10 Principles of India-Africa Engagement! July 25, 2018 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఉగాండా పర్యటన సందర్భంగా ఉగాండా పార్లమెంట్ ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా 10 Principles of India... Read more
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. యుద్ధానికి కారణమైన రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలు విధించిన వేళ భారత్ ఆ దేశం నుంచి భారీ ఎత్తున... Read more
భారతీయ కుల లేదా వర్ణ వ్యవస్థ మీద గతంలో చాలా పుస్తకాలు వచ్చాయి. ఎక్కువగా ఈ పుస్తకాలు కులవ్యవస్థ లో లోటుపాట్లు గురించి, బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణి గురించి వలస వాద రచయితలు రాసిన లేదా వక్రీకరించబడ... Read more
హర్యానా సీఎం కట్టర్ చేపట్టిన ‘మిషన్ వచన్’ కింద 182 కశ్మీరీ పండిట్ కుటుంబాలు 30 ఏళ్ల తరువాత భూ యాజమాన్య పత్రాలు పొందాయి. 1991 నుంచి 1993 మధ్య రాష్ట్రంలోని ఝుజ్జర్ జిల్లాలోని బహదూర... Read more
ఓవైపు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలు తొలగిస్తూ మరోవైపు పోలీసులతో ఆకతాయిల పని పట్టిస్తోంది యూపీలోని యోగీ సర్కారు. అమ్మాయిని వేధిస్తున్న ఓ పోకిరీకి పోలీసులు గుణపాఠం చెప్పిన వీడియో సోషల్మీడియాలో చ... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
ఇస్లాంకు ద్రోహం చేసిన బీజేపీకి మద్దతిచ్చిన కాఫిర్లు మీరంటూ ఓ ముస్లిం కుటుంబంపై ఇరుగుపొరుగువారే దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. రుద్రాపూర్లో ముస్లింలు అధికంగా జీవించే ఉథంసింగ్ నగర్ కు... Read more
భారత్ లో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. 24 గంటల్లో 1150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 11,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది వైరస్ తో చనిపోయారు. ఇక దేశంలో ఈరోజు వరకు... Read more
పెద్ద మనసుతో మాకు ఆపన్నహస్తం అదిస్తున్నారు – భారత ప్రభుత్వానికి, మోదీకి కృతజ్ఞతలు – శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య
సంక్షేభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించిన సంగతి తెలిసిందే. బియ్యం, పెట్రోల్, డీజిల్, బియ్యం, మందులు వంటివాటిని పెద్దమొత్తంలో ఇప్పటికే పంపించింది. అయితే సక... Read more
2020లో జఫ్రాబాద్లో జరిగిన ఢిల్లీ అల్లర్ల ఘటనకు సంబంధించి ఓ ఫొటో అందరికీ గుర్తుండే ఉంటుంది. పోలీసుల మీదకు పిస్టల్ ఎక్కుపెట్టిన కాల్పులు జరిగిన షారుక్ ఖాన్ అలియాస్ పఠాన్ ను ఎవరూ మర్చిపోయి ఉండ... Read more
ఇమ్రాన్ కు సుప్రీంకోర్టులో భంగపాటు – ఈనెల 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశం
ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి తప్పించుకోవడం కోసమై డిప్యూటీ స్పీకర్ తో తిరస్కరింప చేసి, వెంటనే అధ్యక్షుడితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో తాజా ఎన్నికలకు సి... Read more
గవర్నర్ ఆరోపణలు అవాస్తవం – 10 నిమిషాల ముందు సమాచారం ఇస్తే ఎలా ఏర్పాట్లు చేస్తాం – మంత్రి ఇంద్రకరణ్
తెలంగాణ గవర్నమెంట్, గవర్నర్ మధ్య వార్ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రభుత్వం రాజ్ భవన్ కు కనీస మర్యాద ఇవ్వడం లేదని… రాజ్యాంగపదవిలో ఉన్న తన విషయంలో కనీస ప్రొటోకాల్ పాటించడం లేద... Read more
భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మంచులింగ దర్శనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి ఆగస్టు వరకు యాత్ర... Read more
అన్ని ధరలూ పెరిగిపోతున్నాయి ! నిజమే ! అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు అంటే గ్లోబలైజేషన్ కి ముందు మనకి ఇన్ని రకాల వస్తువులు అందుబాటులో లేవు. GATT [General Agriment on Trade... Read more
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న యువకుల అరెస్ట్ – అర్థనగ్నంగా స్టేషన్లో ఉన్న ఫొటోలు వైరల్
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ కొందరు యూట్యూబర్లను అరెస్ట్ చేసి గంటలపాటు అర్థనగ్నంగా స్టేషన్లో నిలబెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతు... Read more
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని…శ్రీలంకలా తయారవుతోందని పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. అటు పాక్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీ రద్దుపై తీర్పును ఆ... Read more
మనీలాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను విచారించిన ఈడీ-జమ్ము – కశ్మీర్ బ్యాంక్ స్కాంలో ఒమర్ పైనా ఆరోపణలు
మనీల్యాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు ఒమర్. జమ్మూ కశ్మీర్ బ... Read more
గడిచిన రెండు సంవత్సరాల కాలఖండం లో ప్రపంచం లో చోటు చేసుకున్న మూడు పరిణామాలు భారత్ ను ఆలోచనలో పడేసింది అందులో 1) చైనా హిమాలయాల పై ఆక్రమణకు ప్రయత్నించటం 2) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్... Read more
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును ఆమోదించిన పార్లమెంట్ – ఖైదీల గుర్తింపు చట్టం – 1920 కు ప్రత్యామ్నాయంగా కొత్తచట్టం
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 ను పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టారు. అదే రోజు లోక్ సభలో… రెండు రోజుల తర్వాత రాజ్యసభలో బిల్లు ఆ... Read more
ది కశ్మీర్ ఫైల్స్ టీంకు ఓహియో స్టేట్ సెనేట్ సత్కారం – మోదీకి ధన్యవాదాలు తెలిపిన వివేక్ అగ్నిహోత్రి
కశ్మరీ హిందువుల ఊచకోత, తరిమివేతను ది కశ్మీర్ ఫైల్ పేరుతో తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి టీంకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సంయుక్త రాష్ట్రం ఓహియో సెనేటర్ నీరజ్ అంటానీ ఆ బృందాన్ని సత్కరిం... Read more
10వేల కోట్లతో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ – గుజరాత్ లో పర్యటిస్తున్న వాల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం
రాష్ట్రంలో విద్యారంగ పురోభివృద్ధిని సమీక్షించేందుకు వరల్డ్ బ్యాంకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గుజరాత్ లో పర్యటిస్తోంది. వరల్డ్ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జైమ్ సవేద్రా నేతృత్వంలోన... Read more
కోర్టు ఆదేశాలను ధిక్కరించి లౌడ్స్పీకర్ల వినియోగం – 310 కు పైగా మసీదులు, సంస్థలకు నోటీసులిచ్చిన బెంగళూరు పోలీసులు
కర్ణాటకలో బెంగళూరు పోలీసులు సుమారు 310 కు పైగా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య నిషేధిత సమయాల్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. లౌడ్స్పీకర్లను ఉపయోగించినంద... Read more
నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 2వ తేదీ ముందుగా పొలీస్ అనుమతి తీసుకుని కొందరు హిందువులు రాజస్థాన్ కరౌలి నగరంలో బైక్ రాలీ నిర్వహించారు. ఆ రాలీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న మెయిన్ బజార్ వద్దకు వచ... Read more
ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ యుద్ధం వలన తిరిగి భారత దేశానికి వచ్చిన 18,000 వేల మంది విద్యార్ధులు దాక ఉన్నారు! వీళ్ళలో కొత్తగా చేరిన వాళ్ళతో తో పాటు రెండవ సంవత్సరం విద్యార్ధులు,మూడవ... Read more