Myind Media Radio News- June 25 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
Myind Media Radio News- June 24 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
తమిళనాడులో మురుగన్ భక్తుల మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ అయింది తమిళనాడు నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో హైందవ సోదర సోదరీమణులు తరలివచ్చారు. లక్షల సంఖ్యలో వచ్చినటువంటి ముర... Read more
ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా యోగాసనాలు వేయటంతో విశాఖ పట్నంలో నిర్వహించిన యోాగాంధ్ర కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అయింది. 2014 లో అధికారాన్ని చేపట్టాక ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. జూన్ నె... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డోసు బాగానే పనిచేసింది. మోడీకి బాగా మండింది అన్న సందేశం అగ్ర రాజ్యం అమెరికాకు చేరింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. భారత్ పాకిస్త... Read more
Myind Media Radio News- June 18 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
Myind Media Radio News- June 17 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
పాకిస్తాన్ ఫ్రెండ్ అయిన తుర్కియాకు బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిక్స్ అయ్యారు. ఇందు కోసం తుర్కియా సరిహద్దుల్లో మంట పెట్టేందుకు రంగంలోకి దిగారు. శత్రువులకి శత్రువు .. మనకు మిత్... Read more
క్రైస్తవ మిషనరీల అరాచకాల కు సంబంధించి కళ్లు చెదిరే విషయం బయటపడింది. తెలుగు నేల మీద విచ్చలవిడిగా మతమార్పిడి చేస్తున్న పాస్టర్ల మాఫియా … ఇప్పుడు విదేశాలకు వ్యాపించింది. అక్కడ కూడా ఇదే దం... Read more
Myind Media Radio News- June 14 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
……………. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో ఒక్కరు తప్ప విమానంలోని ప్రయాణికులు అందరూ మరణించినట్లు తెలుస్తోంది మరోవైపు విమానం కుప... Read more
Myind Media Radio News- June 10 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
భారత దేశం గర్వించదగిన ఇంజనీరింగ్ అద్భుతం చీనాబ్ బ్రిడ్జి. ఇందులో కీలక పాత్ర పోషించిన ముఖ్య ఇంజనీర్ గాలి మాధవీలత తెలుగు అమ్మాయి కావటం విశేషం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ వంతెన కు ప్రార... Read more
తెలంగాణ కు మొదట నుంచి నరేంద్రమోదీ ప్రభుత్వం చాలా అండగా నిలుస్తోంది. పారిశ్రామికంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్న ప్రాంతం కావటంతో హైదరాబాద్ కు అనేక అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా రఫేల్ యుద్ధ విమానా... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా చాలామంది అనుకుంటారు. కానీ ఇది అవగాహన లోపం మాత్రమే. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే సంఘ్ వ్యవస్థ లో,, కులం, వర్గం, వర్ణం అనే భేదాలు... Read more
ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నాగపూర్ లో పండుగ శోభ నెలకొంది. ఈ నెల అయిదున అంటే గురువారం నాడు సమారోప్ నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వేసవి కాలంలో వివిధ స్థాయిల్లో ఈ శిక్షణ నిర్వహిస్తారు. ఒక్క... Read more
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కు కర్నాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. జాతీయ వాదాన్ని, భారతీయత ను ఎగతాళి చేయటం కమల్ కు బాగా అలవాటు. ఇటువంటి అలవాట్లు తగ్గించుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమ... Read more
పాకిస్థాన్ ఇప్పటికీ భారత్ మీద కుట్రలు చేస్తోంది అనేందుకు మరో ఆధారం బయట పడింది. భారత దేశానికి వ్యతిరేకంగా అక్కడ ఉగ్రవాద సంస్థలు బహిరంగంగా ర్యాలీలు,ప్రదర్శనలు చేస్తున్నాయి. వీటిలో మంత్రులు, సై... Read more
లా స్టూడెంట్ శర్మిష్ఠ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. నిండా పాతికేళ్లు లేని ఒక స్టూడెంట్ ను మమతా బెనర్జీ అన్యాయంగా అరెస్టు చేయటాన్ని దేశమంతటా తప్పు పడుతున్నారు. ఇక్కడ మమతా బెనర్... Read more
భారత దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాలు అంటే కాశీ, రామేశ్వరం, సోమనాథ్ వంటివి గుర్తు వస్తాయి. ఆధునిక కాలంలో ఈ దేవాలయాలను పునర్ నిర్మించి భక్తులకు అందుబాటులో తెచ్చిన మహారాణి అహిల్యా బాయి. విదేశీ ప... Read more
భారతీయులను ఎంతో కలవరపరిచిన పహాల్గాం దాడికి పాకిస్తాన్ నుంచే కుట్ర జరిగిందని మరోసారి బయటపడింది. ఈ దాడికి సంబంధించిన సూత్రధారులు, పాత్రధారులు పాకిస్థాన్ లో హాయిగా తిరుగుతున్నారు. ఇటీవల వాళ్ల క... Read more
మావోయిస్టు పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి కేశవరావు ఎన్ కౌంటర్ తర్వాత చాలా ప్రశ్నలు బయట పడుతున్నాయి. 50, 60 మంది దళ సభ్యుల మధ్య ఉండాల్సిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా దొరికిపోయాడు అనేది ప్ర... Read more
అమెరికా ప్రభుత్వ పాలనలో కలకలం రేగుతోంది. కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ కు సన్నిహితుడుగా పేరు తెచ్చుకొన్న ఎలాన్ మస్క్.. పాలక వర్గం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయ... Read more
వీర్ సావర్కార్.. ఈ పేరు వింటేనే భారతీయుల గుండెలు పొంగుతాయి. భారత్ ను అద్భుత దేశం గా తీర్చిదిద్దాలని, పరాయి పాలన ను పారద్రోలాలని జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు వీర్ సావర్కార్. అదే సమయంలో వీర... Read more