యూపీలో వైరల్ అవుతున్న పశ్చిమబెంగాల్ హింస వీడియోలు, కశ్మీర్లో కంటే దారుణంగా పశ్చిమబెంగాల్లో హిందువుల పరిస్థితి – సువేందు అధికారి
2021లో పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు విడుదలై తరువాత ఆ రాష్ట్రంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. నాటి హింసాకాండను బహుషా దేశం మర్చిపోయి ఉండదు. అయితే నాటి హింసకు సంబంధిం... Read more
రానా, తీస్తా, గోఖలే…సేవ పేరుతో కోట్లు నొక్కేశారు – రానా ఆస్తుల జప్తుతో బయటకొస్తున్న లెఫ్ట్ మేధావుల మోసాలు
మనీలాండరింగ్ చట్టం కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన 1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. పబ్లిక్ ఫండ్స్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తన... Read more
మనీలాండరింగ్ చట్టం(PMLA) కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన రూ.1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. వ్యక్తిగత ఖర్చులు, తండ్రి పేరు మీద ఫిక... Read more
ప్రధాని తెలంగాణను అవమానించారంటూ…పార్లమెంట్ బడ్దెట్ తొలివిడత సమావేశాల్ని బహిష్కరించింది టీఆర్ఎస్. రాష్ట్ర విభజనపై రెండు రోజుల క్రితం ప్రధాని మోదీచేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆపార్టీ ఎంపీ... Read more
కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.8 శాతంగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా రిపోరేటు, రివర్స్రి... Read more
కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు లాస్ట్ చాన్స్ ఇచ్చింది. రెండు వారాల్లోగా తన వాదనలు వినిపించాలని, లేదంటే కోర్టు ధిక్కార నేరం కింద కేసును ఎదుర్కోవాల్స... Read more
దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం మొదటిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7:00 గం... Read more
లఖింపూర్ ఘటన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ – బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం పోయిందంటున్న బాధితులు
యూపీ లఖింపూర్ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది అక్టోబర్ 3న ఆశిష్ వేగంగా కారు నడపి నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణానికి కారణమయ్యాడు.... Read more
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఘోరం జరిగింది. మైనర్ బాలికను రిడ్నాప్ చేసిన ఓ ముస్లిం యువకుడు ఆమెపై మూడునెలల పాటు అత్యాచారం చేశాడు. ఆ మూడు నెలల పాటు ఆమెను రకరకాల ప్రాంతాలకు తిప్పిన యువకుడు... Read more
మొన్నటివరకూ కలిసి ఉన్నాం – ఇప్పుడు హిజాబ్ అంటూ ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు – ఉడిపి కాలేజీ హిందూ విద్యార్థినులు
హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని హిందూ విద్యార్థినుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. హిజాబ్ అనేదే వివక్షాపూరితమైనదని…ముస్లింలు, ముస్లిమేతరులుగా తమను విభజిస్తోందని వారు ఆందోళన వ్యక్తం... Read more
పంజాబ్ లోని దళిత క్రైస్తవులపై పార్టీల గురి – సానుభూతి అస్త్రంతో ముందుకెళ్తున్న ఆ వర్గం నాయకులు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల గురించి ప్రత్యేక చర్చనడుస్తోంది. రాష్ట్రంలో క్రైస్తవ మతంలోని మారిన దళితులు గుర్తింపు సమస్యను ఎదుర్కొంటున్నారు. క్రైస్తవాన్ని స్వీకరించినప్పటికీ దళితులుగా వి... Read more
హజారీబాగ్ మూకదాడి కేసులో నిందితులపై కేసు నమోదు – రూపేష్ పాండే అనే సరస్వతీ భక్తుడిని హత్య చేసిన గుంపు
ఫిబ్రవరి 8న ఝూర్ఖండ్లోని హజారీబాగ్ లో హత్యకు గురైన రూపేష్ పాండే కేసులో 27 మంది ముస్లింలు, వంద మంది అజ్ఞాతవ్యక్తులపై కేసు నమోదైంది. హజారీబాగ్ నగర బిజెపి ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ బాధిత కుటుంబా... Read more
ప్రియాంక దుష్ప్రచారాన్ని అందిపుచ్చుకున్న పాక్ – భారత్ లో బాలికల విద్యాహక్కును కాలరాస్తున్నారన్న విదేశాంగ శాఖా మంత్రి
బురఖా వివాదంపై ప్రియాంక గాంధీ చేసిన తప్పుడు సమాచారాన్ని పాకిస్తాన్ అందుకుంది. భారత్ లో ముస్లిం బాలికల విద్యాహక్కును హరిస్తున్నారని…స్వయంగా అక్కడి విపక్ష పార్టీనే అంటోందని ఆదేశ విదేశాంగ... Read more
విద్యాసంస్థల్లో బుర్ఖాను, హిజాబును కేరళ ప్రభుత్వం నిషేధించినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయ్…
2019 లోనే కేరళ లోని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ 150 విద్యా సంస్థల్లో బుర్ఖా మాత్రమే కాదు తలమీద కప్పుకునే హిజబ్ ను కూడా నిషేదించింది..అప్పుడు ఈ లిబరల్స్ నోళ్ళు ఏమయ్యాయి??కేవలం మోదీ వ్యతిరేక... Read more
జమాతే మటుకు ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసే ఉద్దేశ్యంతో దీన్ని కర్నాటకలోని ఇతర ప్రాంతాల్లోకి కూడా విస్తరించింది..అక్కడ కూడా దీన్ని వివాదంగా మలచింది.. ఆ ఆరుగురు విద్యార్ధినులు కర్నాటక హైకోర్టుక... Read more
అసలు ఈ హిజాబ్ గొడవ వెనక పెద్ద కుట్ర ఉంది. ఆ వివరాల్లోకి వేళ్తే… ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1 న హిజబ్ దినంగా పాటించే సాఫ్ట్ జీహాదీ కుట్రకు నజమా ఖాన్ తెరతీశారు. తన ఇస్లామిక్ నెట్ వర్క్ ద్వారా... Read more
మిషనరీ ఆగడాలకు బలైన లావణ్య గురించి నోరెత్తలేదు, ఇప్పుడు మతరాజకీయం చేస్తూ గగ్గోలు పెడుతున్నారు..
దేశంలోని కుహనా, తుక్డే గుంపు.. మొన్నటికి మొన్న తమిళనాడులో క్రైస్తవ మిషనరీ ఆగడాలకు బాలిక లావణ్య బలైతే కనీసం స్పందించలేదు. ప్రియాంక రాహుల్ సహా వీళ్లెవరూ మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ బాధితురాలు... Read more
ముస్లిం మహిళల హక్కులకోసం పోరాడే నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా కూడా కర్నాటక హిజాబ్ అంశంపై స్పందించింది. సపోర్టుగా…. ఆమెకు నోబుల్ బహుమతి ఇచ్చే నార్వే బుర్ఖాను, హిజాబును నిషేధించాయి. అ... Read more
బికినీ వేసుకుని స్కూల్ కు వెళ్లవచ్చా? బికినీ వేసుకుని ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లగలరా?
కర్నాటకలో హిజాబ్ వివాదం ముదురుతోంది. అయితే ఇది కర్నాటకకు మాత్రమే పరిమితం కాబోదు. యావత్ భారత్ మీదా ప్రభావం చూపే అతిపెద్ద కుట్రపూరిత చర్య ఇది అని స్పష్టమవుతోంది. తాజాగా సోకాల్డ్ సెక్యులర్ పార్... Read more
56 మంది ప్రాణాలను బలిగొన్న 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసుపై గుజరాత్లోని ప్రత్యేక కోర్టు తన తీర్పును వెలువరించింది. 77 మంది నిందితుల్లో 28 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించగా, 49... Read more
కర్నాటక బురఖా అమ్మాయిలకు తాలిబన్ మద్దతిస్తోంది. హిజాబ్ పట్ల వారి వైఖరిని ప్రశంసించింది. జాతీయ సంస్కృతి, విలువల కంటే ఇస్లామిక్ విలువలు గొప్పవంటున్నారు తాలిబన్ అధికారులు. ఈమేరకు ఖతార్ కార్యాలయ... Read more
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యల్ని నిరసిస్తూ అధికార టీఆర్ఎస్ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. మోద... Read more
శ్రీరామ నగరంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయాల వ... Read more
హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ ను లార్జర్ బెంచ్ కు బదలాయించింది కర్నాటక హైకోర్టు. ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూ... Read more
షికాగో వెళ్లేముందు హైదరాబాద్ లో వివేకానందుడి చారిత్రక ప్రసంగం – ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా ప్రకటించాలని డిమాండ్లు
స్వామి వివేకానంద ఆధునిక యుగ ప్రవక్త. 1893లో ఆ మహనీయుడు హైదరాబాద్ను సందర్శించిన సంగతి పెద్దగా ప్రచారంలో లేకపోయినా, ఆ యాత్రాచరిత్ర చిరస్మరణీయమే. కారణం, సెప్టెంబర్ 11, 1893న జరిగిన షికాగో సర... Read more