ప్రభుత్వ అతిథిగృహాల్లోనే బస చేయాలి, హోటళ్లలో వద్దు – పీఏలుగా బంధువులను పెట్టుకోవద్దు – మంత్రులు, అధికారులకు యోగీ ఆదేశం
అక్రమార్కులు, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతూ అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్న యూపీ సీఎం యోగీ తాజాగా పార్టీ నేతలు, అధికార యంత్రాగానికి పలు విషయాల్లో గట్టి హెచ్చరికలు చేశారు. అధి... Read more
కొత్త పెళ్లికొడుక్కి వెసెక్టమీ చేయించినట్టుంది నా పరిస్థితి – సొంత పార్టీపైనే హార్దిక్ పటేల్ అసహనం : ఎన్నికల ముంగిట గుజరాత్ కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి
గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా పార్టీలో లుకలుకలు హైకమాండ్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ పార్టీ స... Read more
ఇస్లాం లోను అంటరానితనం ఉంది, వేరే వారి ఆధిపత్యాన్ని ముస్లింలు, ఇస్లాం సహించదు – బీఆర్ అంబేద్కర్
నేడు ఏప్రిల్ 14వ తేదీ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి.. వారిని గుర్తు చేసుకుంటూ ఈ వివరాలు తెలుసుకుందాం. ఈ తరం వారికి తెలిసింది ఏంటంటే అంబేద్కర్ హిందూ ధర్మాన్ని నిరసించారు, అందుకే బౌద్... Read more
ప్రధానమంత్రుల మ్యూజియంను ప్రారంభించిన మోదీ – మొదటి టికెట్ కొనుగోలు చేసిన భారత ప్రధాని
ఢిల్లీలో భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్రమోది ప్రారంభించారు. మొదటి టికెట్ ఆయనే కొనుగోలు చేసి మ్యూజియాన్ని చూశారు. ఈ మ్యూజియంలో గత ప్రధానమంత్రుల వివరాలతో పాటు…దేశాన్ని ఎల... Read more
మిల్లర్లతో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనడం లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ బిజెపి చేపట్టిన వరి దీక్షలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వ... Read more
అది అత్యాచారమో లేక ఆమె గర్భవతో ఎవరికి తెలుసు – 14 ఏళ్ళ బాలిక అత్యాచారం, హత్యపై వివాదాస్పదం అవుతున్న మమత వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్లో కలకలం రేపిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం మమతా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తూ… యువతిపై రేప్ జరిగిందో లేక గర్భవతిగా ఉ... Read more
యూపీ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్, 36 కు 33 కాషాయ పార్టీవే – ఖాతా తెరవని ఎస్పీ – వారణాశిలో మాత్రం అధికార పార్టీకి షాక్
ఉత్తర ప్రదేశ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది అధికార బీజేపీ. 36 సీట్లలో ఏకంగా 33 యోగీ టీం వశమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నట్టు బీజేపీతో తలపడిన సమాజ్వాదీ పార్టీ మండల... Read more
బిహార్ సీఎం నితీష్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నలందాలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వేదికపైకి బాంబు విసిరాడు. అయితే నితీష్ కేం కాలేదు. వెంటనే పోలీసులు అతన్ని పట్... Read more
జార్ఖండ్ రోప్ వే ప్రమాదంలో నలుగురు మృతి-ముగిసిన రెస్క్యూ ఆపరేషన్-40మందిని కాపాడిన వైమానిక దళ సిబ్బంది
జార్ఖండ్ దేవ గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. దాదాపు 45 గంటలు శ్రమించి నలభై మందిని కాపాడింది రెస్క్యూ టీం. అయితే ప్రమాదంలో మృతుల స... Read more
బుల్డోజర్ మంత్రాన్ని రాహుల్ గాంధీ సైతం అందిపుచ్చుకున్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, ప్రతీకారం ఉన్నాయని…ప్రజల సమస్యల్ని పరిష్కరించండి తప్ప విద్వేషాలు రేకెత్తించవద్దని బీజేపీక... Read more
శ్రీరామనవమి అల్లర్లపై దిగ్విజయ్ తప్పుడుప్రచారం – ముస్లింలను బాధితులుగా చూపే ప్రయత్నం – శివరాజ్ సింగ్ వార్నింగ్ తో ట్వీట్ తొలగింపు
శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లో ఊరేగింపుపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. యావత్ దేశం ఆ ఘటనను ఖండిస్తుంటే…ముస్లింలను బాధితులుగా చూపేప్రయత్నం చేశారు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్... Read more
పాకిస్తాన్ కొత్త ప్రధానికి మోదీ అభినందనలు – పాకిస్తాన్ నుంచి శాంతిని ఆశిస్తున్నామని మోదీ ట్వీట్
పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ఇస్లామాబాద్లో షరీఫ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకు “భారతదేశం టెర్రర్ లేని ప్రాంతంలో... Read more
రష్యాపై విధించిన ఆంక్షల్నిఎవరూ ఉల్లంఘించవద్దు – భారత్ ఇంధన దిగుమతి అంశం ఆంక్షల్ని ఉల్లంఘించదు – అమెరికా
భారత్ రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అంశం – రష్యాపై విధించిన ఆంక్షల్ని ఉల్లంఘించదని అమెరికా స్పష్టం చేసింది. అలాగే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించవ... Read more
బాలికపై టీఎంసీ నేత కుమారుడి అత్యాచారం, హత్య పై భగ్గుమంటున్న బెంగాల్ – బీజేపీ పిలుపు మేరకు రాష్ట్రబంద్
బాలికపై టీఎంసీ నేత కుమారుడి అత్యాచారం, హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ రాష్ట్రశాఖ. ఉదయం ఆరు గంటలనుంచి మొదలైన బంద్ సాయంత్ర... Read more
50 బిలియన్ డాలర్ల గరిష్టస్థాయికి భారత వ్యవసాయ ఎగుమతులు – రికార్డు స్థాయి అని కేంద్రం ప్రకటన
2021-22 సంవత్సరానికి భారత దేశంనుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల మేర సాగాయి. దేశ వ్యవసాయ దిగుమతుల్లో అత్యధిక రికార్డు స్థాయి ఇది అని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. డైరెక్ట... Read more
యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి “హెలీనా”ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెలికాప్టర్ నుంచి ఎత్తైన ప్రాంతాలలో ప్రయోగించారు. ఇది ప్రప... Read more
నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1 విడుదల – మొదటి మూడు స్థానాల్లో గుజరాత్, కేరళ, పంజాబ్
నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ (SECI)లో గుజరాత్, కేరళ తోపాటు పంజాబ్ మొదటి మూడు రాష్ట్రాలుగా నిలిచాయి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర... Read more
శ్రీరామనవమి రోజున ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లోని ఒక హాస్టల్ సమీపంలో కొందరు విద్యార్థులు ఉత్సవం జరుపుకొంటుండగా ఘర్షణ చెలరేగింది. ఆ హాస్టల్ లో మాంసాహారం తయారు చేయవద్దన... Read more
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ, పంజాబ్ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ – నిమిషాల్లో పునరుద్ధరించిన అధికారులు, నిపుణులు
భారత్ కు చెందిన పలు ట్విట్టర్ ఖాతాలను ఆధీనంలోకితీసుకున్నారు హ్యాకర్లు. అయితే నిపుణులు, అధికారులు అవి హ్యాక్ అయిన కొన్ని నిమిషాల్లోనే పునరుద్ధరించారు. హ్యాక్ అయిన అకౌంట్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభ... Read more
10 Principles of India-Africa Engagement! July 25, 2018 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఉగాండా పర్యటన సందర్భంగా ఉగాండా పార్లమెంట్ ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా 10 Principles of India... Read more
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. యుద్ధానికి కారణమైన రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలు విధించిన వేళ భారత్ ఆ దేశం నుంచి భారీ ఎత్తున... Read more
భారతీయ కుల లేదా వర్ణ వ్యవస్థ మీద గతంలో చాలా పుస్తకాలు వచ్చాయి. ఎక్కువగా ఈ పుస్తకాలు కులవ్యవస్థ లో లోటుపాట్లు గురించి, బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణి గురించి వలస వాద రచయితలు రాసిన లేదా వక్రీకరించబడ... Read more
హర్యానా సీఎం కట్టర్ చేపట్టిన ‘మిషన్ వచన్’ కింద 182 కశ్మీరీ పండిట్ కుటుంబాలు 30 ఏళ్ల తరువాత భూ యాజమాన్య పత్రాలు పొందాయి. 1991 నుంచి 1993 మధ్య రాష్ట్రంలోని ఝుజ్జర్ జిల్లాలోని బహదూర... Read more
ఓవైపు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలు తొలగిస్తూ మరోవైపు పోలీసులతో ఆకతాయిల పని పట్టిస్తోంది యూపీలోని యోగీ సర్కారు. అమ్మాయిని వేధిస్తున్న ఓ పోకిరీకి పోలీసులు గుణపాఠం చెప్పిన వీడియో సోషల్మీడియాలో చ... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more