స్వదేశీ రక్షా బంధన్.. ఇదే నేటి నినాదం.. – ఆకారపు కేశవ రాజు, – క్షేత్ర సంఘటన మంత్రి, – పరిషత్, దక్షిణ భారత దేశం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమా... Read more
కాంగ్రెస్ పార్టీ బండారం మరోసారి బయటపడింది. వ్యవస్థల మీద కాంగ్రెస్ బురద జల్లుతోందని ఆధారాలతో సహా రుజువు అయింది. ఎన్నికల ఓటింగ్ మెషిన్ల మీద కాంగ్రెస్ ఆరోపణలన్నీ తప్పుల తడక అని కేంద్ర ఎన్నికల స... Read more
హర్యానాలో కాంగ్రెస్ కూటమి ఓటమి పాలయ్యింది. దీనికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అంటూ ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లడం కష్టమే అని తెగేసి... Read more
వివిధ వర్గాలను ఎప్పటికప్పుడు ఆదుకొంటున్న నరేంద్ర మోదీ.. మరో నిర్ణయానికి తెర తీసింది. భారత దేశం యువత తో నిండి ఉన్న దేశం. అందుచేత ఈ యువత ను ఆదుకొనేందుకు.. మోదీ సర్కారు భారీ ప్రణాళిక రచించింది.... Read more
దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ని చెబుతారు. దీనిని స్థాపించిన దత్తాత్రేయ ఠేంగ్డే జీవితాంతం సామాన్య ప్రజల కోసమే పనిచేశారు. దత్తాత్రేయ బాపురావు ఠేంగ్డే 10 నవంబర్ 1920న మహ... Read more
భారతీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ప్రభుత్వాలు లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఉదయం 10.30 గంటల నుంచి ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచారు. హిందు, ముస్లిం, క్రైస్తవ, సిక్క... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ శ్రేణులకు మార్గదర్శనం చేసే అగ్రశ్రేణి సమావేశం ఈ నెలాఖరులో జరగబోతోంది. అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలకు తేదీ మరియు వేదిక ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీలలో పశ్చిమ ఉత్తర... Read more
సంఘ్ గీత్ లతో సామాజిక సమరసత సాధ్యం అవుతుంది అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్… సర్ సంఘ ఛాలక్ డాక్టర్ మోహన్జీ భాగవత అభిప్రాయపడ్డారు. ఈ గీత్ లను అభ్యసించడం అందరికీ మంచిది అని ఆయన సూచించారు.... Read more
Myind Media Radio News- October 08 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arc... Read more
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ముస్లిం మత గురువు జాకీర్ నాయక్ మరో కాంట్రావర్సి వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచే మాదిరిగా ఆయన ప్రకటనలు చేశారు. పెళ్లి కాని అమ్మాయిలు పబ్లిక్ ప్రాపర్టీ... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనలో జాతీయ రహదారులు అద్భుతంగా తయారవుతున్నాయి. పటిష్టమైన ఇంజనీరింగ్, నాణ్యమైన వసతులతో దేశం వ్యాప్తంగా జాతీయ రహదారులు ఆధునిక శోభనం... Read more
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. మూడోసారి గెలుపు సాధించడంతో కమలనాథులు పండగ చేసుకుంటున్నారు. అటు కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధిక సీట్లను సాధించింది. కా... Read more
Myind Media Radio News- October 04 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arc... Read more
మొదటినుంచి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో రెండు భారీ పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషి ఉన్నత యోజన పథకాలకు కేంద... Read more
ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మార్మోగిపోతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దూర దృష్టితో చేపడుతున్న కార్యక్రమాలు సత్ ఫలితాలు ఇస్తున్నాయి. ప్రపంచం లోనే అగ్రగామి ద... Read more
Myind Media Radio News- October 02 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-arc... Read more
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశమంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. అహింసా విధానంలో స్వాతంత్ర్యం తీసుకుని... Read more
70 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ వృత్తులు అందరికీ ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధిం... Read more
జమ్మూ కాశ్మీర్ అంశం మీద పాకిస్తాన్ చేస్తున్న విషపు ప్రచారం బండారాన్ని భారత్ బట్ట బయలు చేసింది. ఉద్దేశపూర్వకంగానే పాకిస్తాన్ బురద జల్లుతోంది. అని ఆధారాలతో సహా భారత్ బయటపెట్టింది. ఉగ్రవాదానికి... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. జమిలీ ఎన్నికల ను సాకారం చేసేందుకు మూడు బిల్లులను తీసుకొని వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘ఒక... Read more
బాలీవుడ్ సినిమా దిగ్గజం మిథున్ చక్రవర్తికి అద్భుతమైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ఉత్కృష్టమైన అవార్డుగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కి ఆయనను ఎంపిక చేశారు సినిమా రంగానికి చేసిన విశి... Read more
దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపిస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పిఎం కిసాన్ పథకం 18వ... Read more
శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ వేగంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు నిరంతర కృషితో అనేక అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) దేశీయంగ... Read more
మైసూర్ భూముల స్కాములో అడ్డంగా దొరికిపోయిన కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో పడ్డారు. మైసూర్ మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్లాట్ల కేటాయింపు జరిగింది. నిబంధనలకు విరుద... Read more