భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా విదేశాంగ విధానం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి గల కారణాలు..
గత 15 రోజులలో మొత్తం 11 దేశాల అధిపతులు, విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీని సందర్శించారు. దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి అంతకంటే తీవ్రమైన అంశంని విస్మరించాయ... Read more
భారత విదేశాంగ విధానాలు భేష్ : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్ రోవ్ – ఢిల్లీలో జైశంకర్ తో చర్చలు
రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత్ పర్యటకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్ రోవ్ ….భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండ... Read more
పరీక్షల్ని పండగలా మార్చుకోండి – పరీక్షలకోసం, మార్కుల కోసం మాత్రమే చదవకండి – పరీక్షా పే చర్చాలో ప్రధాని
ఏప్రిల్లో వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని మోదీ. పరీక్షల్ని ఉత్సవాల్లా, పండగల్లా భావించాలంటూ..వాటిని సంబరంగా ఎలా మార్చుకోవచ్చునో చర్చిద్దామంటూ పరీ... Read more
రాష్ట్రపతితో మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం భేటీ – మైనార్టీలకు సంబంధించిన అంశాలపై చర్చ
జాతీయ మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయింది. చైర్ పర్సన్ సయ్యద్ షెహజాదితో పాటు కమిషన్ సభ్యులు కెర్సీ దెబూ, ధన్యకుమార్ జినప్ప, రించెన్ లామో రాష్ట్రప... Read more
మూడు రోజుల పర్యటనకోసం భారత్ వచ్చిన నేపాల్ ప్రధాని – కాశీ విశ్వనాథుడిని దర్శించుకోనున్న షేర్ బహదూర్ దంపతులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. దేవ్ బా తో పాటు ఆయన సతీమణి డాక్టర్ అర్జు దేవ్ బా సహా ఉన్న... Read more
భారత్-నేపాల్ రైలు సర్వీస్ రేపు ప్రారంభం – ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ఇరుదేశాల ప్రతినిధులు
భారత్ నుంచి నేపాల్ కు రైలు సర్వీస్ రేపటినుంచి ప్రారంభం కానుంది. బిహార్ జయనగర్ నుంచి నేపాల్ లోని కుర్తా మధ్య 34 కిలోమీటర్ల మేర నడిచే రైలు సర్వీస్ ను న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నుంచి వీడియో... Read more
మరొక అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపోరా ప్రాంతంలో జీలం నది నుంచి అపురూపమైన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కొందరు కూలీలు జీలం నదినుంచి ఇసుక తవ్వుతుండగా... Read more
నేరస్తులపట్ల కనికరం అక్కర్లేదు – 100 రోజుల్లో 10,000 పోలీసు నియమకాలు – అధికారులకు యోగీ ఆదేశం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాబోయే 100 రోజుల్లో 10,000 మంది పోలీసులను నియమించనుంది. ఈమేరకు రిక్రూట్ మెంట్ కు సన్నద్ధం కావాలని సీఎం యోగీ అధికారులను ఆదేశించారు. నేరాలను అదుపు చేసే ప్రయత్నాల్లో సాంక... Read more
కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారు కైలాస మానససరోవర యాత్రీకులకు శుభవార్త తెలిపారు. వచ్చే సంవత్సరం చివరి నాటికి మానస సరోవర యాత్ర కోసం నేరుగా ఉత్తరాఖండ్ లోని పితోరగడ్ ద్వారా నేరుగా కైలాస్ పర్వత యాత... Read more
ప్రధానిని చంపేస్తామంటూ ఓ ఆగంతుకుడు సాక్షాత్తూ ఎన్ఐఏకు పంపిన మెయిల్ కలకలం రేపుతోంది. మోదీ మాత్రమే కాక వేలాదిమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నామని మెయిల్లో పేర్కొన్నాడు. ఎన్ఐఎ ముంబై బ్రాంచ్ కు... Read more
ఎగువసభలో 100కు పెరిగిన బీజేపీ బలం – రాజ్యసభ ఎన్నికల్లో చెరో 5 స్థానాలు గెలుచుకున్న ఆప్, బీజేపీ
ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలతో రాజ్యసభలో బీజేపీ బలం 100కు చేరుకుంది. 1988 తర్వాత రాజ్యసభలో 100 సీట్ల మార్కును దాటిన తొలి పార్టీగా... Read more
ఏప్రిల్ 3న నవ్రే వేడుకలు – కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ప్రసంగించనున్న ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఏప్రిల్ 3న నవ్రే ఉత్సవాల సందర్భంగా కశ్మీర్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూలోని సంజీవనీ శారదా కేంద్రం ‘త్యాగ్, శౌర్య దివస్... Read more
రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ హైదరాబాద్ లో ఘనంగామొదలైంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉదయం 10 గంటలకు క్రాఫ్ట్, ఫుడ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించా... Read more
హలాల్ మాంసాన్ని ముస్లిమేతరులతో తినిపించడం పాపం – ముస్లిమేతరులు హలాల్ తినడం ధర్మభ్రష్టత్వం – కర్నాటక నేత రహీమ్ ఉచిల్
ముస్లిమేతరులు హలాల్ మాంసాన్ని తినడం అంటే ధర్మభ్రష్టులవడమేనని కర్నాటక బీజేపీ నాయకులు రహీమ్ ఉచిల్ అన్నారు. హలాల్ చేసిన విషయాన్ని దాచి పెట్టి ముస్లిమేతరులు దాన్ని తినేలా చేయడం ముస్లింలకూ మంచిది... Read more
తెరపైకి హలాల్ అంశం – హలాల్ మాంసం బహిష్కరించాలని జట్కా మాంసాన్నే తినాలని హిందూ సంఘాల డిమాండ్
హిజాబ్ వ్యవహారం తగ్గుముఖం పట్టిందో లేదు హలాల్ అంశం తెరమీదకు వచ్చింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కర్నాటకలోని హిందూ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి... Read more
రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించిన పరమపూజ్య డాక్టర్ జీ జన్మించి ఈ ఉగాదికి 133 సంవత్సరాలు పూర్తియ్యా 134సంవత్సరంలో అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా వారి జీవితం లోని కొన్ని విషయాలు మననం చే... Read more
విద్యారణ్య అజాత శత్రువు.. అందరు ప్రేమించే అభిమానించే వ్యక్తి.. సంస్మరణ సభలో వక్తలు.. సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ అజాత శత్రువని, అంతా ప్రేమించే, అభిమానించే వ్యక్తి అని పలువురు... Read more
దశాబ్దాల తర్వాత నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (AFSPA) కింద ఉన్నటువంటి ప్రాంతాలను తగ్గించాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిప... Read more
ఈ ఏడాది మార్చి 13 నాటికి భారతదేశంలో 10 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నేతల ప్రశ్నలకు సమాధానమ... Read more
ఉగ్రవాదులతో సంబంధాలున్న ఐదుగురు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ – ఇద్దరి అరెస్ట్
హిజ్బుల్ ముజాహిదీన్, జమాత్ ఇ ఇస్లామీ, ఇస్లామిక్ స్టేట్తో సహా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన ఐదుగురు ఉద్యోగులను జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలో... Read more
‘ది కాశ్మీర్ ఫైల్స్’ను ఎగతాళి చేస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు – సీఎం నివాసం ఎదుట పండిట్ల నిరసన
కశ్మీరీ పండిట్ల మారణహోమం, కశ్మీర్ లోయ నుంచి పండిట్ల తరిమివేతపై వచ్చిన కశ్మీర్ ఫైల్స్ ను అవహేళన చేస్తూ శాసనసభలో సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీ వ్యాఖ్యలను నిరసిస్తూ..... Read more
సాధించాలన్న కసి ఉండాలే కాని.. కొండలనైనా పిండి చేసే శక్తి మహిళలకుంటుంది. ముంబయి సింగం ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. దేశంలో చాలా మంది మహిళల నేపథ్యమే అంబికది. భర్త కానిస్టేబుల్. తమిళనాడులోన... Read more
ఇతర పార్టీల నుండి బిజెపిలోకి చేరికలుంటాయని స్పష్టం చేసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి ఎల్ సంతోష్ తాము నలుగురిమే ఉంటామంటే కుదరదని తెలంగాణలోకి బిజెపి నాయకులకు తేల్చి చెప్పారు.... Read more
హిందూ దేవీదేవుళ్లను అవమానించే యూజర్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయరు – ట్విట్టర్ పక్షపాత ధోరణిని నిలదీసిన ఢిల్లీ హైకోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై చర్య తీసుకున్నట్టు, హిందూ దేవతపై అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రచురించిన అకౌంట్పై స్వచ్ఛందంగా ఎందుకు చర్య తీసుకోలేదని మైక్రోబ్లాగింగ్ ప... Read more
ఆంధ్రప్రదేశ్ లోనూ పెరిగిన విద్యుత్ చార్జీలు – కరెంట్ చార్జీల టారీఫ్ ని విడుదల చేసిన రెగ్యులేటరీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోనూ కరెంట్ చార్జీలు పెంచారు. 30 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.1.45 ఉంటే 1.9 పైసలు, 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.2.09 పైసలు ఉండే రూ.3 లు, 76-125 యూనిట్ల... Read more