వక్ఫ్ బోర్డ్ అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ – ఏసీబీ సోదాల్లో పెద్దఎత్తున నగదు, లైసెన్స్ లేని పిస్టల్ స్వాధీనం
వక్ఫ్ బోర్డు అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయనింటితో పాటు పలు ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసింది. సోదాల్లో 12 లక్షలను స్వాధీనం చేసుకున్న అధికారు... Read more
భారీ డ్రగ్ రాకెట్ ను ఛేదించిన గుజరాత్ పోలీసులు – 200 వందల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
మరో అతిపెద్ద రాకెట్ ను పోలీసులు చేదించారు. భారత్ లోకి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలను దింపాలన్న పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేస్తూ 2 వందల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి... Read more
సిద్ధిఖ్ కప్పన్ విడుదలను సెలబ్రేట్ చేసుకున్న పీఎఫ్ఐ-కేసులో సాక్షులను బెదిరించారని ఆరోపణలు
కేరళ జర్నలిస్ట్ సిద్దిఖ్ కప్పన్ విడుదలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI. 2020 అరెస్టైన సిద్ధిఖ్ కు గతవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తర... Read more
2015నాటి అల్లర్ల కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలను దోషులుగా తేల్చింది కోర్టు. అఖిలేష్ త్రిపాఠీ, సంజీవ్ ఝాలతో పాటు మరో 15 మంది ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బందిపై దాడి చేసినట్టు రూస్ అవె... Read more
కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖ్ కప్పన్ కు బెయిల్.. పాస్ పోర్ట్ అప్పగించాలని…ప్రతిసోమవారం పీఎస్ లో రిపోర్ట్ చేయాలని షరతు.. హథ్రస్ దళిత యువతి అత్యాచారం, హత్య నేపథ్యంలో ఘటన కవరేజీకి వెళ్తుండగా అ... Read more
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం-దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 36 చోట్ల సోదాలు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 36 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్ లో దాడులు జ... Read more
పేరుమోసిన అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రివార్డు ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ముంబయిపేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఎప్పుడో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీ... Read more
అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ మదర్సాను కూల్చివేసింది అసోం ప్రభుత్వం. బార్ పేట జిల్లాలోని ధకలియాపరాలో ఓ మదర్సాకు ఉగ్రవాదసంస్థతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు బుల్డోజర్ తో దాన్ని క... Read more
నాలాగే నరకం అనుభవిస్తూ షారుఖ్ గాడూ చావాలి – కలిచివేస్తున్న జార్ఖండ్ యువతి అంకిత మరణవాంగ్మూలం
ఐదు రోజుల క్రితం షారుఖ్ హుస్సేన్ అనే ఉన్మాది చేతిలో కాలిపోయిన జార్ఖండ్ యువతి అంకిత తెల్లవారుజామున కన్నుమూసింది. తాను చూసిన నరకం అతనూచూడాలి. తనకన్నా దారుణంగా అతను చనిపోవాలని ఆమె అన్న చివరి మా... Read more
భారత్ లో దాడికి సిద్ధపడి…నియంత్రణ రేఖనుంచి దేశంలోకి చొరబడుతున్న వ్యక్తిని సైన్యం అరెస్ట్ చేసింది. రాజౌరి జిల్లానుంచి కొందరు తీవ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారు... Read more
బల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి, కేంద్రానికి సుప్రీం నోటీసులు – తదుపరి విచారణ రెండువారాలకు వాయిదా
గుజరాత్ బల్కిస్ బానో కేసు దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, గుజరాత్ ప్రభ... Read more
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9ఎని ఉల్లంఘించి, తన పదవిని దుర్వినియోగం చేసి, మైనింగ్ లీజులను తనకు తానే కే... Read more
బల్కిస్ బానో దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ – పరిశీలిస్తామన్న చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ
అటు బల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవితఖైదు అనుభవిస్తున్న వారందరినీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ రి... Read more
నూపుర్ శర్మ హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆత్మాహుతి దాడికి సిద్ధమై రష్యా నుంచి భారత్ వస్తున్న 28ఏళ్ల ఐసిస్ ఉగ్రవాది అజమౌని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు రష్యాకు చె... Read more
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ‘టూల్కిట్ మాడ్యూల్’పై సీబీఐ దృష్టిపెట్టంది. ముంబైలో ఇలాంటి చిరునామాలతో ఢిల్లీలో కొనసాగుతున్న మద్యం లైసెన్సింగ్ కుంభకోణంతో ముడిపడి ఉన్న క... Read more
పార్టీలో చేరితే కేసులుండవని మెసేజ్ పంపారు – బీజేపీపై సిసోడియా ఆరోపణలు-ఖండించిన బీజేపీ
మద్యం పాలసీలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే కేసులనుంచి రిలీవ్ అవచ్చని మెసేజులు వస్తున్నాయని చెప్... Read more
షీనా బోరా హత్య నిందితుడు శ్యాంవర్ రాయ్కి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహా ఇతర నిందితులందరికీ బెయిల్ మంజూరైనందున సమానత్వం ప్రాతిపదికన బె... Read more
26/11 తరహా ఉగ్రదాడికి కుట్ర – పాకిస్థాన్ నంబర్ నుంచి ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్
ముంబైలో 26/11 తరహా ఉగ్రదాడి జరగనుందని హెచ్చరిస్తూ పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్ కు బెదిరింపు మెసేజ్ పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఆధారిత ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు... Read more
అమెజాన్, ఎక్సోటిక్ ఇండియా వెబ్సైట్లలో ‘అశ్లీల’ రాధాకృష్ణ పెయింటింగులు – ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న హిందూ సంస్థలు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రాధా కృష్ణుల అశ్లీల చిత్రాలను విక్రయిస్తోందని హిందూ జనజాగృతి సమితి నిన్న ఆరోపించింది. దీంతో ఆగ్రహం చెందిన ట్విట్టర్ వినియోగదారులు #Boycott_Amazon అనే హ్యాష్ట్యాగ్... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ ఈరోజు ఉదయం మెరుపు దాడులు నిర్వహించింది. సిసోడియా నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ న... Read more
20 ఏళ్లుగా పరారీలో ఉన్న బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ నిందితుడు. తివారీ కోసం పోలీసులు 20 ఏళ్... Read more
న్యూయార్క్ తులసీమందిర్లోని గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆసమయంలో విగ్రహం చుట్టూ తిరుగుతూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. తరువాత వారంతా కార్లో పారిపోయారని అక్కడున్నవారు చెబుతున్నార... Read more
మహారాష్ట్ర తీరంలో రెండు అనుమానాస్పద బోట్లలో భారీగా ఆయుధాలను గుర్తించారు. రాయ్గఢ్ లోని హరిహరేశ్వర్ బీచ్లో టెర్రర్ బోట్ కలకలం సృష్టిస్తోంది. ముంబైకి 190 కి.మీ దూరంలోనున్న బీచ్ వద్ద స్థా... Read more
హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఐఏను ఆశ్రయించాలని వరవరరావుకు సూచించింది సుప్రీం కోర్టు. భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన…కంటి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతి కోరుత... Read more
దేశంలో మరో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశ వ్యతిరేక, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నందున ఈ ఛానళ్లను నిషేధించినట్టు కేంద్రం ప... Read more