ప్రధాని హత్యకు కుట్రపన్నిన ఇద్దరిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని వాళ్లు కుట్ర పన్నుతూ ఆ కార్యకలాపాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్... Read more
హిందువులను అన్నివిధాలా లొంగదీసుకోవడమే లక్ష్యం – బిహార్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో విస్తుగొలిపే నిజాలు
పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. బిహార్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో అనేక విషయాలు బయటపడ్డాయి. అందులో భాగంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దర్ని... Read more
అత్యధిక క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల్లో ఐదోస్థానంలో కేసీఆర్ – ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక
అత్యధిక క్రిమినల్ కేసులున్న మొదటి ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వాట... Read more
పేదల పేరుతో 13 కోట్లు వసూలు – జాతివ్యతిరేక పనులకు వినియోగం – మేథాపాట్కర్ పై 420 కేసు
“గవర్నమెంట్ ఉస్కీ హై, పర్ సిస్టమ్ తో హమారా హై’ (ప్రభుత్వం వారిదే కానీ సిష్టం మనదే) కి మరో ఉదాహరణ. ప్రముఖ సంఘ సేవికురాలు మరియు పర్యావరణ ప్రేమికురాలు వగైరా..వగైరా అయిన మేధా పాట్కర్... Read more
మహ్మద్ జుబైర్ పై నమోదైన కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసిన యూపీ సర్కారు – జుబైర్ పై అరడజనుకు పైగా కేసులు
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ కు సుబంధించిన కేసుల దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ ప్రీతీందర్ సింగ్ నేతృత్వంలో డీజీఐ అమిత్ కుమార్ వర్మతో సిట్ వ... Read more
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ [ED] వివో ఇండియా కి చెందిన 117 బ్యాంక్ అకౌంట్ల లో ఉన్న465 కోట్ల రూపాయాలని స్థమ్బింప చేసింది. దేశవ్యాప్తంగా 48 నగరాలలో ED వివో ఇండియా కి చెందిన పలు సంస్థల మీద దాడి... Read more
కాళీ పోస్టర్ కేసులో లీనా మణిమేఖలైకి ఢిల్లీ కోర్టు సమన్లు – ఆగస్టు 6న హాజరుకావాలని ఆదేశం
కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు పోస్టర్ రూపొందించిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలైకి ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ పోస్టర్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.... Read more
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ,’ఫ్యాక్ట్ చెకర్’ మహ్మద్ జుబేర్ సెషన్న ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సీతాపూర్ జైలు నుంచి ఆయన్ని వీడియోలింక్ ద్వారా కోర్టులో హాజర... Read more
పిల్లల చదువులకోసమంటూ కోట్లు సేకరణ – దేశ వ్యతిరేకపనులకు వినియోగం-ఉద్యమకారిణి మేథాపాట్కర్ పై కేసు
నిధుల దుర్వినియోగంపై నర్మదా బచావ్ ఆందోళన్ నాయకురాలు మేథాపాట్కర్ సహా మరో 11 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలోని గిరిజన విద్యార్థుల విద్యకోసం అంటూ సేకరించిన ని... Read more
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య – ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, ప్రపంచ దేశాల నేతల సంతాపం
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. నారాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై ఓ వ్యక్తి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలారు. ఆయన చాతి, మెడలోకి బుల్లెట్... Read more
సిగరెట్ తాగుతున్న కాళీమాత పోస్టర్ ను ప్రదర్శించి లీనా దానిమీద చర్చ నడుస్తుండగానే మరో వివాదాస్పద ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. శివ,పార్వతుల వేషధారణల్లో ఉన్నవ్యక్తులు ధూమపానం చేస్తున్నట్టు అ... Read more
కాళీ డాక్యుమెంటరీపై ముదురుతున్న వివాదం – ఏం చేయలేరన్న మణిమేఖలై – లీనాకు ఉదారవాదుల మద్దతు
కాళీమాత పోస్టర్ పై చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. లీనా మణిమేకలై అనే ఫిల్మ్ మేకర్ రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఆ పోస్టర్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో... Read more
అసోం వరదలు సహజమైనవి కావు – బరాక్ నది కట్టను కావాలని కూల్చేశారు-నిందితులను అరెస్ట్ చేసిన అసోం పోలీసులు
అసోంను వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అప్రమత్తమై వందలాది మంది ప్రాణాలను కాపాడింది. సకాలంలో సహాయకచర్యలకు దిగడంతో ప్రాణనష్టం తప్పినా… భారీ ఆస్తినష్టం జరిగింది. అయిత... Read more
కేరళ సరిహద్దు, సముద్ర తీర ప్రాంతం అయిన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518మంది విదేశీయులను కర్నాటక పోలీసులు గుర్తించారు. వారంతా వివిధ దేశాలనుంచి విద్య... Read more
హిందూదేవీదేవుళ్లను పరిహాసం చేస్తున్న ఘటనలు పథకం ప్రకారం జరుతున్నట్టు అనిపిస్తోంది. హిందూదేవతల ఫొటో పేపర్లలో చికెన్ ను విక్రయిస్తున్న వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్ పట్టణానికి... Read more
కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు డాక్యుమెంటరీ – హిందువుల ఆందోళన – ఫిల్మ్ మేకర్ పై నెటిజన్ల ఆగ్రహం
కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో క్లిప్, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. ‘కా... Read more
సీతాపూర్ కు మహ్మద్ జుబైర్ తరలింపు – మతవిద్వేష వ్యాఖ్యలపై అరెస్టైన ఆల్ట్ న్యూస్ ఫౌండర్
మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ ను సీతాపూర్ తరలించారు డిల్లీ పోలీసులు. గతేడాది మేలో ముగ్గురు హిందూసాధువులపై అవమానకరమైన... Read more
నూపుర్ శర్మను అవమానించేలా, రెచ్చగొట్టేలా ట్వీట్ – అఖిలేశ్ యాదవ్ పై చర్య తీసుకోవాలని యూపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ
నూపుర్ శర్మను అవమానిస్తూ ట్వీట్ చేసిన అఖిలేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన ట్వీట్ …మహిళా ద్వేషాన్ని ప్రస్ఫుటం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ... Read more
భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ అధికార ప్రతినిధి నూపుర్కు మద్దతుగా కన్హయ్య లాల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్కు వ్యతిరేకంగా జూన్ 28న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ (Ka... Read more
మహారాష్ట్ర నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఫార్మసిస్ట్ ఉమేష్ కొల్హేను దారుణంగా హత్య చేసిన కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో, అతనికి తెలిసిన వ్యక్తులచే అతడు హత్యకు గురయ్యాడని ఇప్ప... Read more
మహారాష్ట్రలో నూపుర్ శర్మకు మద్దతిచ్చినందుకు ఉమేష్ కోల్హే తల నరికి చంపిన ఇస్లాంవాదులు
ఉదయపూర్లో తల నరికిన తరహాలోనే మహారాష్ట్రలో 54 ఏళ్ల వ్యక్తిని పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్ దుకాణం నడుపుతున్న బాధితుడు ఉమేష్ కోల్హే జూన్ 21న రాత్రి తన స్కూట... Read more
దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన 15 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపన్నుశాఖ అటాచ్ చేసింది. బినామీ లావాదేవీల (నిషేధం) చట్టం, 1988 ప్రకారం ఈ ఆస్తిని అటాచ్ చేసింది. ఓ వ్యక్తి తన పేరు... Read more
మహారాష్ట్రలో అధికార మార్పు తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు పార్టీ చీఫ్ శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేర్కొంది. తన పోల్ అఫిడవిట్ల కోసం పవార్కు ఆదా... Read more
తమిళనాడు నాగపట్నం జిల్లా అధమంగళంలోని కీజా కన్నాపూర్లో ఓ మద్యం దుకాణాన్నిమహిళలు ధ్వంసం చేశారు. పుదుచ్చేరి నుంచి అక్రమంగా తీసుకువచ్చి మద్యం విక్రయిస్తున్నారంటూ వారీ పనికి పాల్పడ్డారు. పదేళ్లుగ... Read more
రాజస్థాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యకేసు నిందితులకు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జైల్లో ఉన్నవారికి బిర్యానీ సరఫరా చేశారంటూ వచ్చిన వార్తల్ని రాజస్థాన్ పోలీసులు... Read more