CIA చాలా కాలంగా వెతుకుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి గురుంచి ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరు ఇచ్చారు ? వెల్ ! హాక్కాని నెట్ వర్క్ సిఐఏ కి సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ లోని అట్టోబబాద్ లోని మి... Read more
ములుగు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. హనుమకొండకు చెందిన న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి అనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి హనుమకొండకు తిరిగి వె... Read more
పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు నటి అర్పితా ముఖర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో దొరికిన కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం నగలు తనవి కాదని,... Read more
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన అనంతరం నేషనల్ హెరాల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. హెరాల్డ్ హౌస్ లోని 4వ అంతస్తులో ఈడీ దాడులు కొనసాగుతున... Read more
కర్ణాటకలో ప్రవీణ్ నెట్టారు హత్యను వ్యతిరేకిస్తూ బెంగళూరులో హిందూ సంఘాలు నిరసనలు ప్రదర్శించారు. రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ లు అయిన SFI, SDPI, CFI దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దక్షిణ కన్నడ జి... Read more
అల్ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో డ్రోన్ దాడులు జరిపి జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్... Read more
పాత్రాచల్ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని.. ఈరోజు మధ్యాహ్నం పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను 8 రోజులు త... Read more
మనీ లాండరింగ్ చట్టంపై విపక్షాల పెడబొబ్బలకు కారణమేంటి? సుప్రీం తీర్పుతో నోర్లు మూతపడ్డాయెందుకు?
2014 లో మోదీ ప్రభుత్వం వచ్చాక ఈడీ దాడులు ఎక్కువ అయ్యాయి. రాజకీయ అవసరాల కోసం ఈడీని వాడుకుంటున్నారు అనే ఆరోపణల నేపధ్యంలో మొన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వివరాలు తెలిపింది. మనీలాండరింగ్ చట్టం... Read more
అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి మిలియన్ పౌండ్ల విరాళాలు స్వీకరించారు ప్రిన్స్ చార్లెస్. ఆ విషయం ఆలస్యంగా ఇప్పుడు బయటపడింది. సండే టైమ్స్ నివేదిక ప్రకారం 2013లో అంటే ఒసామా హత... Read more
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు సమాచారం – ఆరు రాష్ట్రాల్లో పలుచోట్ల ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, కర్నాటక, బిహార్, మధ్యప్రదేశ్ లో సోదాలు సాగాయి. ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్టు సమాచా... Read more
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లు కనిపించకపోవడాన్ని ఈడీ అధికారులు గుర్తించ... Read more
కర్ణాటకలో పుత్తూరులో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సీని... Read more
హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు 350 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బాలికను మే 28న అమ్నీసియా పబ్ నుంచి కిడ్నాప్ చేసి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఐద... Read more
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ నివాసంలో నిన్న రాత్రి చోరీ జరిగింది. మంత్రి నివాసంలోకి తాళం పగులగొట్టి దొంగ చొరబడ్డాడు. ఛటర్జీ నివాసం నుంచి అనేక వస్తువులను పెద్ద పెద్ద సంచులలో దొంగ తీసుకు... Read more
నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ఫ్రాడ్ కేసులో జరిగిన అవకతవకలు గురించి అంటే ఆ కంపనీ ఆస్తులు అడ్డదారులో కొట్టేయ్యడానికి ప్రయత్నించిన సోనియాని, రాహుల్ ని ఈడీ ప్రశ్నించడానికి పిలిస్తే కాంగ్రెస్ నాయ... Read more
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం 2002 [Prevention of Money Laundering Act, 2002] ఇస్తున్న అపరిమిత అధికారాలని సవాలు చేస్తూ దాదాపుగా 250 మంది పీటీషన్లు వేశారు... Read more
తిహార్ జైలులో శుక్రవారం నుంచి నిరాహారదీక్ష చేస్తున్న కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు బీపీ పెరగడంతో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా ఆయనకు యా... Read more
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం నుంచి ఆమె... Read more
పాకిస్థాన్ కు సైనిక సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై 24 ఏళ్ల భారత ఆర్మీ జవాన్ శాంతిమయ్ రాణాను అరెస్టు చేశారు. భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసేందుకు పాకిస్థానీ మహిళ అతడిని హ... Read more
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని కాంగ్రెస్ మద్దతు గల యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు మూడో ర... Read more
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ఈడీ ముందుకు టీఎంసీ నేత మాణిక్ భట్టాచార్య
SSC టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి ఏజెన్సీ ద్వారా సమన్లు అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ఈరోజు కోల్కతాలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేర... Read more
మనీలాండరింగ్ కేసుల్లో ఈడీకి ఉన్న అరెస్టు చేసే అధికారాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారించడం, అరెస్టు చేయడం సహా ఆస్తులను అటాచ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాన్ని సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. ఈడీ చేపట్టిన అరెస్టు,... Read more
లఖింపూర్ ఘటన కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్. ఆ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు రైతులు,... Read more
హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సురేందర్ సింగ్ హత్య కేసులో డంపర్ యజమాని సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. నూహ్ జిల్లాలో ట్రక్కు ఢీకొని తౌరు డీఎస్ప... Read more
గుజరాత్ లోని బొటాడ్లో విషాదం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరారు. మృతులకు మద్యానికి బదులుగా రసాయనాలను విక్రయించార... Read more