సొంతపార్టీ ఎంపీలకు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఎంపీ పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాలు కొడుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా మారకుంటే మార్పులు తప్పవని మంగళవారం జరిగిన పార్ట... Read more
తెల్లదొరలా అవ్వాలని తండ్రి అనుకుంటే, వారిని ఎదిరించి యోధుడయ్యాడు – యోగి అయ్యాడు.. – ఆజాదీ కా అమృతోత్సవ్ ప్రత్యేకం
ఉన్నత విద్యావంతుడైన తండ్రి ఆ బిడ్డ గురించి ఎన్నో కలలు గన్నాడు. భారతీయ సంస్కృతి ఏమాత్రం ఒంటబట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అసలు భారతీయుడిగా కాక…ఓ ఇంగ్లిష్ బిడ్డలా తనను తీర్చిదిద్దాలనుకున్నా... Read more
స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టాలకు నాడు వంగదేశంగా చెప్పే బెంగాల్ వేదికైంది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, అరవిందో, సుభాష్ చంద్రబోస్, ఖుదీరాంబోస్, సరోజినీ నాయుడు వంటి స్వాతంత్య్ర యోధ... Read more
నాగాలాండ్లో ఘటనపై కోర్టు ఎంక్వైరీకి ఇండియన్ ఆర్మీ ఆదేశించింది. భద్రతాబలగాలు పౌరులపైకి కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మేజర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఈ విచారణ... Read more
దేశంలోనే తొలి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శారదా మీనన్ కన్నుమూశారు. పలు ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె 98 ఏళ్లవయసులో కొద్దిసేపటిక్రితం చనిపోయారు. మంగళూరులో పుట్టిన డాక్టర్ శారద.. మద్రాస్... Read more
హర్యానాలో ఘోరం జరింగింది. రోహ్తక్లోని భాలి ఆనంద్పూర్ లో పెళ్లి బరాత్ లోనే యువతిని తుపాకీతో కాల్చాడు మహ్మద్ సాహిల్ అనే యువకుడు. ప్రస్తుతం ఆ యువతి చావుబతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంద... Read more
షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని త్యజించి హిందూ మతం స్వీకరించారు. ఘజియాబాద్లోని దాస్నా దేవి ఆలయంలో మహంత్ యతి నరసింహానంద గిరి సమక్షంలో హిందూ మతంలోకి మారాడు. తన పూర్వీకు... Read more
ఇండోనేషియాలోని అతిపెద్ద అగ్నిపర్వతం మౌంట్ సెమెరు నుంచి లావా విరజిమ్ముతోంది . ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించారు.90 మంది గాయపడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వేలాదిమందిని సురక్షిత ప్రా... Read more
ఈ రోజు దేశంలో హిందూ అనండి హిందుత్వం ఆనండి దానిని ఎవ్వరు విస్మరించే పరిస్థితి లేదు , కాబట్టి మేము కూడా హిందువులమే కానీ RSS చెప్పే హిందువులం కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ,వాళ్లే ఒక... Read more
భద్రతా బలగాలు ప్రత్యేక సందర్భాలలో కలిసి కూర్చొని భోజనం చేసే సంప్రదాయాన్ని పెద్ద బోజనం (‘బడా ఖానా’) అని అంటారు. జైసల్మేర్లోని బిఎస్ఎఫ్ క్యాంపులో సైనికులు, అధికారులతో కలిసి భోజనం... Read more
రైతులను ఉద్దరించడానికే తమ ప్రభుత్వాలు ఉన్నాయని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బాకాలు ఊదుతాయి.. రైతు భరోసా, రైతు బంధు పథకాలను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి.. దేశంలో ఎక్కడా లేని పథకాలు ఇక్కడే ఉన్న... Read more
మన మీడియా, విదీశీ మీడియా పని కట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఎలా టార్గెట్ చేస్తోందో ఈ స్లైడ్స్ ద్వారా చూడండి. ఇది ఇప్పుడు మొదలు అయింది కాదు. దశాబ్దాలుగా జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడి... Read more
వందేమాతరం పాడేందుకు నిరాకరించిన ఎంఐఎం ఎమ్మెల్యే- అది తన మత విశ్వాసాలకు వ్యతిరేకమని వాదన
వందేమాతరం పాడేందుకు నిరాకరించారు బిహార్ కు చెందిన ఓ ఎంఐఎం ఎమ్మెల్యే. గతంలో హిందుస్థాన్ పదంపై అభ్యంతరం వ్యక్తం చేయగా..తాజాగా ఇమామ్ వందేమాతరం పాడబోననడం వివాదాస్పదమైంది. ఇమామ్ ఎంఐఎం పార్టీ రాష్... Read more
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. దైవదూషణ చేశాడనే నెపంతో శ్రీలంకకు చెందిన వ్యక్తిని చంపి బహిరంగంగా సజీవదహనం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్... Read more
దేశ రాజధాని సమీపంలో ఘోరం జరిగింది. ఓ యువకుడిని అతని ప్రియురాలి కుటుంబం దారణంగా హత్య చేసింది. కారణం తను మతం మారడానికి నిరాకరించడమే . ఈ దారుణకాండలో హతుడు హిందూ యువకుడు కాగా…అతన్ని అత్యంత... Read more
ఓ మహిళను నగ్నంగా నిలబెట్టి వీడియో తీసి దాన్ని వైరల్ చేసిన సీపీఎం నేత చుమత్ర ఎలిమన్నిల్ సాజిని తిరువల్ల పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం కార్యదర్శి సీసీ సాజిమోన్ తోపాటు... Read more
మరోసారి పాకిస్తాన్ సిగ్గుపోయింది. ఆ దేశ దౌత్య కార్యాలయమే తీవ్రంగా అవమానించింది. సెర్బియా ఎంబసీ తన అధికారిక హ్యాండిల్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ ను నిలదీస్తూ ట్వీట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను తప్పుబడు... Read more
భారత అథ్లెట్ అంజూ బాబీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకం (లాంగ్జంప్, 2003) నెగ్గిన ఏకైక భారత అథ్లెట్ అయిన అంజూను ప్రపంచ అథ్లెటిక్స్ అసోసియేషన్ ‘వుమన్ ఆ... Read more
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లో వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ బిల్లు పాస్ చేసి చేతులు దులువుకుంది. బహుశా ఇటువంటి అరుదైన సంఘటన ప్రపంచ చరిత్రలో ఇదేనేమో కూడా. ఎందుకంటే మాకు ఫలనావి కావాలి అని దశ... Read more
తెలంగాణలో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికోసం సాంకేతిక సాధ్యాసాధ్యాలపై నివేదికను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రాష్ట్రప్రభుత్వానికి అందచేసింది. రాష్ట్ర ప్రభుత్వ తదుపరి చర్యల ఆధారంగా ఈ ప్రా... Read more
నటుడు, మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారని తమిళనాట ప్రచారం జరుగుతోంది. కాదు కాదు కొద్దిరోజులు విరామం ప్రకటిస్తారనీ మరికొందరు అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ... Read more
భారతదేశం 2024 నాటికి 9 అణు రియాక్టర్లతో పాటు మరో కొత్త అణు ప్రాజెక్టు కలిగి ఉండేలా తన మొదటి అణు కార్యక్రమాన్ని ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు ప్రత్యామ్నాయ లేదా క్లీన్ ఎ... Read more
విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి ఇవాళ. కేవలం 18 సంవత్సరాల వయస్సులో భారత స్వాతంత్య్ర పోరాటం కోసం ఈ ధీరుడు తన జీవితాన్ని అర్పించాడు.. ఖుదీరామ్ బోస్ డిసెంబరు 3, 1889లో పశ్చిమ బె... Read more
నాగాలాండ్ రాష్ట్ర అవతరణోత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నాగా తెగల సాంస్కృతిక హార్న్బిల్ ఫెస్టివల్ భారత ఈశాన్య ప్రాంతంలో జరిగే అతిపెద్ద పండుగలలో ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమా సమీపంలోని నాగ... Read more