భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై సీబీఐ మరో చార్జి షీట్ దాఖలు చేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే బ్యాంకులకు రుణం ఎగవేసినట్టు అందులో తాజా... Read more
ప్రియురాలు దక్కదేమోనని స్నేహితుడి హత్య – శివారులో నవీన్ మృతదేహం లభ్యం – నిందితుడు హరిహర అరెస్ట్
తన ప్రియురాలు తనకు దక్కదేమోనన్న అనుమానంతో ఆమెకు సన్నిహితంగా ఉంటున్న స్నేహితుడినే హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ అనే యువకుడిని అక్కడే చదువుతున్న హ... Read more
వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. నిన్న అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ..ఇవాళ కడప సెంట్రల్ జైల్లో భాస్కర్ రెడ్డిని విచారిస్తోంది. భాస్కర్ రెడ్డి.. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రె... Read more
లఖింపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టుమధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2021 అక్టోబర్ 3వతేదీన లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో అప్పటి ఉత్త... Read more
చదువుకోవడానికి పుస్తకాలు, వెచ్చని దుస్తులు ఇవ్వండని జడ్జిని కోరిన ఆఫ్తాబ్ – ఆఫ్తాబ్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు
శ్రద్ధావాకర్ హత్యకేసులో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది ఢిల్లీలోని సాకేతే కోర్టు. కస్టడీలో ఉన్న ఆఫ్తాబ్ జైలు అధికారులను గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నాడ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై సీబీఐ కోర్ట్ విచారణ జరిపింది. చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ జరుపుతామని సీబీఐ కోర్టు తెలిపింది... Read more
డిల్లీ మద్యం కేసులో అరెస్టైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి సహా వినయ్ బాబు జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. శరద్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు... Read more
జమ్ముకశ్మీర్లో లష్కరేతోయిబా డమ్మీగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రసంస్థగా ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ యూఏపీఏ చట్టం కిద చర్యలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల... Read more
అంతుచూస్తామని సత్యేంద్రజైన్ బెదిరిస్తున్నారు – జైళ్ల శాఖ డీజీకి జైలు అధికారుల ఫిర్యాదు
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత డిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు అధికారులను బెదిరించినట్టు తెలిసింది. తమను బెదిస్తున్నారని. దూషిస్తున్నారని…ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపె... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు – హవాలా రూపంలో సొమ్మును మళ్లించిన ప్రవీణ్ దోరకవి
డిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు తెరమీదకు వచ్చింది. స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. దుబాయి కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్ల... Read more
లోదుస్తుల్లో పెట్టుకుని బంగారం స్మగ్లింగ్ – 19ఏళ్ల యువతిని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
లోదుస్తుల్లో బంగారం పెట్టి స్మగ్లింగ్ చేస్తున్న కాసర్ గోడ్ కు చెందిన మహిళను కేరళలో ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది ఆ... Read more
ఆదివాసీ గూడేల్లో జోరుగా మత ప్రచారం-చిన్నపిల్లలను సైతం ప్రలోభపెడుతున్న మతమార్పిడి మాఫియా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడిక్కడ హిందూసంస్థలు ఎదుర్కొంటున్నా క్రైస్తవ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. బోథ్ మండలంలోని గ్రామాల్లో... Read more
శ్రద్ధను హత్యచేసి తిహార్ జైల్లో ఉన్న ఆఫ్తాబ్ అమీన్ జైలు అధికారులను రోజుకో కోరిక కోరుతున్నాట్ట..నిన్న తోటిఖైదీలతో చెస్ ఆడిన ఆఫ్తాబ్…ఇవాళ తనకు చదువుకునేందుకు పుస్తకాలు అడిగాడు. నవలలు ఇవ్... Read more
శ్రద్ధాను దారుణంగా చంపి ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అమీన్ ఆమెను చంపినందుకు తానేం పశ్చాత్తాపపడడం లేదన్నాడు. విచారణలో భాగంగా అతనికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. నేరాన్ని అంగీకరించిన ఆఫ్తాబ్..అందు... Read more
మంగళూరులో ఈనెల 19న జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమపనేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్. అంతేకాదు మరో దాడికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అయితే IRC హెచ్చరికను త... Read more
శ్రధ్దాను రాక్షసంగా పొట్టనపెట్టుకున్న ఆఫ్తాబ్ కు డిల్లీ కోర్టు రిమాండ్ పొడిగించింది. కోర్టు ఇప్పటికే విధించిన కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు మరికొంతకాలం రిమాండ్ కోరారు. ఆఫ్తాబ్ ను వీడియో క... Read more
శరీర భాగాలు శుభ్రం చేయడానికి 20వేల లీటర్ల నీటిని వాడిన ఆఫ్తాబ్-అపార్ట్ మెంట్ వాటర్ బిల్లు లభ్యం
శ్రద్ధా వాకర్ హత్యకేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. శ్రద్ధను చంపి ఎవరూ గుర్తించకుండా ఉండడానికి ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అంతకుముందు ఆమె ముఖాన్ని తగులబెట్టినట్టు అంగీకరించాడు. ఇక... Read more
చికోటి కేసులో తలసాని సోదరులను విచారించిన ఈడీ – మరికొందరు ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం
క్యాసినో నిర్వాహకుడు చికోటీ ప్రవీణ్ ను కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. చికోటీతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... Read more
దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెషనర్స్ – తెల్లవారుజామున రెండింటికి వెళ్లి శరీరభాగాలు విసిరేసేవాడు
శ్రద్ధ హత్యకేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆఫ్తాబ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. శ్రద్ధతో మాత్రమే కాక పలువురితో అతనికి సంబంధం ఉన్నట్టు విచారణలో తే... Read more
మెసేజులకు రిప్లై ఇచ్చి, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించి – శ్రద్ధ బతికే ఉందని నమ్మించే ప్రయత్నాలు చేసిన ఆఫ్తాబ్
ఢిల్లీలో జరిగిన హిందూయువతి శ్రద్ధా హత్య ఘటన కలకలం రేపుతోంది. కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న ఆప్తాబ్ అమీన్ ఆమెను చంపి ముక్కలుగా నరికేసి ఢిల్లీ అంతటా విసిరేశాడు. తనను పెళ్లి చేసుకోమన్నందుకే... Read more
ఢిల్లీలో ఘోరం – తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధను చంపి, ముక్కలను డిల్లీ అంతటా పడేసిన అమీన్ అఫ్తాబ్
ఢిల్లీలో దారుణం జరిగింది. కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా చంపాడో దుర్మార్గుడు. పొడిచి చంపి, శరీరాన్ని ముక్కలు గా కోసి డిల్లీ అంతటా విసిరేశాడు. అతన్ని అఫ్తాబ్ అమీన్ గా గుర్... Read more
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందర్నీ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మే 18, 2022న ఏజీ పెరరివలన్ విడుదలలో అనుసరించిన విధానాన్నే మిగిలిన దోషుల విషయంలోనూ అనుసరిస్తున్... Read more
జమ్ముకశ్మీర్ నిషేధిత ఉగ్రసంస్థ జమాత్ ఏ ఇస్లామీ పై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. సంస్థకు చెందిన వందల కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది .షోపియాన్ జిల్లాలో సంస్థకు చెందిన రెండు పాఠశాల భవనాలు సహా తొమ్... Read more
పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని హత్యచేసిన దుండగులు ! R.N. కులకర్ణి అనే 83 ఏళ్ల వయసుకల పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో గుద్ది చంపిన హంతకులు. నవంబర్... Read more
ఉగ్రవాదులుగా మారిన 32 వేల మంది యువతులు – ‘ది కేరళ స్టోరీ’ టీజర్ రిలీజ్- దేశవ్యాప్త చర్చ
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ది కేరళ స్టోరీ టీజర్ విడుదలైంది. కేరళ నుంచి లవ్ జిహాద్ కు గురైన 32 వేల మంది యువతులు ఉగ్రవాదులుగా మారిన హృదయవిదారక గాథను తెరకెక్కించారు నిర్మాత విపుల్ అమృత్ లాల్.... Read more