ఎర్రకోట దాడి కేసు ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం కోర్ట్ – రివ్యూ పిటిషన్ తిరస్కరణ
2000 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ కు మరణశిక్షను ధ్రువీకరించింది సుప్రీం ధర్మాసనం. ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సీజేఐ లలిత్... Read more
బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి సవాల్ విసిరారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయన... Read more
లైంగిక దాడి కేసులో అమ్మాయిలకు నిర్వహించే టూ ఫింగర్ టెస్టును నిషేధించింది సుప్రీం కోర్టు. టెక్నాలజీ ఇంతగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఆ పరీక్ష అనుచితమని..బాధితులను మరింత క్షోభ పెట్టడమేనని అభ... Read more
సిక్కుల ఊచకోత జరిగి 38 ఏళ్లు. స్వతంత్ర్య భారతంతోనే దారుణమారణకాండగా నాటి ఘోరాన్ని చెప్పవచ్చు. 1984 అక్టోబర్ 31లో నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఇద్దరు అంగరక్షుకులు హత్య చేసిన తరువాత అల్... Read more
విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆజంఖాన్ ను దోషిగా తేల్చిన రాంపూర్ కోర్టు – యోగీపై ఆజం అనుచిత వ్యాఖ్యలు
సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో రాంపూర్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ఆయనపై నమోదైన సెక్షన్ల ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే... Read more
కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ – డ్రైవర్ ముబిన్ కు ఉగ్రసంస్థలతో సంబంధాలు
అక్టోబరు 25న తమిళనాడులోని కోయంబత్తూరు బాంబుపేలుడు ఘటనకు సంబంధించి… ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ తల్కా, మహ్మద్ అజరుదీన్, మహ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయ... Read more
ఈ దేశ యువత మనసులను కలుషితం చేస్తున్నారు – నిర్మాత ఏక్తాకపూర్, ఆమె లాయర్ పై సుప్రీం మండిపాటు
తనపై జారీ అయిన అరెస్ట్ వారెంట్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. ఈ దేశ యువతరం మనసులను కలుషితంచేస్తున్నారని సు... Read more
గొడ్డుమాంసం తినిపించి, సుస్తీ చేయించి – కర్నాటకలో హిందువులను బలవంతంగా మతం మార్పిస్తున్న ముఠా
కర్నాటకలో బలవంతపు మతమార్పిళ్లు ఎక్కువవుతున్నాయి. తాజా ఓ హిందూ వ్యక్తిని కొందరు బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అందుకోసం గొడ్డు మాంసం తినిపించారు. నిందితులు నవా ముస్లింలు పేరుతో గ్రూపుగా ఏర్పడి... Read more
కర్నాటలో దారుణం జరిగింది. చిక్కమంగళూర్ జిల్లా జెనుగడ్డెలో కాఫీతోటలో పనిచేస్తున్న కూలీలపై అమానుషంగా ప్రవర్తించారు. యజమాని వారిని రోజంతా నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు. అందులో ఉన్న గర... Read more
2020 పాల్ఘర్ సాధువుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉండగా ఈ ఘటన జరిగింది. 2020 ఏప్రిల్ 16న జునా అఖాడాకు చెందిన ఇద్దరు సాధువులు చి... Read more
పశ్చిమబెంగాల్ ఘర్షణలపై దేశవ్యాప్తంగా ఆందోళన – కేంద్రం జోక్యం చేసుకోవాలని అమిత్ షాకు సువేందు లేఖ
పశ్చిమబెంగాల్లో తాజా ఘర్షణలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మోమిన్పూర్లో హింస ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదని తక్షణం కేంద్ర బలగాలను పంపాలని విపక్షనేత సువేందు అధికారి కేంద్రానికి లేఖరాశారు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ – బోయినపల్లి అభిషేక్ ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఢిల్లీ తరలించిన సీబీఐ
డిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం చేసింది సీబీఐ. కొంతగాలంగా పలువురిని విచారించిన అధికారులు మరొకరిని అరెస్టే చేశారు. స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభ... Read more
JNU విద్యార్థి నేత షార్జిల్ ఇమామ్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగాలతోనే 2019లో ఢిల్లీలో హింస చెలరేగిందనే ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అతనిపై రాజద్రో... Read more
నిషేధిత పీఎఫ్ఐకి మరో షాక్. సంస్థ సెప్టెంబర్ 23న ఇచ్చిన పిలుపుతో కేరళ రోడ్డు రవాణాకు వాటిల్లిన నష్టం మొత్తాన్ని చెల్లించాలంటూ ఆరాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఆరోజు సంస్థ ఇచ్చిన పిలు... Read more
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ఖాతానూ కేంద్రం నిలిపేసింది. కేంద్రప్రభుత్వ ఆదేశం మేరకు పీఎఫ్ఐ అధికారిక ఖాతాను నిలిపేసింది ట్విట్టర్. ఉగ్రవాదసంస్థలతో సంబంధం ఉందనే ఆరోపణలపై పీఎఫ్ఐ,... Read more
రిపబ్లిక్ టీవీ, ఆర్నబ్ కు ఈడీ క్లీన్ చిట్-నకిలీ టీఆర్పీ కేసులో ఆధారాలు లేవని చార్జిషీట్
రిపబ్లిక్ టీవీ, ఆర్నబ్ గోస్వామికి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. నకిలీ టీఆర్పీ కేసులో రిపబ్లిక్ మీడియా నెట్వర్క్, ఆర్నాబ్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఈడీ ముంబైలోని ప్రత్యేక కోర్టులో చ... Read more
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా [PFI] ని అయిదేళ్ళ పాటు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలలోకి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలకి సమాధానాలని వెతకాల్సి ఉంటుంది.ఆ ప్రశ్నలు ఏమిటో ఒ... Read more
షాహిన్ భాగ్ అల్లర్ల తరహాలో పెద్దఎత్తున హిందూ వ్యతిరేక అల్లర్లకు పీఎఫ్ఐ కుట్ర – ఆల్ట్రా లెఫ్ట్ వింగ్, ఇస్లామిస్టులు కలిసి పన్నిన పన్నాగాలు ఎన్నో
తాజాగా నిషేధానికి గురైన పీఎఫ్ఐ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షాహీన్ భాగ్ అల్లర్ల తరహాలో పెద్దఎత్తున హిందూ వ్యతిరేక అల్లర్లకు ఆ సంస్థ కుట్రపన్నినట్టు తేలింది. దేశం మీద యుద్ధాన్ని ప్రకట... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న పీఎఫ్ఐ – దేశంలో కల్లోలం రేపడమే సంస్థ ప్రధాన ఎజెండా
భారత్ లోని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. PFI తో పాటు దాని అనుబంధ సంస్థల్ని UAPA కింద ఐదేళ్లపాటు నిషేధి... Read more
బాంబుల తయారీ కోర్సు, హైటెక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం-ఎక్కడికక్కడ హింసకు పీఎఫ్ఐ కుట్ర-నిఘా ఏజెన్సీ దాడుల్లో విస్తుగొలిపే ఆధారాలు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధం తరువాత తమిళనాడులోని పలు చోట్ల జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. రామనాథపురం జిల్లాలోని వాలినొక్కంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాఫిషర్మ... Read more
పాట్నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ హత్యకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నినట్టు తాజా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ దాడులు చేసిన సంగతి తెల... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీచేసింది. షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డిసహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింద... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేతులు మారిన కోట్ల రూపాయలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరిస్తోంది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా ముందుగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సా... Read more
పాపులర్ ఫ్రంట్ ఆ ఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతా... Read more
రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్కాం కేసులో బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది సీబీఐ. అయితే సీబీఐకి సమాధానం ఇ... Read more