దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదు. అనేక సమస్యల్ని ఎదుర్కోవాలంటే రుణాలు తీసుకోక తప్పడం లేదు… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలివి. తీవ్రమైన వనరుల కొరత కారణంగా ప్రజాసంక్షే... Read more
ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లోని జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలకు బాటలు వేస్తూ అభివృద్ధిలో కొత్త విమాన... Read more
ఈ రోడ్లు కైత్రినాకైఫ్ చెంపల్లా తయారవ్వాలి – వివాదాస్పదమవుతోన్న కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు
ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు విచక్షణ కోల్పోతున్నారు. రాజస్థాన్ కు చెందిన ఓ మంత్రి దిగజారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తన నియోజకవర్గంలోని రోడ్ల గురించి ప్రస్తావిస్తూ కత్రినాకైఫ్ చెంప... Read more
శ్రీనగర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని మెహ్రాన్ యాసీన్ షల్లా, అరాఫత్ అహ్మద్ షేక్, మంజూర్ అహ్మద్ మీర్గా గుర్తించారు. మెహ్రాన్ యాసీన్ షల్లా లోయలోని పాక్ ఉ... Read more
పంజాబ్ లో వేగంగా మతమార్పిళ్లు – పాస్టర్ బజీందర్ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా సీఎం చన్నీ, సోనూసూద్
‘మేరా యేషు యేషు’ వీడియోతో ప్రసిద్ధుడైన మతబోధకుడు బజీందర్ సింగ్ పంజాబ్ లో తన నెట్ వర్క్ ను వేగంగా విస్తరించుకుంటున్నాడు. అతని ఆధ్వర్యంలోని ‘ప్రాఫిట్ బజీందర్ సింగ్ మినిస్ట్రీ... Read more
ముఖేష్ అంబానీని పక్కకు నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ. ET Now కథనం ప్రకారం….బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం,... Read more
అల్లా మాల్స్ ను ఇష్టపడడు, అక్కడికి వెళ్లేవాళ్లు సైతాను బిడ్డలు – ఇస్లాం బోధకుడి పైత్యం
అల్లా మాల్స్ ను ఇష్టపడడు కనుక ముస్లింలు మాల్స్ కు దూరంగా ఉండాలి…కేరళకు చెందిన ఓ ముస్లిం ప్రబోధకుడి ఆదేశమింది.మాల్స్ లో ఆడ, మగ కలిసి తిరుగుతారని…అలాంటివి అల్లా ఒప్పుకోడని అందువల్ల... Read more
కమ్యూనిస్ట్ నాయకుల ఉదార భావజాలం అమలులో గల చిత్త శుద్ధికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.. చదవండి.. అనుపమ కేరళ లో మాజీ లెఫ్ట్ విద్యార్థి నాయకురాలు. ఆమె ఎస్. చంద్రన్ అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె... Read more
జమ్ముకశ్మీర్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. 11,721 కోట్ల నిధుల్ని వెచ్చిస్తున్నారు. 259 కి.మీ పొడవు కలిగిన 25 నూతన జాతీయ రహదారి ప్... Read more
స్వీడన్ మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిగంటలకే రాజీనామా చేశారు మాగ్డలీనా ఆండర్సన్…. సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పాటైన ఆమె ప్రభుత్వం మైనార్టీలో పడింది…. మితవాద డెమొక్రాట్ల ప... Read more
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కొంత కాలంగా మమతాను ప్రశంసిస్తూ వస్తున్నారు స్వామి. మమతాతో భేటీ అనంతరం టీఎంసీలో చేరతారా అన్నమీడియా ప్రశ్నకు... Read more
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్ స్కీంను మరో నాలుగు నెలలు పొడిగించింది కేంద్రం. ఈమేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతేడాది కోవిడ్ మహమ్మారి... Read more
తమిళనాడు దివంగత సీఎం జయలలిత నివాసం వేదనిలయం ఆమె వారసులకే చెందుతుందని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బంగళాను జయ స్మారక కేంద్రంగా మారుస్తూ తమిళనాడు సర్కారు ఇచ్చిన ఆదేశాల్ని ధర్మాసనం రద... Read more
ప్రధాని మోదీ ప్రకటించినట్టుగా కొత్తసాగు చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. . నవంబరు 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లున... Read more
గత పోస్టుల్లో ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గత 5 సం.లలో చేపడుతున్న అభివృద్ధి పనులు.. అంటే 1. 15 మెడికల్ కాలేజీలు +హాస్పిటల్స్ నిర్మించడం 2. పూర్వాంచల్ ఎస్ప్రెస్ హై వే నిర్మించడ... Read more
ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్కు చిన్న చిన్న దేశాలనూ ఆహ్వానించిన అమెరికా చైనాను మాత్రం పిలవలేదు. తైవాన్ సహా 110 దేశాలను ఆహ్వానిస్తే అందులో చైనా, టర్కీ మాత్రం లేవు. ఇక మిడిలీస్ట్ నుంచి ఇరా... Read more
ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు ఇస్లామిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ISIS కాశ్మీర్ నుంచి “మేము నిన్ను ,మీ కుటుంబాన్ని చంపబోతున్నాం” అని మెయిల్ వచ్చిం... Read more
2008, సెప్టెంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు దాడి సందర్భంగా నాడు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ‘మెతక వైఖరి’ ప్రదర్శించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆనంద్పురి సాహిబ్... Read more
ఆంగ్లంలో indianexpress లో వచ్చిన చిదంబరం వ్రాసిన వ్యాసం లోని విషయాలను గమనిస్తే” ఒక ప్రక్క నేను ఒక హిందువుగా జన్మించాను, ఒక హిందువుగా పెరిగాను, నా జీవితమంతా నన్ను నేను హిందువుగానే ... Read more
అమరవీరుడు, తెలుగుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్రను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగిన కార్యక్రమంలో సతీష్ బాబు సతీమణి, తల్లి అవార్డును అందుకున్నారు. గత ఏడాది... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్త కేసులో PFI ఆఫీస్ బేరర్ అరెస్ట్ – ఎన్ఐఏ విచారణకు సురేంద్రన్ డిమాండ్
నవంబర్ 22న కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ హత్యకేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బేరర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో అతనికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. మిగిలిన... Read more
ఛత్తీస్ గఢ్ లో ఘర్ వాపసీ ఉధృతంగా సాగుతోంది. తాజాగా 4 వందల కుటుంబాలకు చెందిన 12 వందలమంది ఒకేసారి తిరిగి హిందూమతంలోకి వచ్చారు. బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ నేతృత్వంలో జరి... Read more
నిషేధిత సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ భారీ ఆఫర్ ప్రకటించింది. పదిహేడవ లోక్ సభ సెషన్ ప్రారంభదినం అయిన నవంబర్ 29న పార్లమెంట్ భవనంపై ఖలిస్థానీ జెండాను ఎగురవేసే రైతులకు లక్షా 25 వేల యూఎస్ డాలర్లు అంటే... Read more
భారత క్రికెట్ జట్టు ఆడగాళ్లకు కొత్త మెనూ అమలు చేయాలని నిర్ణయించింది బీసీసీఐ. ఇకనుంచి హలాల్ ధ్రువీకరణ ఉన్న మాంసాన్ని మాత్రమే ఆటగాళ్లు తినాలి (పంది మాంసం మరియు గొడ్డు మాంసం మినహాయింపు). స్పోర్... Read more