ప్రపంచ ప్రసిద్ధ కంపెనీకి భారతీయ బాస్ – ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ చానల్ సీఈవోగా లీనా నాయర్
ప్రపంచంలోని ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీలకు ప్రస్తుతం భారతీయులే బాస్ లుగా ఉన్నారు. మేమేం తక్కువ తిన్నామంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సత్తా చాటుతోంది భారతనారి. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థకు సీఈవోగా... Read more
2022-23 సాధారణ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఆర్థికరంగ నిపుణులు, పలు స్టేక్ హోల్టర్ గ్రూపులతో ఆమె ఇవాళ డిల్లీలో సమావేశమయ్యారు. వ్యవ... Read more
కర్ణాటకలో పోలీస్ స్టేషన్ ఎదుటే నమాజుకు సిద్ధమైన పీఎఫ్ఐ ఆందోళనకారులు – పోలీసుల లాఠీచార్జి
ముగ్గురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలను కర్ణాటక ఉప్పినగండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ వారిని విడుదల చేయాలని డిమాండ్ చ... Read more
దేశంలో పలుచోట్ల వరుస ఉగ్రదాడులకు పథక రచన చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐకి చెందిన ఇద్దర్ని ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్దమొత్త... Read more
వాయుసేన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మరణంపట్ల ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ ఆత్మగౌరవం, ధైర్యసాహసాలు, అత్యంత వృత్తి నైపుణ్యాలతో దేశానికి సేవ చేశారని నివాళులర్పించారు. ఆయన చేసి... Read more
కోవిడ్ కొత్త వేరియంట్ రూపంగా ఓమిక్రాన్ గా తరుముకొస్తోంది. తాజాగా తెలంగాణలో మూడు కేసులు వెలుగుచూశాయి. మూడూ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. హైదరాబాద్ వచ్చిన 24 ఏళ్ల కెన్యా యువకుడితో పాటు సోమాలియా జ... Read more
2020 లో ఆ సైనికుడు దేశసేవలో అసువులు బాసారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు తోటి సైనికులు. తను లేని లోటును పూడ్చే ప్రయత్నం చేస్తూ… అతని సోదరి వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. ఉత్తరప్రదేశ్... Read more
ఈనెల 8న కూనూరులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు ఇవాళ కన్నుమూశారు. ఏడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన వరుణ్ ఓడిపోయారు. నాటి ప్రమాదంలో 14 మందికి గానూ పదమూడు మంది ఆరోజే... Read more
హిందూమతంలోకి మారిన షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ వసీం రజ్వీని చెప్పుతో కొట్టిన వారికి 11 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించారు మొరాదాబాద్ జిల్లా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (A... Read more
విదేశీ దండయాత్రికుల ఆక్రమణల వల్ల ఎన్నో పురాతన ఆలయాలు శిథిలమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా సెక్యులర్ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదు. వాటిని పునరుద్ధరించే... Read more
నిన్న కాశి విశ్వనాథ కారిడార్ అట్టహాసంగా ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా మొదలైంది. గంగా నుంచి గర్భగుడి వరకు నిర్మించిన కారిడార్ ను మోడీ ప్రారంభించారు. అయితే ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన భర... Read more
గుజరాత్ సూరత్ లో కొందరు నిర్వహించతలపెట్టిన పాకిస్తానీ ఫుడ్ ఫెస్టివల్ ను స్థానిక బజరంగదళ్ నాయకులు సహా స్థానికులు అడ్డుకున్నారు. ఫెస్టివల్ కు ప్రచారం కల్పిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించ... Read more
“The secret of karma yoga which is to perform actions without any fruitive desires is taught by Lord Krishna in the Bhagavad Gita.” – Swami Vivekananda How much more admirable th... Read more
జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా లో జరిగిన కార్యక్రమం: అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణం కోసం బాబర్ కట్టిన కట్టడాన్ని కూల్చివేసిన 1992వ సంవత్సరం గీతా జయంతి నాడు జరిగిన కరసేవ సందర్భాన్ని పురస్కరించుక... Read more
నరుడికి నారాయణుడు బోధించిన జీవనసారం భగవద్గీత.. మహాభారత యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన కర్తవ్య బోధ మాత్రమే కాదు, ఇది సకల ఉపనిషత్తుల సారం. ప్రపంచంలోనే తొలి వ్యక్తిత్వ, మరో విక... Read more
వారణాశిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించి దేశ ప్రజలకు అంకితం చేశారు భారత ప్రధాని మోదీ. రోజంతా ఆయన కాశీలోనే గడిపారు. ఉదయం వారణాశి చేరుకున్న ఆయనకు సీఎం యోగి,... Read more
మత ప్రాతిపదికపై భారత దేశ విభజన చారిత్రక తప్పిదమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 1971 భారత్-పాక్ యుద్ధం మనకు చెబుతున్నదదేనని తెలిపారు. 1971లో భారత్ విజయం, ఇండో-బంగ్ల... Read more
గంగ నుంచి విశ్వనాథాలయం వరకు నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులను మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ప్రత్యక్షంగా వేలాదిమంది పాలుపంచుకోగా…కోట్లాదిమంది వివిధ మాధ్యమాల ద... Read more
కాశీలో గంగా పూజ – పుణ్యస్నానం తరువాత మరోసారి విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు ప్రధాని. తరువాత గంగానదిలో నౌకా విహారం చేశారు. విహార నౌకలోనే ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. Read more
మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని మరోసారి భారత యువతి గెలుచుకుంది. హర్నాజ్ కౌర్ సింధు ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. ఇజ్రాయెల్ లోని ఐలాట్ లో జరిగిన తుది పోటీలో హర్నాజ్ విజేతగా నిలవ... Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభ వేడుక సందర్భంగా నగరంలోని పారిశుధ్య కార్మికులనూ మోదీ పలకరించారు. వారిపైకి పూలు చల్లి అభినందించారు. గతంలో కూడా వారణాశి పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగారు మోదీ. Read more
అప్పటికప్పుడు మూడుసార్లు దుస్తులు మార్చారు మోదీ. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా వారణాశి వెళ్లిన మోదీ ఒక్కో సందర్భంలో ఒక్కో డ్రెస్ లో కనిపించారు. గోధుమరంగు కుర్తాలో వారణాశి చ... Read more
మోదీ వారణాశి పర్యటనలో ఓ అనూహ్య ఘటన జరిగింది. భద్రతాధికారులే అవాక్కయ్యారు. ప్రధాని విశ్వనాథాలయం సమీపానికి చేరుకోగానే… ఓ సాధువు హఠాత్తుగా మోదీ వాహనంవైపు వచ్చారు. మోదీ పర్సనల్ సెక్యూరిటీ... Read more
కాశీవిశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన భారత ప్రధాని మోదీకి వారణాశిలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి పట్టణానికి చేరుకునే దారిపొడవునా ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలిక... Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వారణాశి చేరుకున్న మోదీ ముందు కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి హారతినిచ్చారు. Read more