత ఎత్తైన బూర్జ్ ఖలీఫా టవర్ ను ప్రతిబింబిస్... Read more
కేరళకు చెందిన ప్రముఖనటి సబీనా లతీఫ్ హిందూమతాన్ని స్వీకరించింది. అలెప్పుజాకు చెందిన సబీనా ..ముస్లిం తల్లిదండ్రులకు జన్మించింది. కానీ ఇకనుంచి తన పేరు లక్ష్మీప్రియ అని తన మతం మార్చుకుంటున్నట్టు... Read more
రెండు రోజుల క్రితం ఉగ్రవాదులచేతిలో హత్యకు గురైన మఖన్ లాల్ బింద్రూ పేరును శ్రీనగర్ లోని ఓ రహదారికి పెట్టారు. ఆ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీనగర్ మున్... Read more
కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మారణకాండకు తెగబడుతున్నారు. భద్రతాబలగాలతో తలపడే దమ్ములేక సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. మొన్న కశ్మీరీ పండిట్ అయిన మఖన్ లాల్ బింద్రాను కాల్చి చం... Read more
” తండ్రిని చంపారు కానీ .ఆయన మాలో జీవించే ఉంటాడు..మీ దమ్ముంటే నా ముందుకు రండి ..ముఖాముఖి చర్చలకు సిద్ధమై…రండి మీ సంగతి చూస్తా…”మొన్న కశ్మీర్లో ఉగ్రవాదులు పొట్టనపెట్టుక... Read more
ఈ సెప్టెంబర్ 14 నుండి 27 వరకు అమెరికాలో(UNGA) UN జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాలు జరిగాయి . ఆ సమావేశాలలో మధ్య ఆసియా దేశమైనా తజకిస్థాన్ అధ్యక్షుడుఎమోమాలి రహ్మోన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలో కి ... Read more
నీట్ పరీక్షను రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. సెప్టెంబర్ 12న జరిగిన నీట్ పరీక్ష పే... Read more
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో ‘రైతుల’ నిరసనతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడంతో తొమ్మిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటన దురదృష్టకరమని, దీనికి బాధ్యులైన వ... Read more
కాంగ్రెస్ పార్టీ తన తండ్రిని తీవ్రంగా అవమానించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ. జూలైలో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన... Read more
ప్రజారవాణాలో రోప్ వే సేవల్ని వినియోగించుకునే మొదటి నగరం ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కానుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వారణాసి రైల్వే స్టేషన్ నుంచి గొడౌలియాలోని చర్చి స్క్వే... Read more
మహాత్మాగాంధీ హంతకుడు గాడ్సే బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ నిర్మాత మహేశ్ మంజ్రేకర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు గాడ్సే కథ తన మనసుకు హత్తుకుందనీ... Read more
ఆదివారం లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసలో ఓ జర్నలిస్టు చనిపోయాడు. బీపీ న్యూస్ రిపోర్టర్ రామన్ కశ్యప్ చనిపోయినట్టు మీడియా హౌస్ ఎడిటర్ పంకజ్ ట్వీట్ చేశాడు. పోస్టుమార్టం సందర్భంగా రామన్ కుటుంబసభ్యు... Read more
బంగ్లాదేశ్ నావల్ షిప్ సముద్ర అవిజన్ 5 రోజుల పర్యటన కోసం విశాఖ చేరుకుంది. ఇండియన్ ఈస్టర్న్ నావెల్ కమాండ్ అధికారులు నెవీబ్యాండ్ తో ఘనస్వాగతం పలికారు. వంగబంధు షేక్ ముజుబుర్ రెహమాన్ శతాబ్ది ఉత్స... Read more
భవానీపూర్ నుంచి ఘనవిజయం సాధించారు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ. సమీప అభ్యర్థి ప్రియాంకపై 58 వేల ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలిచారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మమత పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వా... Read more
గతంలో భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ ను నిర్బంధంలోకి తీసుకుని…చిత్రహింసలు పెట్టి…`కాషాయ ఉగ్రవాదం’ నిజమేనని ఒప్పించేందుకు విఫలయత్నం చేసిన ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సి... Read more
రామ మందిరం మోడల్ దుబాయ్ ఎక్స్పోలో భారత పెవిలియన్లో ప్రదర్శించబడింది. Read more
అసోం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు హిమంత బిశ్వశర్మ. చట్ట విరుద్ధంగా వస్తున్న సెటిలర్లు 2050 నాటికి అసోంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బ్లూప్రింట్ చేశారని అన్నారు. పలు నియోజకవర్గాల్ల... Read more
‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఆపేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అనే డిమాండ్ తో విశ్వహిందూ పరిషత్ (వీహె... Read more
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ చేజిక్కించుకోనుంది.ఎయిరిండియా ప్రైవేటీకరణలో భాగంగా కీలక ప్రక్రియ పూర్తైంది. సంస్థను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ ను గెలుచుకుంది.... Read more
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ CIPET ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. రేపు జైపూర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే రాజస్థాన్లోని బన్స్వారా, సిరోహి, హనుమాన... Read more