ఉగ్రవాద గ్రూపుల్లో చేరిన వారిలో 70శాతం మంది చచ్చారు లేదా అరెస్టయ్యారు – కశ్మీర్ ఐజీ విజయ్
కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పవచ్చు. గత రెండేళ్లుగా మిలిటెంట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలి... Read more
కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతాదళాలు మరో విజయం సాధించాయి. కుల్గాం, అనంతనాగ్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టుల గాలింపులో భాగంగా భద్రతా దళాలు ఆ రెం... Read more
అయోధ్య, వారణాశి తరహాలో పశ్చిమ యూపీలోని మధుర బృందావన్లో అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆమ్రోహాలో జరిగిన బహిరంగ... Read more
వచ్చేనెల గాంధీ నగర్లో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ కు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్టిన్ హాజరుకానున్నారు. రష్యా ఫార్ ఈస్ట్-ఆర్కిటిక్ అభివృద్ధి మంత్రి అలెక్సీ చెకుంకోవ్ , ఫార్ ఈస్ట్ గవర్నర్ల... Read more
స్మార్ట్ ఫోన్ ఇస్తామని చేతిలో బిస్కట్లు పెట్టారు, ప్రియాంకగాంధీ చీట్ చేశారు – యువతుల ఆగ్రహం
ఝాన్సీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహిళా మారథాన్ లో గందరగోళం నెలకొంది. మారథాన్ కు హాజరైన మహిళలు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకురాలు ప్రియాంకను దుమ్మెత్తి పోశారు. కారణం ముంద... Read more
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లినట్టు సమాచారం. ఆయన భారత్ లో లేనందున పంజాబ్ ర్యాలీని పార్టీ వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ర... Read more
యూరోప్ మరియు అమెరికాలో క్రిస్మస్ వేడుకల మూలంగా కోవిడ్ omicron మ్యూటేషన్ విపరీతంగా వ్యాప్తి చెందింది. నార్వె లో scatec కంపెనీ క్రిస్మస్ వేడుకకు వెళ్ళిన 50% మందికి కోవిడ్ రావటం జరిగింది. జర్మన... Read more
2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల పేర్లు చెప్పమని తనను బెదిరించారని ఓ సాక్షి న్యాయస్థానం ముందు వెల్లడించిన తర్వాత `కాషాయ ఉగ్రవాదం’ పేరుతో ఓ తప్పుడు కేసులో తమ నేతలను ఇర... Read more
ఢిల్లీలో జరుగుతున్న హ్యాండ్ లూమ్ ఎక్స్ పో సందడి చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎక్స్ పోలో కొన్ని చీరల్ని కొనుగోలు చేసినట్టు ఆమె సోషల్మీడియాలో షేర్ చేశారు. చీరలను పరిశీలిస్తున్... Read more
ఉగ్రవాదాన్ని ప్రేరేపించే బోధలు చేస్తున్న ఓ మసీదును ఫ్రాన్స్ మూసేసింది. జిహాద్ కు మద్దతుగా ఉగ్రవాద ప్రసంగాలుండడంతో ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బోవేలోని మసీదును ఆరునెలల పాటు తెరవకూడదని ఆదేశి... Read more
78 ఏళ్లక్రితం నేతాజీ ల్యాండ్ అయిన చోట సంకల్ప్ స్మారక్ – జాతికి అంకితం చేసిన జనరల్ అజయ్ సింగ్
78 ఏళ్లక్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోర్ట్ బ్లెయర్లో దిగిన జ్ఞాపకార్థం ‘సంకల్ప్ స్మారక్’ ని జాతికి అంకితం చేశారు. అండమాన్ నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ... Read more
మౌలిక సదుపాయాల కల్పనతో సరిహద్దులో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిఘా సామర్థ్యాన్నీ పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బోర్డర్ రో... Read more
ఆర్ఎస్ఎస్-బీజేపీ నేతల వివరాలను ఇస్లామిస్ట్ సంస్థ ఎస్డీపీఐ , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు లీక్ చేసినట్లు అంతర్గత విచారణలో తేలడంతో కరీమన్నూర్ పోలీస్ స్టేషన్ సివిల్ పోలీసాఫీసర్ అనస్... Read more
భారత దేశంలో బీద వారికి సేవ చేయడానికి అమ్మగారి స్వచ్చంద సంస్థ “మిషనరీస్ ఆఫ్ చారిటీస్” కి 2006-2020 మధ్య వచ్చిన విదేశీ విరాళాలు జస్ట్ వెయ్యి కోట్లు కు పైగానే… మరి దేశంలో ఇంకా... Read more
మన కమ్యూనిస్టు యూనియన్ల కుట్రలు కొత్తేం కాదు కానీ. పదే పదే ఈ దేశంలోని ఫ్యాక్టరీలు మూతపడడానికి వాళ్లు చేయాల్సింది చేస్తుంటారు. తాజాగా చెన్నైలోని ఫాస్కాం అంటే భారత్ లో ఐఫోన్స్ తయారు చేసే సంస్థ... Read more
మునావర్ ఫారూఖి షోను రద్దు చేయాలని తెలంగాణలోని హైందవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందువుల పురాణాలపై వెకిలి కామెంట్లు చేసే మునావర్ ను స్వయంగా ప్రభుత్వమే పిలిచి షో పెట్టించడం దుర్మార్గమని హింద... Read more
భరూచ్ మతమార్పిడి కేసులో ప్రధాన నిందితుల కోసం జిల్లా కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పొందారు పోలీసులు. అబ్దుల్ సమద్ మహ్మద్ అలియాస్ దావూద్ సులేమాన్ పటేల్ (బేకరీవాలా), షబ్బీర్ మహ్మద్ పటేల... Read more
క్రిస్మస్ వేడుకల్ని రద్దు చేశారంటూ తప్పుడు ప్రచారం – వామపక్ష తీవ్రవాది జో చోప్రా పైత్యం
క్రిస్మస్ వేడుకల్ని నిషేధించారంటూ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో పుకార్లు రేగాయి. ఓ వామపక్ష సామాజిక కార్యకర్త అబద్దాలతో ట్వీట్ చేసింది. అయితే వేడుకల్ని నిషేధించలేదని ఉత్తరాఖండ్ పోలీసులు వి... Read more
మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిని ఇరికించాలనుకున్నారు, ఆయన పేరు చెప్పాలని ఏటీఎస్ ఒత్తిడి చేసింది – ఎన్ఐఏ కోర్టులో ప్రత్యక్షసాక్షి
మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిఆదిత్యనాథ్ ను ఇరికించే ప్రయత్నం జరిగిందా? సాక్షాత్తూ ముంబై ఏటీఎస్ ఈ కుట్రకు పాల్పడిందా? నాటి పేలుళ్ల కేసులో ఆదిత్యనాథ్ పేరు చెప్పాలని మహారాష్ట్ర ఏటీఎస్ ఒత్తిడి చే... Read more
హిందూ మతంలోకి మారినందుకు వసీం రజ్వీ తలకు రివార్డు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శి రషీద్ ఖాన్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు భారత దేశాన్ని ఎప్పటికీ హిందూరాష్ట్... Read more
1857లో జరిగిన సాయుధ పోరాటం భారత్ లోమళ్ళీ తలఎత్తకూడదు అనేది కాంగ్రేస్ వారి లక్ష్యం, అందుకే వాళ్లే వాళ్లతో యుద్ధం చేసే సైన్యాన్ని నాయకులను యుద్ధ వ్యూహాలను నిర్ణయించారు, వాళ్లు నిర్ణయించిన... Read more
258 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి దేశవ్యాప్తంగా ఖరీదైన ఇళ్లు, స్థలాలు…పలు దేశాల్లో స్తిరాస్తులు…ఇవీ కాన్పూర్ పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఆస్తులు. ఐదురోజుల పాట... Read more
లుథియానా పేలుళ్ల పాత్రధారి అరెస్ట్ – భారత్ విజ్ఞప్తితో ముల్తానీని అదుపులోకి తీసుకున్న జర్మన్ పోలీసులు
లుథియానా కోర్టు పేలుళ్ల కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ SFJ కీలక సభ్యుడు జస్విందక్ సింగ్ ముల్తానీని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై సహా ప్రధాన నగరాలు లక్ష్... Read more
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అధినేత్రి సోనియా గాంధీ జెండాను ఎగురవేయబోతుంటే… దారం తెగింది. సోనియా పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్న దృశ్యాల్ని కింది వీ... Read more
ఓ దళిత కుటుంబంతో బలవంతంగా గొడ్డుమాంసం తినిపించిన ఘటన జార్ఖండ్ లో జరిగింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఆ కుటుంబం ఒప్పుకోకపోవడమే అందుకు కారణం. మతం మారనందుకు చివరకు ఆ కుటుంబాన్నే ఊరినుంచి... Read more