అమిత్ షాను, మోదీని చంపండని రెచ్చగొట్టిన వ్యక్తిని అవార్డుతో సత్కరించిన సీఎం స్టాలిన్
తమిళనాడుకు చెందిన విద్యావేత్త నెల్లై కన్నన్ ను..కామరాజర్ కతిర్ అవార్డుతో సత్కరించారు. సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తు... Read more
ఉజ్జయిని మహంకాళేశ్వరుడి దర్శించుకోవడమే పాపమైనట్టు… ఇస్లామిస్టుల దాడికి గురైంది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్. తన ఆత్రంగి రే మూవీ విడుదలకు ముందురోజు ఆమె ఉజ్జయిని జ్యోతిర్లింగాన్ని దర్శించు... Read more
ప్రియాంక ర్యాలీలో మోదీ-మోదీ, యోగీ-యోగీ నినాదాలు – కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై నెటిజన్ల ఆగ్రహం
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ర్యాలీలో మోదీ-యోగీ అంటూ అమ్మాయిలు నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. డిసెంబర్ 26న ఝాన్సీలో కాంగ్రెస్ ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతుం... Read more
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన ఆరుగురు సభ్యుల రోహింగ్యా కుటుంబాన్ని త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిపుర పోలీసులు, త్రిపుర స్... Read more
ఏ దేశంమీదనో దాడికి కాదు…దేశభద్రత కోసమే బ్రహ్మోస్ తయారు చేసుకుంటున్నాం – రాజ్ నాథ్ సింగ్
భారత్ బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసుకుంటోంది ఏ దేశంపైనో దాడి చేయడానికి కాదని…దేశభద్రత కోసం, శత్రుసేనలను ఎదుర్కోవడం కోసమేనని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో బ్రహ్మోస్ క్షి... Read more
హిందూసమాజం నుంచి వెల్లువెత్తిన ఆందోనళల నేపథ్యంలో సరిగమ మ్యూజిక్ కంపెనీ వెనక్కి తగ్గింది. సన్నీలియోన్ మధుబన్ పాట సాహిత్యం మారుస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే రాధాకృష్ణుల ప్రణయగీతంపై సన్నీలియ... Read more
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో రాష్ట్రంలో మరో పార్టీ పురుడుపోసుకుంది. సంయుక్త కిసాన్ మోర్చాలో భాగమైన..మూడు వ్యవసాయ చట్టాలకు వ్... Read more
ఉత్తరప్రదేశ్ లో మళ్లీ అధికారం తమదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 300 కు పైగా స్థానాలు గెలుచుకుని అధికారం కాపాడుకుంటామని అన్నారు. కన్నౌజ్, జలన్ లలో అమిత్ షా ప్రచారం నిర్వహ... Read more
హిందువులు ఆయుధాలు సేకరించి పెట్టుకోవాలంటూ ఉత్తరాఖండ్ లో సాధువు నర్సింహానంద్ సహా ఇతర హిందూసంస్థల నాయకుల ప్రసంగాలు వైరల్ అవడంతో వారిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వాళ్ల ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉన్నా... Read more
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ కార్యకారి మండలి సమావేశాలు ఈసారి గుజరాత్లో జరుగుతున్నాయి. జూనాగఢ్ లో మూడురోజులపాటు జరుగుతున్న ఈ ముఖ్య బైఠక్ కోసం దేశంలోని అన్నిరాష్ట్రాల నుంచి వీహెచ్పీ ప్రముఖులు హా... Read more
బంగ్లాదేశ్ లో ఘోరప్రమాదం జరిగింది. ఓ భారీ నౌకలో అగ్ని ప్రమాదం జరగడంతో 37 మంది మరణించారు. 100 మంది గాయపడ్డారు. ఢాకాకు 200 కిలోమీటర్ల దూరంలో.. ఝలాకటి జిల్లాలోని ఓ నదిలో ఈ ప్రమాదం జరిగింది. సుమ... Read more
రామోజీ ఫిలింసిటీలో రాధే శ్యాం ప్రి-రిలీజ్ పంక్షన్ లో ఉద్రిక్తం నెలకొంది. కృష్ణంరాజు కటౌట్ పైకి అభిమానులంతా ఒక్కసారిగా ఎక్కడంతో కటౌట్ కూలింది. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి వి... Read more
కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని యోగి సర్కార్ నిర్ణయించింది. డిసెంబర్ 25 నుంచి... Read more
‘హర్ ఘర్ దస్తక్’ డ్రైవ్లో భాగంగా కోవిడ్-19 వాక్సినేషన్ వేగంగా సాగుతోంది. అందులో భాగంగా రాజస్థాన్ లో ఓ మహిళా వర్కర్ ఒంటె మీద మారుమూల గ్రామాలకు చేరుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు... Read more
దేశంలో లవ్ జిహాద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే యూపీలో మొదటి సారి లవ్ జిహాద్ నిందితుడికి శిక్షపడింది. అసలు పేరు దాచిపెట్టి ప్రేమపేరుతో యువతిని మోసం చేసిన జావేద్ అలియాస్ మున్నాకు 10 ఏ... Read more
సుశిక్షితులైన సీఆర్పీఎఫ్ కు చెందిన తొలి మహిళా కమెండో బృందం ఇక విధుల్లోకి చేరనుంది. మొత్తం 32 మందితో కూడిన దళం రంగంలోకి దూకుతోంది. జనవరి నుంచి వీరంతా విధుల్లో చేరుతారని సమాచారం. జెడ్ ప్లస్ భద... Read more
విపక్ష సభ్యుల నిరసనల మధ్యనే మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. సామూహిక, బలవంతపు మతమార్పిడులకు పాల్పడేవారికి ఇక నుంచి జైలు శిక్షలుంటాయి. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొంద... Read more
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ రోజు అదిలాబాద్ లో పంజాబ్ చౌక్, మార్కెట్ యార్డ్ ఆవరణ లో కిసాన్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ రైతు సోదరులకు, సోదరీమణులక... Read more
ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన ‘వేల్ షార్క్’ విశాఖ తంతడి బీచ్ లో తేలింది. స్థానిక మత్య్సకారుల వలకు చిక్కింది. దాని బరువు సుమారు 2 టన్నులు.. 50 అడుగుల పొడవుంది. మత్య్సకారులు చేపల... Read more
పంజాబ్ లుథియానాలోని జిల్లా కోర్టులో జరిగిన పేలుడులో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కోర్ట్ కాంప్లెక్స్ రెండో ఫ్లోర్ బాత్రూంలో మధ్యాహ్నం పన్నెండున్నరకు ఈ పేలుడు సంభ... Read more
తమ పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న ప్రియాంక వాద్రా గాంధీ ఆరోపణల్ని కేంద్రం కొట్టేసింది. వాళ్ల ఖాతాలు హ్యాకవలేదని స్పష్టం చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ... Read more
పోర్చుగీసు వాళ్లు ధ్వంసం చేసిన పురాతన ఆలయాల్ని పునర్నిర్మించాలి – గోవా సీఎం ప్రమోద్ సావంత్
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నుంచీ దేశంలోని పురాతన ఆలయాల గురించి చర్చ మొదలైంది. కాశీ కారిడార్ తరహాలో మధురలోనూ ఏదన్నా ఏర్పాటు చేసి కృష్ణ జన్మస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని అక్కడి... Read more
పంజాబ్ మాజీ మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధీ కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ చీఫ్ జేపీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాణా సోధి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు నమ... Read more
ప్రధానిని చూసి గర్విస్తున్నాం, పనికిమాలిన ‘పిల్’లువేసి టైం వేస్ట్ చేయకండి – కేరళ హైకోర్టు
వాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధాని మోదీ ఫొటోను తొలగించాలనే అభ్యర్థనను కేరళ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ పిటిషన్ పనికిమాలినది అని వ్యాఖ్యానించింది. అద... Read more