ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను 215 కోట్ల దోపిడీ కేసులో నిందితురాలిగా పేర్కొంది. జాక్వెలిన్ పై ఈడీ ఈరోజు చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. జాక్వెలిన్ ఫెర... Read more
తీవ్రవాద సంస్థలతో పనిచేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఎటువంటి విచారణ లేకుండా జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల... Read more
ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో మహిళపై దాడికి పాల్పడి పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగి నిన్న మీరట్ లో పట్టుబడ్డాడు. పరారీలో ఉన్నప్పుడు అతను తన వెంట ఉన్నవారిని తప్పించుకోవడానికి 15 సార్లు వాహనాలను... Read more
విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బాంబే హైకోర్టు 2021 ఫిబ్రవర... Read more
ఆగస్టు 15న త్రివర్ణ పతాకం కాదు, సిక్కు జెండాను ఎగురవేద్దాం : శిరోమణి అకాలీదళ్ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని బహిష్కరించాలని శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) అధినేత సిమ్రంజిత్ సింగ్ మాన్ పిలుపునిచ్చారు. పంజాబ్ లోని సంగ్రూర్ కు చెందిన SA... Read more
పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు – గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసు నమోదు
మహిళను దూషించిన కేసులో పరారీలో ఉన్న స్వయం ప్రకటిత బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని పోలీసులు ఈరోజు మీరట్ లో అరెస్టు చేశారు. ఇటీవలే ఓ మహిళతో శ్రీకాంత్ త్యాగి అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిం... Read more
సీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తా – యూపీ పోలీసులకు వాట్సాప్ హెల్ప్లైన్లో హత్య బెదిరింపు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోని హెల్ప్లైన్ వాట్సాప్ నంబర్ కు ఆగస్టు 2న యూపీ సీఎంను బాంబు పెట్టి చంపేస్తామని బ... Read more
తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరంలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలపై చర్చి పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. చర్చికి వచ్చే యువతులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై జాన్... Read more
కొత్త చట్టాల వల్లే మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్న సీఎం అశోక్ గెహ్లాట్ – బీజేపీతోనే న్యాయం జరిగిందన్న నిర్భయ బాధితురాలి తల్లి
అత్యాచార కేసులు పెరగడానికి కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిందించారు. అత్యాచార నిందితులను ఉరితీసే చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా రేప్లు,... Read more
పాత్రాచల్ భూ కుంభకోణం కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని స్పెషల్ కోర్టు. ఈడీ కస్టడీ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ఆయనను అధికారుల... Read more
సోనియాగాంధీ ని రాహుల్ ని నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED గంటలు తరబడి విచారణ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మోడీ ప్రతిపక్షాలు మీద ఈడీని ప్రయోగిస్తున్నాడు అని ఆర... Read more
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మావోయిస్టుల పాత్ర ఉందని బిహార్ పోలీసులు నిన్న తెలిపారు. ఓ అగ్రనేతను అరెస్టు చేయడంతో మావోయిస్టుల లింకులు వెలుగులో... Read more
రోహింగ్యాలను బహిష్కరించాలంటూ అధికారులిచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన కలకత్తా హైకోర్టు
నలుగురు రోహింగ్యాలను తక్షణమే మయన్మార్ కు బహిష్కరించాలని పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిన్న సస్పెండ్ చేసింది. రోహింగ... Read more
ఆర్థిక నిర్ణయాలన్నీ మోతీలాల్ వోరా తీసుకుంటారన్న రాహుల్ వాదనలకు సాక్ష్యాలు లేవు : ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ డీల్ తో ముడిపడి ఉన్న ఆర్థిక నిర్ణయాలన్నీ దివంగత మోతీలాల్ వోరా తీసుకున్నట్లు రుజువు చేయడాని... Read more
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ని పాత్రాచల్ హౌసింగ్ ₹1000 కోట్ల రూపాయల స్కామ్ తో లింక్ ఉందని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అసలు ఈ వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ ఏమిటో తెలుసుకుందాం. ఉత్తర ముంబైలో... Read more
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించి నిన్న ఉదయం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వీడియోలో హ... Read more
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అర్పితా ముఖర్జీ తీసుకున్న 31 జీవిత బీమా(LIC) పాలసీల్లో నామినీగా మాజీ మంత్రి... Read more
348 యాప్స్ బ్యాన్ – యూజర్ ఇన్ఫర్మేషన్ ను విదేశాల సర్వర్ లకు అందిస్తున్నాయని ఆరోపణలు
మొబైల్ యాప్లకు వ్యతిరేకంగా ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా సహా వివిధ దేశాలు అభివృద్ధి చేసిన 348 యాప్ లను కేంద్రం గుర్తించి బ్లాక్ బ్యాన్ చేసింది. యూజర్ ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేసుకొన... Read more
పాత్రాచల్ భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సతీమణి వర్షకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. సంజయ్ రౌత్ ను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఆమెకు సమన్లు... Read more
అర్పితా ముఖర్జీ బెల్గోరియా ఫ్లాట్లో రెండోసారి సోదాల్లో దొరికిన బంగారం విలువ 4 కోట్లు : ఈడీ
పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన రెండో అపార్ట్మెంట్లో భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.4.31 కోట్లు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్... Read more
దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ అనీస్ ఇబ్రహీంకు సహచరుడైన 40 ఏళ్ల పర్వేజ్ జుబేర్ వైద్ మెమన్ ను... Read more
14 వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ పట్టివేత – ముంబైలో తయారీ కంపెనీలోనే గుర్తించిన ANC అధికారులు
భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టైంది. దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఏకంగా 14 వందల కోట్ల విలువచేసే 7 వందల కిలోల నిషేధిత మెఫోడ్రొన్ ను యాంటీనార్కోటిక్ సెల్ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని... Read more
పంద్రాగస్టు వేడుకలు లక్ష్యంగా ఉగ్రకుట్ర – అప్రమత్తంగా ఉండాలని ఐబీ రిపోర్టు – కేంద్రం అప్రమత్తం
పంద్రాగస్టు వేడుకల వేళ లష్కరే తోయబా, జైషే మహ్మద్ సహా పలు ఉగ్రసంస్థలు దేశంలో దాడులకు దిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ముఖ్యంగా స్వాత్రంత్ర్య దినోత్స... Read more
అసోంలో జిహాదీ కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఓ మదర్సాను ధ్వంసం చేశారు అసోం పోలీసులు. మరిగావ్ లోని జామియుల్ హుందా మదర్సాపై స్థానికులనుంచీ అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చినట్టు సీఎం హిమంత బిశ్వాశర్మ... Read more
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కొనసాగుతోన్న విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న సీల్ వేసిం... Read more